• March 24, 2025
  • 37 views
ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్స్ మానుకొండి

బెట్టింగ్స్ వేసి డబ్బులు నష్టపోయి జీవితాలను నాశనం చేసుకోకండి. ఐపీఎల్ క్రికెట్ సందర్భంగా యువత, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. సెలవుల దృష్ట్యా తల్లిదండ్రులు పిల్లల పై నిఘా ఉంచాలి. .కె.నరసింహ ఐపిఎస్, ఎస్పీ సూర్యాపేట జిల్లా జనం న్యూస్ మార్చి 25(మునగాల…

  • March 24, 2025
  • 28 views
కోటపల్లి, నీల్వాయి పోలీస్ స్టేషన్ లను ఆకస్మికంగా సందర్శించిన పోలీస్ కమీషనర్

జనం న్యూస్, మార్చి 25, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి రామగుండం పోలీస్ కమీషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోణి మావోయిస్టు ప్రభావిత కోటపల్లి, నీల్వాయి పోలీస్ స్టేషన్ లను రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది.…

  • March 24, 2025
  • 26 views
సీతారామ ప్రాజెక్టును పరిశీలించిన వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి

ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ మార్చి 24: ఏన్కూర్ మండల పర్యటనలో భాగంగా వైరా మాజీ శాసనసభ్యురాలు జూలూరుపాడు మరియు ఏన్కూర్ మండలంలోని సీతారామ ప్రాజెక్టు కెనాల్ ను పరిశీలించారు. అనంతరం స్థానిక రైతులతో, గ్రామ…

  • March 24, 2025
  • 31 views
కమలా నెహ్రూ హాస్పిటల్ ల్యాబ్ టెక్నీషియన్ అంజయ్య కు ఉత్తమ అవార్డు

జనం న్యూస్ -మార్చి 25- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- అంతర్జాతీయ టీబీ నివారణ దినోత్సవం సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో నాగార్జునసాగర్ లోని కమల నెహ్రూ ఏరియా ఆసుపత్రిలో ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ మరియు టెస్టింగ్ సెంటర్ లో…

  • March 24, 2025
  • 34 views
కమలా నెహ్రూ ఏరియా ఆస్పత్రిని పరిశీలించిన కాయకల్ప బృందం

జనం న్యూస్-మార్చి 25-నాగార్జునసాగర్ రిపోర్టర్ విజయ్:- నాగర్జునసాగర్ :నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ లోని కమల నెహ్రూ ఏరియా ఆసుపత్రిని సోమవారం నాడు కాయకల్ప బృందం సందర్శించి పరిశీలించింది. తెలంగాణ రాష్ట్రంలోని వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా మరియు…

  • March 24, 2025
  • 24 views
క్షయ వ్యాధి నివారణ అవగాహనా ర్యాలీ

జనం న్యూస్, మార్చి 25, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి ఈ రోజు ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం పురస్కరించుకొని జిల్లా ప్రధాన ఆసుపత్రి నుండి పురవీధుల గుండా అమర్ చంద్ కల్యాణమండపం వరకు క్షయ వ్యాధి నివారణ అవగాహనా ర్యాలీ ని…

  • March 24, 2025
  • 24 views
సర్వే నెంబర్ 647 లో జరుగుతున్న అక్రమాలపై విచారణ చేపట్టాలి

జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం అందించిన అమ్మ వెంకటేష్ యాదవ్ జనం న్యూస్ // మార్చ్ // 24 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. సోమవారం నాడు కరీంనగర్ పట్టణంలో ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కి జమ్మికుంట మున్సిపాలిటీ…

  • March 24, 2025
  • 22 views
పురాతన వరి రకాల సేకరణకర్త యాదగిరి శ్రీనివాస్ కు జాతీయ పురస్కారం

జనం న్యూస్, మార్చి 25, పెద్దపెల్లి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి జిల్లా కల్వచర్ల గ్రామానికి చెందిన పురాతన వరి రకాల సేకరణకర్త, సంరక్షకుడు యాదగిరి శ్రీనివాస్ ఏ ఈ ఓ రైతుసేవ విభాగం లో అవార్డు కు ఎంపిక అవగా సంస్థ…

  • March 24, 2025
  • 30 views
పదవ తరగతి పరీక్ష కేంద్రాల భద్రత ఏర్పాట్లు పరిశీలించిన కంభం ఎస్సై.బి. నరసింహారావు.

జనం-న్యూస్, మార్చి 24, (కంభం ప్రతినిధి): ప్రకాశం జిల్లా, కంభం మండలంలో జరిగే పదవ తరగతి పరీక్ష కేంద్రాలు వాసవి జూనియర్ కళాశాల, చైతన్య కాన్సెప్ట్ స్కూల్, లింగారెడ్డి జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాలను స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్…

  • March 24, 2025
  • 25 views
గద్వాలలో వరల్డ్ టిబి డే – మార్చ్ -24, ర్యాలీ.

జనం న్యూస్ 24 మార్చి 2024 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా జెండా ఊపి ర్యాలీ నీ ప్రారంభించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వైద్యాధికారి,జోగులంబ గద్వాల జిల్లా కేంద్రం గద్వాలలో…

Social Media Auto Publish Powered By : XYZScripts.com