కృష్ణ పల్లి శివాలయం లో సినిమా సందడి
జనం న్యూస్ ,పార్వతీపురం మన్యం జిల్లా ,ఏప్రిల్ 21: పార్వతీపురం కృష్ణ పల్లి శివాలయం లో స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర చేతులు మీదుగా కొత్త సినిమా పూజ మహోత్సవం ఘనంగా జరిగింది.స్క్రీన్ ప్లే పిక్చర్స్ నిర్మాణ సారద్యంలో ప్రవీణ్…
కృష్ణ పల్లి శివాలయం లో సినిమా సందడి
జనం న్యూస్ ,పార్వతీపురం మన్యం జిల్లా ,ఏప్రిల్ 21: పార్వతీపురం కృష్ణ పల్లి శివాలయం లో స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర చేతులు మీదుగా కొత్త సినిమా పూజ మహోత్సవం ఘనంగా జరిగింది.స్క్రీన్ ప్లే పిక్చర్స్ నిర్మాణ సారద్యంలో ప్రవీణ్…
అంగనివాడిలో పౌష్టిక ఆహారం అందజేత..!
జనంన్యూస్. 21. నిజామాబాదు. ప్రతినిధి. పోషణ పక్వాడు 2025… పోషణ మాసం వారో స్సవలలో భాగముగా నిజామాబాద్ పట్టణం లోని కంటేశ్వర్ అంగన్వాడి కేంద్రం లో ఘనముగా నిర్వహించడం జరిగిందని జిల్లా ఆయుష్ విభాగం ఇన్చార్జి డాక్టర్ గంగా దాస్ తెలిపారు..…
రైతులకు అండగా ఎంపీ ధర్మపురి అరవింద్
రైతులకు అండగా ఎంపీ ధర్మపురి అరవింద్ జనం న్యూస్, ఏప్రిల్ 20, జగిత్యాల జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం: జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో ఈరోజు ఎంపీ అరవింద్ పర్యటించారు, మండలంలోని పలు గ్రామాల్లో గత రెండు రోజుల క్రితం కురిసిన అకాల…
ఈనెల 26న సప్తశతి పుస్తకావిష్కరణ
జనం న్యూస్:21 ఎప్రిల్ సోమవారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై రమేష్; ఈనెల 26 శనివారం రోజున ఉదయం 10 గంటలకు ప్రెస్ క్లబ్ సిద్దిపేటలో కవి వంగరి వెంకటేశం రచించిన సప్తశతి మణిపూసలు పుస్తకావిష్కరణ ప్రెస్ క్లబ్ సిద్దిపేటలో కలదని…
చరిత్రలో నిలిచిపోయే పుస్తకం హవేళి ఘణపూర్ అమృత గుళికలు
జనం న్యూస్;21 ఏప్రిల్ సోమవారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్ ; నీతి, న్యాయం, ధర్మంతో కూడిన రచనలు చరిత్రలో నిలిచిపోతాయని అందుకు తార్కాణం హవేళి ఘణపూర్ అమృత గుళికలు నిదర్శనమని జిల్లా విద్యాధికారి ప్రొఫెసర్ రాధాకిషన్ అన్నారు. జిల్లా…
ఎంపీడీవో ఆఫీసు సూపరింటెండెంట్ బి సులోచన కు వినతిపత్రం అందజేసిన వంగరి సాంబయ్య
జనం న్యూస్ ఏప్రిల్ 21 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం అంబులెన్స్ సిబ్బందికి రూమ్ వసతి కల్పించాలి శాయంపేట ఎంపీడీవో ఆఫీసు సూపరిండెంట్ బి, సులోచనకు వినతి పత్రం అందజేసిన అనంతరం శాయంపేట మండల కేంద్రంలో తెలంగాణ…
ఆంధ్ర రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు అబిద్ మీర్జాని సన్మానించిన జనసేన నాయకుడు ప్రేమ కుమార్
జనం న్యూస్ ఏప్రిల్ 21 కుకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం సాయంత్రం కూకట్ పల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ నివాసం వద్ద నూతనముగ నియమితులైన ఆంధ్ర రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు జనసేన పార్టీ…
రైతు లేనిదే రాజ్యం లేదు – అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్..!
జనంన్యూస్. 21. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు.గిరిరాజ్ కళాశాల మైదానంలో నిర్వహించిన తెలంగాణ రైతు మహోత్సవంలో ముఖ్యఅతిథులుగా రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్, తుమ్మల నాగేశ్వరావు.తో.ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ. హాజరు కావడం జరిగింది. ఈ సందర్బంగా…
అనుమానస్పద వ్యక్తుల ఆచూకీ కనుగొనేందుకు లాడ్జిల్లో ఆకస్మిక తనిఖీలు
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 21 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జిల్లాలో నేరాల నియంత్రణ, అనుమానస్పద వ్యక్తుల ఆచూకీ కనిపెట్టేందుకు ఏప్రిల్ 19న రాత్రి ఆకస్మికంగా లాడ్జిలు, హెూటల్స్ జిల్లా వ్యాప్తంగా…