• August 14, 2025
  • 11 views
దత్త సాయి సన్నిధిలో 17వ తారీకు ఆదివారం ఉచిత రక్తనాళాల వైద్య శిబిరం

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 14 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ దత్త సాయి అన్నదాన సమాజం జయ జయ సాయి ట్రస్ట్ మరియు భారతదేశపు అతిపెద్ద హైదరాబాద్…

  • August 14, 2025
  • 15 views
ములుగు మండల బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా తిరంగ ర్యాలి

జనం న్యూస్, ఆగస్టు 14, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) సిద్దిపేట జిల్లా ములుగు మండలం ఆర్విఎం హాస్పిటల్ నుండి రాజీవ్ రహదారి మెయిన్ రోడ్డు వరకు గురువారం బిజెపి ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు,ఈ కార్యక్రమంలో…

  • August 14, 2025
  • 14 views
కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ నర్సింగ్ రావును కలిసిన కోరుట్ల వర్తక సంఘం సభ్యులు

జనం న్యూస్, ఆగష్టు 14, జగిత్యాల జిల్లా, కోరుట్ల నియోజకవర్గం: ఈరోజు కోరుట్ల పట్టణంలోని వర్తక సంఘం సభ్యులు కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావుని కలిసి వారి సమస్యల గురించి వివరించడం జరిగింది, వారి సమస్యల…

  • August 14, 2025
  • 15 views
కుక్క కాటు చిన్న గాయం కాదు, ప్రాణాలకే ముప్పు.!

ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్, ఆగష్టు 14 (ప్రజా ప్రతిభ): పెద్దగా కనిపించని గాయం… ప్రమాదం ఎంతటి? బయట నుంచి చిన్న గాయంలా అనిపించినా, కుక్క కాటు చాలా ప్రమాదకరమైనదిగా మారే అవకాశం ఉంది. రక్తం ఎక్కువగా కారకపోయినా, చర్మం చెరిగిపోవకపోయినా…

  • August 14, 2025
  • 16 views
సీఎం రిలీఫ్ పండ్ చెక్కు అందచేసిన కాంగ్రెస్ నాయకులు

జనం న్యూస్ ఆగస్టు 14:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలకేంద్రంలో గురువారం రోజునా ఏర్గట్ల టౌన్ లో ముఖ్యమంత్రి సహాయ నిధి 35000 రూపాయల చెక్కును గడ్డం అశోక్ కు పద్మశాలి సంఘ పెద్దమనుషులు కామని గణేష్,చుక్కోల్ల నరేష్ ఇంటికి వెళ్లి చెక్కు…

  • August 14, 2025
  • 20 views
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

వికారాబాద్ జిల్లా జనం న్యూస్ రిపోర్టర్ కావలి నర్సిములు. జనం న్యూస్ ఆగస్టు 14 వికారాబాద్ జిల్లా. వికారాబాద్ జిల్లాలో భారీ గా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్…

  • August 14, 2025
  • 14 views
తర్లుపాడు మండలంలోని గొల్లపల్లి రోలుగుంపాడు గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం.

జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఆగస్టు 14. తర్లపాడు మండలంలోని గొల్లపల్లి మరియు రోలుగుంపాడు గ్రామాలలో మండల వ్యవసాయ అధికారి పి జోష్ణ దేవి నిర్వహించారు. వ్యవసాయ పథకాలు గురించి రైతులకు తెలియజేశారు. పీఎం ఎఫ్బి వై పంటల బీమా పథకము…

  • August 14, 2025
  • 17 views
టీ కొత్తపల్లి లో ఘనంగా హర్ ఘర్ తిరంగా యాత్ర

జనం న్యూస్, ఆగస్టు 14 ముమ్మిడివరం ప్రతినిధి ప్రధాని మోడీ పిలుపు మేరకు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ ఆదేశాల మేరకు, ఐ పోలవరం మండలం అధ్యక్షులు సఖి రెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో టీ కొత్తపల్లి గ్రామంలో…

  • August 14, 2025
  • 22 views
ఘనంగా ముందస్తు శ్రీకృష్ణాష్టమి వేడుకలు

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలం లోని శ్రీ అన్నమాచార్య అకాడమీ హై స్కూల్ నందు ముందస్తు శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం ఉదయం నుండి చిన్న పిల్లలకు వారి తల్లిదండ్రులు శ్రీ కృష్ణుడు మరియు…

  • August 14, 2025
  • 11 views
హర్ గర్ తిరంగ కార్యక్రమం లో భాగంగా ఎక్స్ సర్వీస్ మెన్ ను సన్మానించిన ఎంపీడీవో

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు,నందలూరు మండలంలోని నందలూరు గ్రామ పంచాయతీ కార్యాలయం నందు బుధవారం,హర్ గర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా స్వాతంత్ర సమర యోధుడు ,జవాన్ దారా రత్నమయ్యను బుధవారం ఎంపీడీవో రాధాకృష్ణన్,డిప్యూటీ…

Social Media Auto Publish Powered By : XYZScripts.com