• January 30, 2025
  • 26 views
ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేయాలని గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందించిన బీ ఆర్ ఎస్ నాయకులు

జనం న్యూస్ జనవరి 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకుబీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ ఆధ్వర్యంలోపిఎసిఎస్ చైర్మన్ కుసుమ శరత్ మాజీ పరకాల మార్కెట్…

  • January 30, 2025
  • 27 views
జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం

కుష్టి వ్యాధి ఒక సామాన్యమైన వ్యాధి కుష్టి వ్యాధి వంశపారపర్యం కాదు కుష్టి వ్యాధిని తొలి దశలో గుర్తించి మందులు వాడితే పూర్తిగా నయం జనం న్యూస్ జనవరి 31 జగిత్యాల జిల్లా బిరుపూర్ మండల పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో…

  • January 30, 2025
  • 31 views
కులాంతర వివాహ ప్రోత్సాహక పథకానికి నిధులు మంజూరు చేయాలి

జనం న్యూస్ జనవరి 31 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ గత ఐదు సంవత్సరాల నుండి కులాంతర వివాహం చేసుకున్న వారికీ ఇచ్చే ప్రోత్సహకాలు పెండింగ్లోనే ఉన్నాయని బహుజన ఉద్యమకారుడు రాయరాల సుమన్ అన్నారు. గురువారం మునగాల మండల కేంద్రంలో…

  • January 30, 2025
  • 26 views
జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులు

అచ్యుతాపురం(జనం న్యూస్):సత్యం, అహింసలే ఆయుధాలుగా దేశానికి స్వాతంత్య్ర సముపార్జించిన జాతిపిత మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా అచ్యుతాపురం సర్పంచ్ కూండ్రపు విమలా నాయుడు మరియు నాయకులు ఆ మహనీయునికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. అహింస అనే ఆయుధంతో సూర్యడస్తమించని బ్రిటీష్…

  • January 30, 2025
  • 30 views
వరి పంటను పరిశీలించిన వ్యవసాయ అధికారులు

జనం న్యూస్ జనవరి 30 మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలంలోని చండూరుపైజాబాద్ గ్రామా ల్లో వరి పొలాలను సందర్శించడం జరిగింది. వరి పొలాల్లో మొగి పురుగు ఉధృతి గమనించడం జరిగింది.పురుగు నివారణకు కార్టప్ హైడ్రోక్లోరైడ్ 8 కిలోలు , క్లోరంట నిలిప్రోలు…

  • January 30, 2025
  • 60 views
ఆలయ అభివృద్ధి కి సహాయం..!

జనంన్యూస్. 30. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని తూంపల్లి. పాకాల గ్రామాల మధ్య దట్టమైన అడవిలో వెలసిన శ్రీ ఎదురుగొండ శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధికి రూరల్ కాంగ్రెస్ నాయకుడు ఉమ్మజి నరేష్ అక్షరాలా 10000…

  • January 30, 2025
  • 30 views
మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన..

జనం న్యూస్ 30 జనవరి 2025 డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా :- రియల్ ఎస్టేట్ అసోసియేషన్ సంఘం అధ్యక్షుడు కొత్తపల్లి ఆంజనేయులు అంజి ,,ఉపాధ్యక్షుడు KNR నరసింహ..ప్రధాన కార్యదర్శిలు..SVR రాజు యాదవ్…

  • January 30, 2025
  • 50 views
జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం

కుష్టి వ్యాధి ఒక సామాన్యమైన వ్యాధి కుష్టి వ్యాధి వంశపారపర్యం కాదు కుష్టి వ్యాధిని తొలి దశలో గుర్తించి మందులు వాడితే పూర్తిగా నయం డాక్టర్ వినయ్ కుమార్ జనం న్యూస్ జనవరి 31 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్…

  • January 30, 2025
  • 28 views
ఆరు గ్యారంటీలను అమలు చేయాలని గాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చిన బిఆర్ఎస్ నాయకులు

జనం న్యూస్ -జనవరి 30- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని కోరుతూ గాంధీ విగ్రహాలకు వినతి పత్రం ఇవ్వాలని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు నందికొండ మున్సిపాలిటీ బిఆర్ఎస్…

Social Media Auto Publish Powered By : XYZScripts.com