స్థానిక సిపిఐ కార్యాలయంలో సర్దార్ భగత్ సింగ్ 118 జయంతి కార్యక్రమం
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 28 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 ఆదివారం ఏఐ వైఎఫ్ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ,ఏఐవైఫ్, దళిత, గిరిజన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూపన్నెండేళ్లకే భరతజాతి…
కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కారుడు కొమురయ్య
జనం న్యూస్ సెప్టెంబర్ 28 శాయంపేట మండలం స్వతంత్ర సమరయోధుడు కొండా లక్ష్యం బాబూజీ జయంతి సాక్షిగా ఉద్యమకారుల మేనిఫెస్టోలో పెట్టిన అమలు చేయాలని కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చినా తెలంగాణ తొలి దశ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర కార్యదర్శి తెలంగాణ…
అంగన్వాడి స్టాల్స్ ను ప్రారంభించిన కౌన్సిలర్.
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 28 రిపోర్టర్ సలికినీడి నాగు ఎనిమిదవ రాష్ట్రీయ పోషణ మాసం సందర్భంగా ఈ నెల 17 నుంచి అక్టోబర్ 16 వరకు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా యుపిసిహెచ్ మధర్ దెరిస్సా కాలనీలో…
తెలంగాణ సంస్కృతి కి ప్రతీక మన బతుకమ్మ : ఎమ్మెల్సీ డా. చిన్న మైల్ అంజిరెడ్డి
జనం న్యూస్ సెప్టెంబర్ 28 దుబాయ్ : తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను ప్రపంచంలోని ప్రతి దేశంలోనూ ఘనంగా జరుపుకుంటుండటం గర్వకారణమని ఎమ్మెల్సీ డా. చిన్న మైల్ అంజిరెడ్డి అన్నారు.దుబాయ్లో ఇండియన్ పీపుల్స్ ఫోరమ్ (ఐపీఏఫ్) ఆధ్వర్యంలో…
సార్వజనిక్ దుర్గా భవాని దర్శించుకున్న జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే..
జుక్కల్ సెప్టెంబర్ 28 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో గల దుర్గాదేవి నవరాత్రుల ఉత్సవం సందర్భంగా జుక్కల్ సార్వజనిక్ దుర్గ భవాని దర్శనం తీసుకున్న జుక్కల్ మాజీ శాసనసభ్యులు హనుమంత్ షిండే ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…
బీసీలకు 42% రిజర్వేషన్లు హర్షణీయం
కాంగ్రెస్ ప్రభుత్వం చొరవతో బిసిలకు న్యాయం చరిత్రలో ఇది ఒక చరిత్రాత్మక నిర్ణయం జూలూరుపాడు, జనం న్యూస్, : తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడం చారిత్రాత్మక నిర్ణయమని జూలూరుపాడు మండలం, కాకర్ల…
సేవ పక్షోత్సవాలు ,
జనం న్యూస్ సెప్టెంబర్ 27 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు పురస్కరించుకుని ఆరోగ్య శిబిరం చినబొడ్డు వెంకటయపాలెం, చిన వలసల, గ్రామాలలో ఘనంగా నిర్వహించడం జరిగింది డా,,శివ పవన్, డా,, భరత్ సేవ పక్షోత్సవాల మండల…
నాగిరెడ్డిపల్లె జండామాను వీధి ఉరుసు మహోత్సవానికి చమ్మర్థి జగన్ మోహన్ రాజు కి ఆహ్వానం
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నాగిరెడ్డి పల్లె జండామాను వీధి లోని హాజరత్ అబ్దుల్ ఖాదర్ జీలని (మాబు సుభాహని) ఉర్దూ గ్యార్మీ మాసము సందర్భంగా 9/10/2025 గంధము 10/10/2025 జండా మహోత్సవం చమ్మర్థి జగన్మోహన్ రాజు ని ఆహ్వానించడం…
ప్రభుత్వ జూనియర్ కళాశాల దౌల్తాబాద్లో అధ్యాపకులు-తల్లిదండ్రుల సమావేశం
(జనం న్యూస్ చంటి) దౌల్తాబాద్: ప్రభుత్వ జూనియర్ కళాశాల దౌల్తాబాద్లో 26-09-2025న అధ్యాపకులు, తల్లిదండ్రుల సమావేశం పండుగ వాతావరణంలో జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థుల విద్యా ప్రగతి, అకాడమిక్ పురోగతి పై వ్యక్తిగతంగా వివరించారు.ఇటీవలి కాలంలో కళాశాలలో జరుగుతున్న సంస్కరణలు, హెల్ప్…
బాలాజీ జెండాకు ప్రత్యేక పూజలు…అన్న ప్రసాదము…
మద్నూర్ సెప్టెంబర్ 27 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం కోడిచీర గ్రామంలో శనివారం నాడు గ్రామస్తులు,భక్తులు బాలాజీ జెండాకు ఉదయం నుండి ప్రత్యేక పూజలు హారతులు, భజన కార్యక్రమం నిర్వహించారు. అనంతరము గ్రామస్తులు భక్తులకు అన్న…












