మునగాల మండల ఎస్సైను సన్మానించిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు
జనం న్యూస్ ఏప్రిల్ 06(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) విధి నిర్వహణలో నిజాయితీగా రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు అదే విధంగా డ్రగ్స్ రహిత మండలంగా ఉండటం కోసం యువత చెడు మార్గాలు పట్టకుండా వారికి సూచనలు సలహాలు ఇస్తూ…
తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తాం.. నితిన్ గడ్కరీ
జనం న్యూస్ మే 05 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో రవాణా తోనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. రూ.3 526 కోట్ల తో నూతనంగా నిర్మించిన 363తో పాటు కొత్తగా నిర్మించనున్న…
రైతులకు విశిష్ట గుర్తింపు కార్డులు రాష్ట్రంలో నేటి నుంచి నమోదు
కేంద్ర పథకాలకు ఇకపై ఇదే ప్రామాణికం ఏడిఏ నూతన్ కుమార్, జనం న్యూస్,మే 05,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని రైతు సోదరులకు ఆధార్ తరహాలో రైతులకు 11 అంకెలతో విశిష్ట గుర్తింపు కార్డులు కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన…
ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో లేని వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి
జనం న్యూస్ మే 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికను పారదర్శకంగా ఎంపిక చేయాలని పేదవారికి నిలువ నీడ లేని వారికి మొదటి ప్రాధాన్యం ఇచ్చే విధంగా చొరవ తీసుకోవాలని బహుజన…
.ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేయాలి కొమురయ్య
జనం న్యూస్ మే 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం మావోయిస్టులపై అమలు చేస్తున్న ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని ప్రజా సంఘాల జేఏసీ జిల్లా…
కష్టజీవులను ఐక్యం చేసిన కార్ల్ “మార్క్స్’ సిద్ధాంతం
మార్క్సిజమే ప్రపంచ మానవాళికి దిక్సూచి అన్యాయం, అవినతి, దోపిడి నిర్మూళన మార్క్సిజంతోనే సాధ్యం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేన సిపిఐ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కార్ల్ మర్క్స్ 207వ జయంతి జనం న్యూస్ 05 మే( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెల్ల…
పాకిస్థాన్ పౌరులను ఈ దేశం నుండి వెళ్లగొట్టండి..!
జనంన్యూస్ 05. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు.జమ్మూ & కాశ్మీర్ పహాల్ గాం లో హిందువుల పైన జరిగిన ఉగ్రవాదా చర్య తరువాత దేశ అంతర్గత శాంతి భద్రతలో భాగంగా పాకిస్థాన్ పౌరులు భారతదేశంను విడిచి పోవాలి అనే కేంద్ర ప్రభుత్వ నిబంధనను…
పంటలను పరిశీలించిన దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి.
(జనం న్యూస్ చంటి) నిన్న కురిసిన వడగండ్ల వానకు పంటలకు తీవ్ర నష్టం కలిగించినందుకు ఈరోజు రాయపోల్ మండలాలలోరామరం గ్రామంలో ఈరోజు స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పంటలను పరిశీలించడం జరిగింది వడగండ్ల వానతో పట్ట నష్టం జరిగిందని అన్నారు…
ఏర్గట్ల మండలంలో రైతు నమోదు ప్రక్రియ షురూ
జనం న్యూస్ మే 05:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోనిగుమ్మిర్యాల్,ఏర్గట్ల గ్రామలలో ఫార్మర్ రిజిస్ట్రీ ద్వారా రైతుల నమోదు కార్యక్రమం ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విధానంలో ప్రారంభించడం జరిగిందని మండల వ్యవసాయ అధికారి వైష్ణవ్ తెలిపారు. ఈ ప్రక్రియ నెల రోజుల…
కాంగ్రెస్ పార్టీ నుండి బి అర్ యస్ పార్టీ లో చేరిన మాజీ సర్పంచ్ మాజీ ఉప సర్పంచ్
జనం న్యూస్ మే 5 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం రాందాస్ గూఢ గ్రామములో నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నుండి రాందాస్ గూఢ గ్రామ మాజీ…