• September 20, 2025
  • 48 views
శ్రీ కాళహస్తి ఆలయ చైర్మన్ గా కొట్టే సాయి ప్రసాద్ ని నియమించడం ప్రతి జనసైనికుడికి గర్వ కారణం-కొట్టే శ్రీహరి

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. జనసేన సిద్ధంతాలకు కట్టుబడి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ బాటలో నడిచిన శ్రీ కాళహస్తి నియోజకవర్గ జనసైనికుడు మా అన్నకొట్టే సాయి ప్రసాద్ కి శ్రీ కాళహస్తి ఆలయ చైర్మన్ పదవి రావడం ఒక…

  • September 20, 2025
  • 33 views
బిఆర్ఎస్ పార్టీలో చేరిన కొండాపురం గ్రామ నాయకులు

జనం న్యూస్ 19 సెప్టెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ బి ఆర్ యస్ పార్టీ కండువా కప్పి,పార్టీలోకి ఆహ్వానించిన గద్వాల నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జిబాసు హనుమంతు నాయుడు ఈరోజు గద్వాల…

  • September 20, 2025
  • 35 views
చెరువును ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలిమాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి

జనం న్యూస్ సెప్టెంబర్ 20 శాయంపేట రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని కొప్పుల గ్రామంలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి. అనంతరం వారు మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఒప్పించి…

  • September 19, 2025
  • 51 views
యాడికి లో దస్తావేజు లేఖరుల 2రోజుల పెన్ డౌన్.

పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 19(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) రాష్ట్రవ్యాప్తంగా దస్తావేజు లేఖర్లు పెన్ డౌన్ పిలుపుమేరకు శుక్రవారం యాడికి మండల కేంద్రంలోని దస్తావేజు లేఖరుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద వారి సమస్యలు పరిష్కరించాలని…

  • September 19, 2025
  • 37 views
సీఎంఆర్ఎఫ్ చెక్కులు మరియు ఎల్ఓసిలు అందచేసిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి

(3,40,000)మూడు లక్షల నలభై వేయిల ఎల్.ఓ.సి,లు మరియు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణి కొందుర్గు మండల బీఆర్ఎస్ నాయకుల చేతుల మీదుగా అందచేత ( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 19 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) కొందర్గు మండలం వెంకిర్యాల్…

  • September 19, 2025
  • 53 views
మామిడిపల్లి బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ యొక్క పెన్షన్ డబ్బు దొంగతనం కేసు ఛేదన – రూ.8 లక్షలు రికవరీ..!

,ఇద్దరు నిందితులు అరెస్ట్.. జనంన్యూస్. 19 నిజామాబాదు. నిజామాబాద్ జిల్లా – మక్లూర్ పోలీస్ స్టేషన్ Cr. No. 208/2025 U/s 331(4),305 BNS మక్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మామిడిపల్లి గ్రామంలో పనిచేస్తున్న బ్రాంచ్ పోస్టుమాస్టర్ శ్రీ బండి నరేందర్…

  • September 19, 2025
  • 51 views
చిలకలూరిపేట మండలం కావూరు లో ప్రధాని నరేంద్ర మోడీ స్వస్త్ నారి స్వశక్త్ పరివార్ మెడికల్ క్యాంపు ను భారతీయ జనతా పార్టీ నాయకులు సందర్శించడం జరిగింది

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 19 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 ఈ కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలకు పిల్లలకు పెద్దలకు వైద్యము మరియు టెస్టులు గర్భిణీ స్త్రీలకు పోషకాహారాలు డాక్టర్ శ్రీ బి ఆర్ రాజేష్ డాక్టర్…

  • September 19, 2025
  • 45 views
బి.వి.ఆర్.ఐ.టి హ్యాకథాన్-2025లో 50 జట్లు జాతీయ స్థాయికి ఎంపిక

జనం న్యూస్.సెప్టెంబర్ 19. మెదక్ జిల్లా.నర్సాపూర్. నర్సాపూర్ మున్సిపల్ పట్టణ సమీపంలోని బి.వి.రాజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బి విఆర్ఐటి కళాశాలలో సెప్టెంబర్ 18,19 తేదీల్లో ఘనంగా నిర్వహించిన స్మార్ట్ ఇండియా ఇంటర్నల్ హ్యాకథాన్-2025 విజయవంతంగా ముగిసిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్…

  • September 19, 2025
  • 43 views
గాలికుంటు టీకాల ప్రాముఖ్యత పై అవగాహన కార్యక్రమం

జనం న్యూస్. తర్లుపాడు మండలం సెప్టెంబర్ 19. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం మేకలవారిపల్లి గ్రామం నందు 19 సెప్టెంబర్ 2025న పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఆత్మసంస్థ సహకారంతో పాడి రైతులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా యొక్క ప్రాముఖ్యతపై అవగాహన…

  • September 19, 2025
  • 39 views
వాహన మిత్ర పథకానికి అవగాహన కల్పిస్తున్న సయ్యద్ అమీర్

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. ఆంధ్రప్రదేశ్ వాహన మిత్ర పథకం 2025:యొక్క పథకానికి నాగిరెడ్డిపల్లి మేజర్ పంచాయతీ గ్రామంలో ని సచివాలయం 3 లో పలువురుఆటో యజమానులు సచివాలయ పరిధిలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర పథకానికి దరఖాస్తుచేస్తూ…