అఖిలభారత పద్మశాలి సంఘం సభ్యత నమోదు ప్రారంభం
జనం న్యూస్ మే 1 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘ సభ్యత నమోదు కార్యక్రమంమండల కేంద్రంలోని ఒకటో వార్డు బీసీ కాలనీ నుండి మొదలుపెట్టినట్టు మండల అధ్యక్షులు వంగరి సాంబయ్య…
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు
ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు, సమావేశాలు, బహిరంగసభలు నిషేధం నరసింహ ఐపిఎస్,ఎస్పీ సూర్యాపేట జిల్లా జనం న్యూస్ మే 02(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మే నెల 1వ తేది…
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని కలిసి సంఘీభావాన్ని తెలియచేసిన – ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ శ్రీధర్
జనం న్యూస్,మే 02 ,పెద్దపల్లి జిల్లా ప్రతినిధి విధి నిర్వహణలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జి. అన్న ప్రసన్న గోదావరిఖనిలో ఒక ప్రైవేట్ ఆసుపత్రి లో తనిఖీ నిర్వహించి అన్ రిజిస్టర్డ్ అల్ట్రా సౌండ్ స్కానింగ్ మిషన్…
సిఐటియు సిపిఎం ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు
జనం న్యూస్ మే 02 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) కార్మికుల పోరాటాల ద్వారానే కార్మిక హక్కులను సాధించుకుంటారని పోరాటం చేయకుండా ఏ ఒక్క సమస్య పరిష్కారం కాదని అందుకు కార్మికులు కర్షకులు కలిసి పోరాడాలని సిపిఎం పార్టీ మండల…
మేడే స్పూర్తితో ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేస్తాము.. సిపిఐ నాయకులు.
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 1 రిపోర్టర్ సలికినీడి నాగరాజు మేడే స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని సీపీఐ ఏరియా ఇన్చార్జి కార్యదర్శి తాళ్లూరి బాబురావు కోరారు. గురువారం అంతర్జాతీయ కార్మిక దినోత్సవం…
కానిస్టేబుల్ రాంబాబు కుటుంబానికి గౌడ సంక్షేమ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం
జనం న్యూస్ మే 02(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పోలీస్ కానిస్టేబుల్ నారగాని రాంబాబు గౌడ్ కుటుంబానికి సూర్యాపేట జిల్లా గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘం 2 లక్షల రూపాయల విరాళాన్ని అందించారు.…
జమ్మికుంట మున్సిపాలిటీ అభివృద్ధికై మూడు కోట్ల రూపాయలు నిధులు మంజూరు
రాష్ట్రంలోనే ఆస్తి పన్ను లో జమ్మికుంట ప్రథమ స్థానం.. పలువురి ప్రశంసలు.. మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ ఆయాజ్ జనం న్యూస్ // మే // 1// కుమార్ యాదవ్ // జమ్మికుంట.. తెలంగాణ రాష్ట్రం ప్రతి సంవత్సరం మాదిరిగా ఏప్రిల్ నెలలో…
హత్నూర గ్రామంలో త్రాగునీటి సమస్య తీరేది ఎన్నడో
జనం న్యూస్. మే1. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) ప్రజలకు ఎలాంటి త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రతిరోజు త్రాగునీటి సరఫరాపై జిల్లా అధికారులతో సమీక్షించి నివేదిక ఇవ్వాలని మిషన్ భగీరథ పథకం ద్వారా…
కులగణన అనేది చారిత్రాత్మక నిర్ణయం
జనం న్యూస్ మే ఒకటి ముమ్మిడివరం ప్రతినిధి ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో క్యాబినెట్ రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయం సబ్ కాసాత్- సబ్ కా వికాస్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు తెలియ చేసిన కొత్తపేట మండల కమిటీ ,కొత్తపేట మండలం…
రాష్ట్రీయ బాల స్వస్థత కార్యక్రమం సమీక్ష సమావేశం….జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జి అన్నా ప్రసన్న కుమారి
జనం న్యూస్,మే 02,పెద్దపల్లి జిల్లా ప్రతినిధి ఈరోజు జిల్లా అధికారుల కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరము నందు రాష్ట్రీయ బాల స్వస్థత కార్యక్రమం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జి అన్నా ప్రసన్న…