సిరికొండలో టియుసిఐ జిల్లా సభలు జయప్రదం చేయండి…!
జనంన్యూస్. 16.సిరికొండ.ప్రతినిధి. సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ వెల్లడి విప్లవ కార్మిక వర్గ పోరాటాల బలోపేతం కోసమే సిరికొండలో టియుసిఐ మహాసభలు అని, సిరికొండలో జరిగే టియుసిఐ జిల్లా సభలను జయప్రదం చేయాలని.. సిపిఐ (ఎంఎల్)…
లబ్ధిదారులు మంజురు పత్రాలు అందజేసిన మండల అధ్యక్షులు
జనం న్యూస్ జూన్ 16 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిలోని ఖమన గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నారాయణ ఆధ్వర్యంలో 22 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు సోమవారం అందజేశారు. వారు మాట్లాడుతూ కాంగ్రెస్…
11 ఏళ్లలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి పాలనలో జరిగిన విజయాలపై,
బిచ్కుంద జూన్ 15 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం లో 11ఏళ్లలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి, పథకాల యొక్క కరపత్రాలను విడుదల చేయడమైనది బిచ్కుంద బిజెపి మండల పార్టీ అధ్యక్షులు శెట్పల్లి విష్ణు మాట్లాడుతూ అన్నార్థుల ఆకలి తీర్చి పేదలకు…
చైర్మన్ కుటుంబాన్ని పరామర్శించిన నాయకులు..!
జనంన్యూస్. 16.సిరికొండ. ప్రతినిధి. నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి అదేనుసరంగా రూరల్ నియోజకవర్గం లోని సిరికొండ మండలంలోని తూంపల్లి గ్రామానికి చెందిన సొసైటీ చైర్మన్ రాములు నాయక్ మనవడు ఇటీవల మరణించిన విషయాన్ని తెలుసుకుని వారి కుటుంబాన్ని డిసిసి…
అతిధి దేవోభవ
ఆకలితో ఉన్న వాడిపై ఆగ్రహం వద్దు జనం న్యూస్,జున్ 16,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల రిపోర్టర్ ఆధ్యాత్మిక కథనం ఎవరయినా మధ్యాహ్నం వేళలో భోజనానికి వస్తారు. గడప దాటి ఇంటిలోపలకు వచ్చిన అతిథిని ముందుగా “భోజనం చేసారా!” అని అడగాలి.ఆతిథ్య…
విద్యార్థులకు పుస్తకాలు యూనిఫామ్ పంపిణీ
జనం న్యూస్ జూన్ 16 వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోలు హైస్కూల్ మరియు ప్రైమరీ స్కూల్లో బడిబాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పుస్తకాలు మరియు స్కూల్ యూనిఫామ్ పంపిణీ చేసిన రాపోలు గ్రామ కాంగ్రెస్ పార్టీ…
మాజీ మంత్రి కేటీఆర్ కి సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు .బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు
జనం న్యూస్ జూన్ 16 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్.. ఏసీబీ విచారణ సందర్భంగా కూకట్పల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నియోజకవర్గ కార్పొరేటర్లు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు…
దేవాదాయ కమిటీ చైర్మన్ గా నాంపల్లి వెంకటాద్రి
జనం న్యూస్, జూన్ 16, జగిత్యాల జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం : మండలంలోగాలా వేములకుర్తి గ్రామం లో ఈ రోజు గ్రామ దేవాదాయ కమిటి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకొని కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది, ఈ కమిటీలో భాగంగా చైర్మన్…
నాయక్ వాడి నరసయ్య ఆశయాల సాధనకై పోరాడుదాం..!
జనంన్యూస్. 16. సిరికొండ. ప్రతినిధి. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ భీంగల్ సబ్ డివిజన్ కార్యదర్శి బాలయ్య ఏఐకేఎంఎస్ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి కారల్ మార్క్స్ రైతాంగ పోరాటయోధుడు అఖిలభారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ జిల్లా గౌరవ అధ్యక్షులు అమరుడు…
పూర్వవిద్యార్థుల ఆత్మీయకలయిక
జనం న్యూస్ తర్లుపాడు మండలం. జూన్ 16 తర్లుపాడు గ్రామం లో గల జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో 1993-1994 పదవ తరగతి చదివిన విద్యార్థులు ఆదివారం నాడు సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు, తమ గురువులు అయిన జె. కృష్ణ మూర్తి, యన్…