మీ సామర్ధ్యం అపరిమితం దాన్ని డ్రగ్స్ కోసం వృధా చేసుకోవద్దు…
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 23 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ మాదక ద్రవ్యాల నియంత్రణకు, ప్రజలను మాదక ద్రవ్యాలకు దూరం చేసేందుకు విజయనగరం జిల్లా పోలీసుశాఖ అనేక రకాలుగా అవగాహన కార్యక్రమాలు…
రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆత్రం శేషు ను పరామర్శించిన ఆత్రం సుగుణక్క
జనం న్యూస్ 23.ఫిబ్రవరి. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కె ఏలియా. కొమురంభీమ్ జిల్లా లింగాపూర్ మండలం గుంనూర్ గ్రామానికి చెందిన ఆత్రం శేషు శుక్రవారం రాత్రి హస్నాపూర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలయ్యాడు. విషయం…
భూకుంభకోణాలపై నివేదికలను బహిర్గతం చేయాలి: బొత్స
జనం న్యూస్ 23 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విశాఖలో జరిగిన భూకుంభకోణాలపై విచారణ నివేదికలను బహిర్గతం చెయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని బొత్స సత్యనారాయణ అన్నారు. బురదజల్లడం కాదు, ఆరోపణలు నిరూపించాలన్నారు. అటు జెడ్ కేటగిరీలో ఉన్న జగన్…
రాజకీయ జోక్యం తగదు”
జనం న్యూస్ 23 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ఈ నెలలో జరగనున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయ నేతలు శ్రుతిమించి ప్రవర్తిస్తున్నారని లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ ఆరోపించారు. విజయనగరం పార్టీ కార్యాలయంలో…
పేకాట ఆడుతున్న పలువురిని అరెస్టు చేసిన సిరికొండ ఎస్ఐ..!
జనంన్యూస్. 23. నిజామాబాదు. సిరికొండ. స్థానిక సిరికొండ ఎస్సై ఎల్ రాము. తెలిపిన వివరాల ప్రకారం పోతునూరు గ్రామంలో కొంతమంది వ్యక్తులు పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారం రావడంతో సిరికొండ ఎస్ ఐ ఎల్ రామ్ తన సిబ్బందితో కలిసి అట్టి…
ఉచిత మెగా వైద్యశిబిరం
కొమరాడ,ఫిబ్రవరి22: పోలీస్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని కునేరు గ్రామంలో శనివారం నిర్వహించారు. పిహెచ్సీ వైద్యులు,జిల్లా ఆసుపత్రి,ఇండస్ ఆసుపత్రి వైద్య నిపుణులు శిభిరంలో ఆరోగ్య తనిఖీలు,వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యారోగ్యశాఖ జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి. జగన్మోహనరావు…
బి వి ఆర్ ఐ టి ఇంజనీరింగ్ కళాశాలలో మూడవ రోజుకు చేరుకున్న ఈ బాహా సే ఇండియా. ఈ కార్ రేస్ పోటీలు
జనం న్యూస్. ఫిబ్రవరి 22. మెదక్ జిల్లా. నర్సాపూర్. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) నర్సాపూర్ మున్సిపల్ పట్టణ సమీపంలోని బి.వి.ఆర్.ఐ.టి ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో మూడవ రోజుకు చేరుకున్న బాహ సే ఇండియా ఈ కార్ రేస్…
నేడు పద్య కార్యశాల, పుస్తకావిష్కరణ మహోత్సవం
జనం న్యూస్; 22 ఫిబ్రవరి శనివారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి;ఆదివారం 23 ఫిబ్రవరి రోజు మధ్యాహ్నం రెండు గంటలకు తడకపల్లి ఆవాస విద్యాలయమునందు డాక్టర్ నలవోలు నరసింహారెడ్డిచే పద్య సాహిత్య కార్యశాల మరియు ప్రముఖ పద్యకవి ఎండి. షరీఫ్ రచించబడిన ”నీరాజనం”…
నెలవారి నేర సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ డి.వి శ్రీనివాసరావు
ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడానికి పోలీస్ అధికారులు, సిబ్బంది పని చేయాలి ఈ నెల 27: న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రతి ఒక్క పోలీస్ అధికారి సిబ్బంది కృషి చేయాలి జనం న్యూస్ పీబ్రవరి ఆసిఫాబాద్…
దాతృత్వాన్ని చూపిన హ్యూమన్ రైట్స్ సొసైటీ. &బహుజన అభ్యుదయ సేవ సమితి.
జనం న్యూస్ 22ఫిబ్రవరి. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కె ఏలియా. తల్లాడ : తల్లాడ మండలం, కలకొడిమ గ్రామంలో ఇటీవల గుండెపోటుతో మరణించిన ఆదూరి రమణయ్య (రఫాయేలు ) కుటుంబానికి బహుజన అభ్యుదయ సేవా సమితి మరియు హ్యూమన్…