హెచ్ఐవి / ఎయిడ్స్ మరియు మాదక ద్రవ్యాల పై అవగాహన కార్యక్రమం
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 19 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ సంస్థ ఆదేశాలు మేరకు, గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మరియు…
బి.వి.ఆర్.ఐ.టి కళాశాలలో ఇమాజిన్ జపాన్ పెయింటింగ్ పోటీలు
జనం న్యూస్.సెప్టెంబర్ 19. మెదక్ జిల్లా.నర్సాపూర్. నర్సాపూర్ మున్సిపల్ పట్టణ సమీపంలోని బీవీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బి.వి.ఆర్ ఐటి కళాశాలలో ఇమాజిన్ జపాన్ పెయింటింగ్ పోటీలు విజయవంతంగా ముగిసిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సంజయ్ దుబే తెలిపారు. గ్రాడ్యుయేట్…
రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం
జనం న్యూస్,సెప్టెంబర్19, అచ్యుతాపురం ఆర్అండ్ బి రోడ్డు విస్తీర్ణంలో భాగంగా రేపు కొన్ని ప్రాం తాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఈఈ రాజశేఖర్,ఏఈ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. అచ్యుతాపురం సబ్ స్టేషన్ నుండి విద్యుత్ సరఫరా అయ్యే కె.వి…
పోషకాహార మాసోత్సవాలు
జనం న్యూస్ సెప్టెంబర్ 19 చిలిపిచేడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలో పోషకాహార మాసోత్సవాల కార్యక్రమం నిర్వహించబడుతుందిపోషణ మాసం (సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 16 వరకు నిర్వహించబడుతుంది) పోషణ మాసం సందర్భంగా ఎర్రమట్టి తండాలో, స్థానికంగా దొరికే…
అంజి ఆకొండి కి మేఘాలయ గవర్నర్ చేతులు మీదుగా పురస్కారం
జనం న్యూస్ సెప్టెంబర్ 19 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన భారతదేశపు ఈశాన్యప్రాంతంలో అందమైన ప్రదేశాలతో కూడిన రాష్ట్రము మేఘాలయ. మేఘాలయ రాజ్ భవన్ లో జరిగిన ‘ప్రజాడైరీ’ మాసపత్రిక 25 వార్షికోత్సవ వేడుకల్లో వివిధ రంగాలలో పేరుపొందిన ప్రముఖులకు…
ఏర్గట్ల మండలంలో ఐదుగురు గ్రామ పాలన అధికారులు (జి పి ఓ) నియామకం
జనం న్యూస్ సెప్టెంబర్ 19:నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలము: జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు ఏర్గట్ల మండలంలోని వివిధ గ్రామాలకు ఐదుగురు గ్రామ పాలన అధికారులు (జి పి ఓ లు) నియమించబడ్డారని తహసీల్దార్ మల్లయ్య తెలిపారు.ఇప్పటికే బాధ్యతలు స్వీకరించి, తమ…
పూర్వకాలం నాటి కోహిర్ దర్గా భూములు అక్రమ కబ్జాకు గురవుతున్నాయి
జనం న్యూస్ సెప్టెంబర్ 19 దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం సయ్యద్ మారో హుస్సేన్ దర్గా కోహిర్ జాంగిర్వాడ ఏరియాలో పుణ్యక్షేత్రం గా ఆనాటి ప్రజలు ఆ దర్గాను మొక్కుకుంటే తమ కష్టాలు నెరవేరిచేయి ఆరోగ్యపరంగా గాని ఎలాంటి సమస్యలైనా…
:బాధితు కుటుంబాలకు ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం అందించిన దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్.
పి.ఏ పల్లి మండలంలోని ఉద్దిపట్ల గ్రామపంచాయతీలో పలుగు తండా లో గత ఎనిమిది సంవత్సరాల క్రితం జరిగిన ప్రాజెక్టు కాలువలో పడి ప్రమాదవశాత్తు మృతి చెందిన తొమ్మిది మంది కుటుంబాలకు ఒక్కొక్కరికి మూడు లక్షల చొప్పున బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి…
BRS పార్టీ కొత్తగూడెం నియోజకవర్గ ఇంచార్జ్ వనమా వెంకటేశ్వరరావు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన BRS మండల అధ్యక్షులు మల్లెల శ్రీరామ్ మూర్తి, BRSసీనియర్ నాయకులు దాసరి నాగేశ్వరరావు
జనం న్యూస్, తేదీ. 20-9-2025. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం. రిపోర్టర్ బాలాజీ పాల్వంచ పట్టణ మండల ప్రాంతాల్లో పలు సమస్యల గురించి అడిగి తెలుసుకున్న వనమా ఈరోజు పాత పాల్వంచ లోని BRS పార్టీ నియోజకవర్గం ఇంచార్జ్ వనమా…
పాల్వంచ మండలం కొమురం భీమ్ ఆఫీస్ నందు నలుదిక్కుల జాతీయ తెలుగు డిజిటల్ దినపత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న
జనం న్యూస్, తేదీ. 20-9-2025. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ మండలం. రిపోర్టర్ బాలాజీ నలుదిక్కుల జాతీయ తెలుగు డిజిటల్ దినపత్రిక మేనేజ్మెంట్ వీరయ్య యోహన్ బృందానికి అభినందన తెలియజేస్తున్నాను రాష్ట్ర యువజన నాయకులు అరేం ప్రశాంత్ సమాజ వ్యవస్థ మార్పుకు…












