• September 20, 2025
  • 1409 views
రేగోడు మండలంలో పోచారం గ్రామం వద్ద రేషన్ బియ్యం పట్టివేత

జనం న్యూస్ సెప్టెంబర్ 20-09-2025 రిపోర్టర్ వినయ్ కుమార్ రేగోడు మండల కేంద్రంలోని పోచారం గ్రామం వద్ద తేదీ శుక్రవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో రేగోడు పోలీస్ వారు ఎస్సై శంకర్ తన సిబ్బంది రాత్రి పెట్రోలింగ్ చేస్తున్న…

  • September 20, 2025
  • 42 views
అటవీ శాఖ అధికారులు పర్యవేక్షిస్తూ టేకు వర్క్ షాప్ సీజ్

(జనం న్యూస్ 20 సెప్టెంబర్ ప్రతినిధి కాసిపేట రవి) భీమారం మండల కేంద్రంలోని చౌదరి కాలనీ చెందిన నల్లాల రాజలింగు టేక్ వర్క్ షాప్‌ను అటవీ అధికారులు సీజ్ చేశారు. ఈ విషయాన్ని ఎఫ్ఆర్ఓ రత్నాకర్ రావు అధికారికంగా వెల్లడించారుఅదే గ్రామానికి…

  • September 20, 2025
  • 60 views
తెలంగాణ రాష్ట్రంలో నూతన ఫెన్షన్ అమలు చేయండి.

2 సంవత్సరాలు గడుస్తున్న అమలు కానీ పెన్షన్. జూలూరుపాడు, జనం న్యూస్,సెప్టెంబర్ 20: రాష్ట్రంలో నూతన ఫెన్షన్ అమలు చేయాలనిపద్మ శ్రీ మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు జూలూరుపాడు మండల అధ్యక్షుడు దిబ్బెందల సాయి అధ్యక్షతన వి హెచ్ పి…

  • September 20, 2025
  • 59 views
భారీ వర్షాలకు కోతకు గురైన బ్రిడ్జి

20 రోజులు గడుస్తున్నా పట్టించుకోని అధికారులు. ఆసిఫాబాద్ మండలం వెంకటాపూర్ పంచాయతీ పరిధిలో కల్వర్టు. జనం న్యూస్ సెప్టెంబర్ 20 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ మండలం వెంకటాపూర్ పంచాయతీ పరిధిలొని వెంకటపూర్ మరియు…

  • September 20, 2025
  • 60 views
ఈ రోజు సాయంత్రం friends new Generation Development society అధ్వర్యంలో

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 20 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 మార్టూరు మండల మహిళా వెలుగు ఆఫీస్ నందు Nutrition Donation Program ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా sattenpalli ఏరియా ఆసుపత్రి…

  • September 20, 2025
  • 62 views
బ్రూక్లిన్ గ్రామర్ హైస్కూల్లో ముందస్తు బతుకమ్మ ఉత్సవాలు

(జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ బెజ్జరపు శ్రీనివాస్) జనం న్యూస్ సెప్టెంబర్ 20, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : పట్టణంలోని ఈరోజు బ్రూక్లిన్ గ్రామర్ హైస్కూల్లో ప్రిన్సిపాల్ బుర్ర ప్రసాద్ గౌడ్ – జయలక్ష్మి మేడం ఆధ్వర్యంలో ఘనంగా ముందస్తు…

  • September 20, 2025
  • 38 views
పట్టపగలు వెలుగుతున్నాయి.విధిదీపాలు

జనం న్యూస్ సెప్టెంబర్ 20 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో వాంకిడి మండలం బాంబర గ్రామంలో వీధి దీపాలు పట్టపగలు వెలుగుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా పట్టపగలు దీపాలు వెలుగుతున్నాయని ప్రజలు అంటున్నారు. 24 గంటలు దీపాలు వెలగడం ద్వార ప్రభుత్వానికి కరెంటు…

  • September 20, 2025
  • 36 views
నూతన వచ్చిన తహసీల్దార్ ను స్వాగతించి, శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు

జనం న్యూస్ సెప్టెంబర్ 20 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి నిష్పక్షపాతంగా ఉంటూ.. భూ సమస్యలను వేగంగా పరిష్కరించాలని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి నూతన తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ ను కోరారు. డిప్యూటేషన్ లో భాగంగా…

  • September 20, 2025
  • 34 views
జిల్లా ఎస్పీ ని కలిసిన జిల్లా నూతన రెడ్ క్రాస్ పాలక మండలి సభ్యులు”.

జనం న్యూస్ 20 సెప్టెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జోగులాంబ గద్వాల జిల్లా పాలకమండలికి ఎన్నికైన నూతన కార్యనిర్వాహక సభ్యులు ఈరోజు జిల్లా కేంద్రంలోని ఎస్పీ…

  • September 20, 2025
  • 33 views
ప్రాచీనకళల కోసం అంజి కృషిని అభినందించిన పురాణపండ.

జనం న్యూస్ : సెప్టెంబర్ : 20 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ యుగాలుగా భారతీయుల్ని నైతికంగా, మానసికంగా పరవశింపచేసిన ప్రాచీన కళలైన తోలుబొమ్మలాట, హరికథ, బుర్రకథ లాంటి అద్భుతాలను ఈ తరానికి తెలియచెప్పెందుకై చిత్రకళతో త్వరలో ప్రదర్శన నిర్వహించడానికి ప్రముఖ…