వ్యవసాయ కార్మికులకు ఆత్మీయ భరోసా అమలు కోసం రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు..!
జనంన్యూస్. 15. నిజామాబాదు. ప్రతినిధి. వ్యవసాయ కార్మికులకు ఆత్మీయ భరోసా ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కార్యదర్శి పీ. రామకృష్ణ ప్రకటన. వ్యవసాయ కార్మికులకు ఆత్మీయ భరోసా అమలు కోసం రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపట్టనున్నాం అని, వ్యవసాయ కార్మికులకు ఆత్మీయ…
తేదీ18-5- 2025 న ఎస్సీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక
జనం న్యూస్ – ఏప్రిల్ 15- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ ఎస్సీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక తేదీ 18- 5- 2025 న ఏఈ/ 77 ఎస్సీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్…
స్త్రీనిధి రుణాలు గోల్ మాల్ మండలంలో కుంభ కోణం
జనం న్యూస్15ఏప్రిల్ రిపోర్టర్ కాసిపేటరవి జైపూర్ మండలంలో స్త్రీనిధి రుణాలు గోల్ మాల్ అయ్యాయని,సెర్ప్ లో పనిచేస్తున్న కొంతమంది అధికారులు డ్వాక్రా సభ్యుల నుంచి స్త్రీనిధి రుణాలు రికవరీ చేసినప్పటికీ జమ చేయకపోవడంతో ప్రశ్నించినందుకు కావాలనే నిందారోపణ చేస్తున్నారని ప్రెస్ క్లబ్…
జిల్లా బాల భవన్ హిల్ కాలనీ నందు ఉచిత వేసవి శిక్షణ శిబిరం
జనం న్యూస్ – ఏప్రిల్ 16- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ లోని జిల్లా బాలభవన్ (బాలవిహార్) నందు తేదీ 25 – 4 – 2025 నుండి 5 – 6 –…
అంజనీ పుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ఆద్వర్యంలో “అంబేత్కర్ జయంతి”
జనం న్యూస్ 15 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక అంజనీ పుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలను శుక్రవారం ఉదయం 42వ డివిజన్ కామాక్షి నగర్, అయ్యన్న పేట…
మహిళల ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, చర్యలు చేపట్టాలి
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపీఎస్ జనం న్యూస్ 15 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం మహిళా పోలీసు స్టేషను డిఎస్పీగా ఆర్.గోవిందరావు ఏప్రిల్ 14న బాధ్యతలు స్వీకరించారు.అనంతరం, జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ను…
అంబేద్కర్ స్ఫూర్తితో బిజెపి మోడీ నుంచి భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం.
ప్రజా చైతన్య సిపిఐ రాజకీయ ప్రచార ఆందోళన జాతా ముగింపు కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ పిలుపు. జనం న్యూస్ 15 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక దేశ స్వాంత్య్ర సంగ్రామంలో భాగస్వామ్యం కాకుండా…
క్రికెట్ బెట్టింగ్ పై కేసు నమోదు…
జనం న్యూస్ 15 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశాల మేరకు విజయనగరం పట్టణంలోని ఫైర్ స్టేషన్ పక్కన ఉల్లి వీధి వద్ద క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని…
సిద్దిపేట అధ్యాపకుడికి ఢిల్లీలో జాతీయ పురస్కారం
జనం న్యూస్:15 ఏప్రిల్ మంగళవారం :సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ప్రభుత్వ డిగ్రీకళాశాల అటనమస్- సిద్దిపేటలో జంతుశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్న డాక్టర్ జి. వైకుంఠం సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఎల్లారెడ్డిపేట వాస్తవ్యుడికి కళారంగంలో చేసిన సేవలకు గానుసౌత్ ఇండియన్ కల్చరల్…
క్షుద్ర పూజల పేరుతో ప్రజలను భయపెడుతున్న మాంత్రికులు l
జనం న్యూస్ 15ఏప్రిల్ భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి భీమారం మండల గ్రామ పంచాయతీలలో బస్టాండ్ సమీపంలో చౌరస్తాల వద్ద నిమ్మకాయలు కోళ్లు కోటర్ సిసలు కొబ్బరికాయలతో అర్ధరాత్రి క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నారు ప్రయాణికులు భయభ్రాంతులకు గురి చేస్తూ మంత్రాల…