విడదల రజని ఆమె మరిది విడదల గోపి లపై దాడి కేసు నమోదు
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 10 రిపోర్టర్ సలికినిడి నాగరాజు ✍️ పల్నాడు ఎస్పీ కి నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం ఫిర్యాదునవతరం పార్టీ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం ఇంటిపైన దాడి, హత్యయత్నం కేసులో మాజీ మంత్రి…
జాతీయస్థాయి పోటీలకు ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల విద్యార్థి ఎంపిక..!
జనంన్యూస్. 10.నిజామాబాదు. ప్రతినిధి.ప్రభుత్వ పాఠశాల లో విరాబుసే మందరలు ఎన్నో…! జాతీయస్థాయి రగ్బీ పోటీలకు ఆశ్రమ పాఠశాల విద్యార్థి ఎంపిక ఈనెల 2 ,3 ,4 వ తేదీలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి మంచిర్యాలలో జరిగిన రగ్బీ క్రీడలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన…
నూతన గృహప్రవేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే…
జుక్కల్ ఫిబ్రవరి 10 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల సాక్షి రిపోర్టర్ రఘు గారి నూతన గృహ ప్రవేశ లో పాల్గొన్న జుక్కల్ మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే పాల్గొన్నారు ఇట్టి కార్యక్రమంలో మాజీ…
రక్త దానం చేయండి ఆపదలో ఉన్న వారిని ఆదుకోండి
జనం న్యూస్: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి; ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి బ్లడ్ బ్యాంకులో రక్తదాత మాడుగుల యాదగిరి రెడ్డి శంకర్ నగర్ చెందిన రక్తదాత రక్తం ఇవ్వడం జరిగిందని అతను ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్ వచ్చి…
మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు కార్యాలయం
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 10 రిపోర్టర్ సలికినిడి నాగరాజు ఆలపాటికి 90 శాతానికి పైగా ఓట్లు పోలయ్యేలా, బాధ్యతతో పనిచేయండి మాజీమంత్రి ప్రత్తిపాటిప్రతి పట్టభద్రుడిని వ్యక్తిగతంగా కలిసి రాష్ట్ర ఆర్ధికస్థితి, కూటమి ప్రభుత్వ పనితీరు తెలియచేయండి.పెట్టుబడులసాధన, ఉపాధి…
చిలుకూరు బాలాజీ టెంపుల్ దేవాలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై జరిగిన దాడిని ఖండించిన జనసేన పార్టీ నాయకులు
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 10 మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై జరిగిన దాడిని ఖండిస్తూ ఈరోజు జనసేన…
సిరికొండలో ఇసుక మాఫియా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి..!
జనంన్యూస్. 10.నిజామాబాదు.ప్రతినిధి.నిజామాబాదు జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని కొండూరు పెద్దవాగులో ఈరోజు తేదీ 10/2/2025 నాడు కొండూర్ శివారులో గల మధ్యల వాగు బ్రిడ్జి దగ్గర కొంతమంది వ్యక్తులు ప్రభుత్వ అనుమతి లేకుండా దొంగతనంగా ఇసుకను తరలిస్తున్నారని సమాచారం రావడంతో అట్టి…
లక్ష్యం లేని ప్రయాణం చేస్తే అనుకున్న గమ్యాన్ని చేరుకోలేం..!
జనం న్యూస్. 10.నిజామాబాదు. ప్రతినిధి.సిరికొండ మండల కేంద్రంలో గల తెలంగాణ ఆదర్శ పాఠశాల&కళాశాలలో ప్రముఖ వ్యక్తీత్వ వికాస నిపుణులు గౌరవ వజ్జా నవనీత చే విద్యార్థిని విద్యార్థులందరికీ వ్యక్తీత్వ వికాస తరగతులు నిర్వహించడం జరిగింది. చదువు మరియు రాబోయే పరీక్షలను ఎలా…
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న వడ్డేపల్లి రాజేశ్వరరావు
జనం న్యూస్ ఫిబ్రవరి 10 కూకట్పల్లి ప్రజలకు శ్రీనివాస్ రెడ్డిశ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయ ప్రారంభోత్సవం మరియు శ్రీ వాసవి మాత విగ్రహ మూర్తి ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు, కూకట్…
డబ్బు ఇస్తే పని అధికారుల ది రాజ్యం
జనం న్యూస్ ఫిబ్రవరి 10 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం అవినీతికి పాల్పడుతున్న అధికారులు లంచానికి పాల్పడ్డారు 5000 ఇస్తే ఇల్లు 2000 ఇస్తే రేషన్ కార్డు ఇలాంటి మండలంతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు అందజేయనున్న జాభితాను…