అభివృద్ధికి నోచుకోని ఏడుపాయల వన దుర్గ భవాని దేవస్థానం.
పాలకమండలి ఏర్పాటు చేయని అధికారులుBJYM మెదక్ జిల్లా అధ్యక్షులు సతీష్ పటేల్. జనం న్యూస్ ఫిబ్రవరి 18 మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ప్రతి నిధి యల్ సంగమేశ్వర్.ఈరోజు రాష్ట్రంలో ప్రఖ్యాతిగాంచిన ఏడుపాయల వన దుర్గ మాత దర్శనం చేసుకోవడం జరిగిందిఈ…
బహుళజాతి మొక్క జొన్న సింజెంటా,హైటెక్ కంపినీలపై చర్యలు తీసుకోవాలి
ఒకఎకరాని1,50,000రూపాయలు నష్ట పరిహారం ఇవ్వాలి పిబ్రవరి 18: జనంన్యూస్ వెంకటాపురం మండలరిపోర్టర్ బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలంలో బిజెపి పార్టీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు తోట సతీష్ మాట్లాడుతూ బహుళ జాతి మొక్కజొన్న విత్తనాలైనా హైటెక్ ,సింజంట…
కులగణన సర్వే అందరికీ ఉపయోగపడాలి శేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శిరీష సత్తూర్.
జనం న్యూస్ ఫిబ్రవరి 18 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి సమగ్ర కుల సర్వే నిర్వహించి, ఓబీసీల సాధికారత కోసం డేటాను ఉపయోగించాలనే చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కుల గణన కార్యక్రమం దేశానికి దిశా నిర్దేశంగా మన…
బుద్ధుని సాక్షిగా కోనప్ప తోనే తమంటున్న ప్రజలుమూడుసార్లు ఎమ్మెల్యే చరిత్ర కోనప్ప ఘనత
అంతరాష్ట్ర వారధి అందరివాడు ప్రతిభ జనం న్యూస్ పీబ్రవరి 18 :ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి పదవి అంటే హోదా కాదని ఆదో బాధ్యత మాత్రమేనని ఆయన చేసిన పనులే చెబుతాయి. మూడుసార్లు ఎమ్మెల్యే గెలిచి సిర్పూర్ నియోజకవర్గంలో ఎవరికి దక్కని…
బ్రహ్మకుమారిస్ 89వ అవతరణ మరియు శివ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి
జనం న్యూస్ ఫిబ్రవరి 18: కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి బాలానగర డివిజన్ పరిధిలోని వినాయక నగర్ లో ఓంశాంతి బ్రహ్మకుమారీస్ వారి ఆధ్వర్యంలో 89వ.అవతరణ మరియు శివజయంతి ఉత్సోవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి స్థానిక బాలానగర్…
భక్తిశ్రద్ధలతో శ్రీశ్రీశ్రీ పైడితల్లి, నూకాలమ్మఅమ్మవార్ల పండుగ
అమ్మవార్లను దర్శించుకున్న యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ జనం న్యూస్,ఫిబ్రవరి 18 : అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలం లోని నడింపల్లి, మడుతూరు గ్రామాల్లో శ్రీశ్రీశ్రీ పైడితల్లి మరియు నూకాలమ్మ అమ్మవార్ల పండుగలను భక్తిశ్రద్ధలతో ఘనంగా…
నూరేళ్లకు చేరువలో అనారోగ్యం దరి చేరకుండా నేటికీ ఉల్లాసంగా
అనారోగ్యం దరి చేరకుండా నేటికీ ఉల్లాసంగా జనం న్యూస్ ఫిబ్రవరి 18 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) ఆరోగ్యమే మహాభాగ్యం అని సూత్రాన్ని పాటించిన సీతాదేవి నేటి రోజుల్లో చిన్నతనంలోనే రోగాల బారిన పడుతున్న వారిని మనం రోజు చూస్తున్నాం.కాట్రేనికోన మండలం…
విలేకరిపై దాడిని ఖండించిన చిన్న
జనం న్యూస్ 18 : ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ శ్రీను మక్కువ ప్రజాశక్తి విలేకరి రామారావుపై దాడిని జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో సోమవారం ఖండించారు. ప్రజాస్వామ్య మనుగడకు మూల స్తంభంగా ఉన్న…
34వ సబ్ జూనియర్ కబడ్డీ జిల్లా జట్లు ఎంపిక
జనం న్యూస్ 18: ఫిబ్రవరి 2025.కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కె ఏలియా. జైనూర్ :మండల కేంద్రంలోజిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సబ్ జూనియర్ బాల బాలికల జిల్లా జట్టు ఎంపిక పోటీలను మండల లోని మార్లవాయి ప్రభుత్వ ఆశ్రమ…