మా భూములపై చట్టబద్ధమైన హక్కులు కల్పించాలి’
జనం న్యూస్ 25 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ మా భూములకు శాశ్వత భూ హక్కులు కల్పించాలని విజయనగరం కలెక్టరేట్ వద్ద రైతులు సోమవారం ధర్నా నిర్వహించారు. కొత్తవలస మండలం, చిన్నిపాలెం గ్రామ రెవెన్యూ పరిధిలో వంశ పారంపరంగా…
అగ్రిగోల్డ్ బాధితుల కోసం కమిటీ వేయాలి
జనం న్యూస్ 25 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేందుకు ప్రత్యేక కమిటీను వేయాలని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం జిల్లా ప్రతినిధి సూరప్పడు డిమాండ్ చేశారు. కలెక్టర్ కార్యాలయం వద్ద సంఘ నాయకులతో కలిసి సోమవారం…
పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్
జనం న్యూస్ ఫిబ్రవరి 24 కుకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మ బండ లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతం పోట్రూ సందర్శించారు. సోమవారం పాఠశాలలో ని ఏ వన్ ఆర్టిఫిషియల్…
హనుమాన్ పతాక ఆవిష్కరణ
జనం న్యూస్ ఫిబ్రవరి 25: (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) సబ్జెక్టు మహాశివరాత్రి పర్వదినాన సందర్భంగా మునగాల మండల కేంద్రంలోని వీరబ్రహ్మేంద్రస్వామి వారి దేవాలయంలో శ్రీ కాశీ మహేశ్వర శ్రీ గోవిందంబ సమేత జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణం…
పులి సంచారం
జనం న్యూస్ 24 ఫిబ్రవరి భీమారం మండల ప్రతినిధి (కాసిపేట రవి జైపూర్ మండలం లో ఉన్న కుందారం అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తోంది.అటవీ అభివృద్ధి సంస్థ( టీజీ ఎఫ్ డీసీ )కు చెందిన నీలగిరి ప్లాంటేషన్ లో సంచరించిన పెద్ద…
మర్పడగలో పద్యపుస్తకావిష్కరణ..
జనం న్యూస్;24 ఫిబ్రవరి సోమవారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి;కృష్ణంవందే జగద్గురుమ్ హితీపరిషత్ సభ్యులు మర్పడ్గ విజయదుర్గమాతకు సమర్పిస్తున్న పద్య కదంబ సంకలన పుస్తకం విబుధసంసర్గ మర్పడ్గ విజయదుర్గ మకుటంతో శ్రీసంతానమల్లికార్జున స్వామి, విజయదుర్గామాత దేవాలయముల ర్వహణమండలి సౌజన్యంతో ప్రచురితమైన సంకలనమును నేడు…
పారిశుధ్య కార్మికులను వడ్డీ వ్యాపారులు ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవు
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 24 రిపోర్టర్ సలికినిడి నాగరాజు బ్యాంకు పాస్పుస్తకాలు, ఏటీఎం కార్డులు కార్మికులకు ఇచ్చివేయాలి అధిక వడ్డీలు వసూలు చేస్తూ కార్మికులను ఇబ్బంది పెడితే చర్యలు తప్పవు మున్సిపల్ కమిషనర్ పి హరిబాబు హెచ్చరిక…
ఆసిఫాబాద్ శాసనసభ్యురాలు కోవా లక్ష్మి ఆధ్వర్యంలో…… మెగా జాబ్ మేళా, 1000 ఉద్యోగాలు
జనం న్యూస్ 24ఫిబ్రవరి. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కె ఏలియా. ఆసిఫాబాద్ నిరుద్యోగ యువతీ (స్త్రీ లకు) సువర్ణావకాశం రేపు అనగా 25.02.2025 తేదీన (మంగళవారం)..ఆసిఫాబాద్ నియోజకవర్గం శాసనసభ్యురాలు కోవా లక్ష్మి ఆధ్వర్యంలో జరగబోయే ఈ మెగా జాబ్…
దళితుల భూములకు రక్షణ కల్పించాలి.
తడికల శివకుమార్ బిఎస్పీ జిల్లా ఇన్ చార్జ్,భద్రాచలం నియోజకవర్గం అదనపు ఇంచార్జి పిబ్రవరి 24 జనంన్యూస్ వెంకటాపురం మండల ప్రతినిధి బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా వాజేడు మండలం లో బహుజన్ సమాజ్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంనియోజకవర్గ అదనపు…
సమాచార హక్కు పరిరక్షణ చట్టం సంస్థ తెలంగాణ రాష్ట్ర జోగులాంబ గద్వాల్ జిల్లా అధ్యక్షులు గా యండీ.నిషాక్ నియామకం
జనం న్యూస్ 24 ఫిబ్రవరి 2025 జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ బ్యూరో ఇన్చార్జి డాక్టర్ విష్ణువర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ సమాచార హక్కు పరిరక్షణ చట్టం జోగులాంబ గద్వాల్ జిల్లాలో సంస్థ ఆశయాలను యువత పాటు మహిళ మణులకు, విద్యవేతలకు,…