మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పై ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు బి ఆర్ ఎస్ నాయకులు
జనం న్యూస్ మార్చి 14 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం గ్రామ పంచాయతీ ఆవరణలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పై కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుచిత వ్యాఖ్యలను చేసే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని…
హోలీ ఎందుకు జరుపుకుంటారు.. పండుగ నేపథ్యం ఇదే!!
జనం న్యూస్ మార్చి 14(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) రాక్షస రాజు హిరణ్యకశపుడి కుమారుడు ప్రహ్లాదుడు నిత్యం విష్ణుమూర్తిని స్మరిస్తుంటాడు. విష్ణుమూర్తిని స్మరించడం హిరణ్యకశపుడికి ఏ మాత్రం నచ్చదు. దీంతో ప్రహ్లాదుడిని చంపేయాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో అతని రాక్షస…
శార్వీ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన- బుసిరెడ్డి పాండురంగారెడ్డి
జనం న్యూస్- మార్చి 14- నాగార్జునసాగర్:- నాగార్జునసాగర్, శ్రీనాధపురం వాస్తవ్యులు కాలం శేఖర్ రెడ్డి- రమ ల మనవరాలు శార్వీ రెడ్డి మొదటి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి, ఈ కార్యక్రమంలో ఆయన…
భూగర్భ జలవనరులను పెంచడానికి తగు చర్యలు తీసుకోవాలి
జనం న్యూస్ మార్చి 14(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) భూగర్భ జలవనరులను పెంచడానికి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్వినందులాల్ పవర్ తెలిపారు.గురువారం సూర్యాపేట కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో భూగర్భ జల కేంద్ర బోర్డు నీరు పారుదల…
భూగర్భ జలవనరులను పెంచడానికి తగు చర్యలు తీసుకోవాలి
జనం న్యూస్ మార్చి 14(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) భూగర్భ జలవనరులను పెంచడానికి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్వినందులాల్ పవర్ తెలిపారు.గురువారం సూర్యాపేట కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో భూగర్భ జల కేంద్ర బోర్డు నీరు పారుదల…
గోపాల మిత్రుల ఆధ్వర్యంలో మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం
జనం న్యూస్, మార్చి 14, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ సిద్దిపేట జిల్లా సిద్దిపేట మండలానికి చెందిన గోపాల మిత్ర మార్గడి వెంకట్ రెడ్డి ఇటీవల మృతి చెందగా ఉమ్మడి మెదక్ జిల్లా గోపాలమిత్ర సంఘం సభ్యుల…
నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు -బుసిరెడ్డి పాండురంగారెడ్డి
జనం న్యూస్- మార్చి 14- నాగార్జునసాగర్ :- నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి, రంగుల హోలీ మీ జీవితాలలో వెలుగులు నింపాలని కోరుకుంటూ నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలకు రంగుల పండుగ…
పరిసరాల విజ్ఞాన వస్తువుల ప్రదర్శన…..( సైన్స్ ఎగ్జిబిషన్).
జనం న్యూస్ మార్చ్ 13 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో బెజ్జుర్ మండలంలోని మార్తిడి గ్రామంలోమేరీ మాత ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో విర్థ్యర్థుల చేత పరిసరాలవిజ్ఞాన వస్తువుల ప్రదర్శన నిర్వహించారు. గత కొన్ని సంవత్సరాలుగా విద్యార్ధిని,విద్యార్థులను నాణ్యమైన విద్యను అందిస్తూ ప్రజల గుండెల్లో…
జగన్ అత్యాశ, అనాలోచిత నిర్ణయాల దుష్పరిణామాలే రాష్ట్ర విద్యుత్ రంగాన్ని, ప్రజల్ని ఇప్పటికీ పట్టిపీడిస్తున్నాయి ప్రత్తిపాటి.
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 13 రిపోర్టర్ సలికినీడి నాగరాజు 5 ఏళ్లలో జగన్ ప్రజలపై మోపిన విద్యుత్ ఛార్జీల భారం రూ.1,29,000కోట్లు : ప్రత్తిపాటి. ఎక్కువ ధరకు ప్రైవేట్ సంస్థల నుంచి విద్యుత్ కొని, తనకు వచ్చిన…
ప్రజా సమస్యలపై మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరి బాబు
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 13 రిపోర్టర్ సలికినిడి నాగరాజు పట్టణంలో నెలకొన్న ప్రజా సమస్యలపై ముఖా ముఖిగా గురువారం మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరిబాబు మాట్లాడారు ప్రజలు విచ్చలవిడిగా పాలిథిన్ కవర్లను వాడుతున్నారు. వాటిని మురుగు కాలువలలో…