జనం న్యూస్ నవంబర్ 8 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం ఎన్ని అవరోధాలు ఎదురైనా తాను ఎంచుకున్న లక్ష్యం కోసం జెడ్పిటిసి స్థాయి నుండి సీఎం పీఠాన్ని అధిరోహించిన లక్ష్యసాదకుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
బిచ్కుంద నవంబర్ 9 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా కార్యకర్తలు కేక్…
జనం న్యూస్ 08నవంబర్ పెగడపల్లి జగిత్యాలజిల్లాపెగడపల్లిమండలం ఐతిపల్లి గ్రామంలో ఈ రోజు గేదెలకు ఆవులకు మరియు మూడు నెలలు దాటిన లేగ దూడలకు ముద్ద చర్మ వ్యాధి నివారణ టీకాలు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు పంపిణీ చేసిన డాక్టర్…
జనం న్యూస్, నవంబర్ 08 (కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి) కొత్తగూడెం ప్రాంతంలో నివసించిన జనగామ సాయమ్మ దశదినకర్మల కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు ఘనంగా నివాళులర్పించారు. కరీంనగర్ ప్రాంతం నుండి దాదాపు 50 సంవత్సరాల క్రితం కొత్తగూడెంకు వలసవచ్చిన…
(జనం న్యూస్ 8 నవంబర్ ప్రతినిధి కాసిపేట రవి ) భీమారం మండలం అవడం ఎక్స్ రోడ్ నుండి నర్సింగాపూర్ వరకు వెళ్లే రహదారిలో మూలమలుపులు వద్ద సూచికల బోర్డులు లేక పోవడంతో తరచూ ప్రమాదం జరుగుతున్నాయి రహదారులు వంకర్లు ఎక్కువగా…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 08 కనీస భద్రత ప్రమాణాలు పాటించని దుకాణములు సంస్థలు పర్మిషన్ల కాగితాలకే పరిమితం అవుతున్న నిబంధనలు నిత్యం వేల మంది సందర్శించే వ్యాపార సంస్థల వద్ద ఏ దైనా జరిగితే ఎవరు…
జనం న్యూస్ ; నవంబర్ 8 శనివారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ; నవంబర్ 9వ తేదీన ఉదయం పది గంటలకు సిద్దిపేటలోని హరిహర రెసిడెన్సి సమీపంలో గల లలిత చంద్రమౌళీశ్వర క్షేత్రం మాస ఉత్సవాలను పురస్కరించుకొని పూజలు, హోమాలు, వైధిక…
జనం న్యూస్ 08 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ గరివిడి మండలం చిన ఐతంవలస వద్ద శుక్రవారం ఆర్టీసీ బస్సు, స్కూటీ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో చీపురుపల్లి మండలం పెరుమాళికి చెందిన కొరగంజి శ్రీలత (48) మృతి…
జనం న్యూస్ 08 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ గంట్యాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును ఆయన పరిశీలించారు. అక్కడ విద్యార్థులకు…
జనం న్యూస్ 08 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జర్నలిస్టుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం శుక్రవారం ఏర్పాటైంది. అధ్యక్షుడిగా లింగాల నరసింగరావు, ప్రధాన కార్యదర్శిగా వేదుల సత్యనారాయణ, ఉపాధ్యక్షుడిగా బట్టు డేవిడ్ రాజు, సంయుక్త కార్యదర్శి…