అనుమతులు లేకుండా పశు మాంసం విక్రయించరాదు”
జనం న్యూస్ 09 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ; విజయనగరంలోని కలెక్టర్ కార్యాలయ సమీపంలో పశు మాంసం అమ్మే వ్యాపారస్తులతో 1వ పట్టణ పోలీసులు శనివారం సమావేశం నిర్వహించారు. ట్రేడ్ లైసెన్సుతో పాటు అన్ని అనుమతులు ఉన్నవారు…
బాలుల మరియు బాలికల హాస్టెల్ యజమానులతో అవగాహన సమావేశం
జనం న్యూస్ 09 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ : నేడు విజయనగరం నగరంలోని తోటపాలెం, బాలాజీ నగర్ మరియు శ్రీనివాస కళాశాల జంక్షన్ ప్రాంతాల్లోని బాలుల మరియు బాలికల హాస్టెల్ల యజమానులు/ నిర్వాహకులతో ఒక సమావేశం జరిగింది.…
మెగా డీఎస్సీతో పాటు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి”
జనం న్యూస్ 09 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ గురజాడా గ్రంధాలయంలో నిరుద్యోగులు నిర్వహించిన సమావేశంలో డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించి సకాలంలో పోస్టులు భర్తీ చేయాలని, జాబ్ క్యాలెండర్ నీ విడుదల చేయాలని రాష్ట్ర కార్యదర్శి జి రామన్న…
ఘనంగా ప్రారంభమైన బాబా ఖాదర్ షా వలీ 66వ ఉరుసు మహోత్సవం.
జనం న్యూస్ 09 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ : విజయనగరం, ఫిబ్రవరి 8: సూఫీ అధ్యాత్మిక చక్రవర్తి, హజరత్ సయ్యద్ షహిన్ షా బాబా ఖాదర్ వలీ (ర.అ.) వారి 66వ సూఫీ సుగంధ సుమహోత్సవాలు శనివారం…
పూడిమడక సముద్ర తీరాన్ని పరిశీలించిన సీఐ గణేష్
అచ్యుతాపురం(జనం న్యూస్): ఉమ్మడి విశాఖ జిల్లాలో అతి పెద్ద మత్స్యకార గ్రామమైన పూడిమడకలో ఈ నెల 12న మహా మాఘ పౌర్ణమి సందర్భంగా పూడిమడక సముద్ర తీరాన్ని స్థానిక సీఐ గణేష్ మరియు ఎస్ఐలు పరిశీలించారు. జాతర సందర్భంగా 11 వ…
నూతన వధూవరులను ఆశీర్వదించిన జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కూడ్మేత విశ్వనాథ్ రావ్
జనం న్యూస్ 8.ఫిబ్రవరి. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. లింగాపూర్: మండలంలోని మోతిపటర్ గ్రామంలో జాదవ్ వారి వివాహ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వధించిన చైర్మన్ *కూడ్మేత విశ్వనాథ్ రావ్,* మరియు వారి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు…
విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ
జనం న్యూస్ ఫిబ్రవరి 09 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ మునగాల మండల పరిధిలోని నరసింహుల గూడెం ప్రాథమిక పాఠశాలలో శనివారం స్వపరిపాలన దినోత్సవాన్ని జరుపుకున్నారు. విద్యార్థులు ఉపాధ్యాయులు గా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు అని ప్రధానోపాధ్యాయులు…
చిలిపిచెడు మండలంలో బిజెపి సంబరాలు
జనం న్యూస్ ఫిబ్రవరి 8 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడుమండలం లో బిజెపి కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు స్వీట్లు పంచుకున్నారు ఢిల్లీలో బిజెపి గెలిచినందువల్ల బిజెపి కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో…
ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ గణ విజయం మిఠాయిలు పంచుకొని ఆనందం వ్యక్తం చేసిన కార్యకర్తలు
పిబ్రవరి 8 జనంన్యూస్ వెంకటాపురం మండలప్రతినిధి బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలంలో భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో ఘనవిజయం సాధించడం మళ్లీ 26 సంవత్సరాల తర్వాత మళ్లీ ఢిల్లీ పీఠం దక్కించుకున్న ఢిల్లీ నాయకులకు ప్రజలకు శుభాకాంక్షలు…
పూడిమడకలో రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం
అచ్యుతాపురం(జనం న్యూస్) పూడిమడక మాఘ పౌర్ణమి జాతర సందర్భంగా విద్యుత్ అంతరాయం ఉండకూడదు అనే ఉద్దేశ్యంతో చిప్పాడ 11 కేవీ విద్యుత్ లైన్ మైంట్ నెస్ పనుల కారణంగా పూడిమడక, చిప్పాడ, కొండపాలెం, కడపాలెం, పెద్దూరు, జాలరిపాలెం, పల్లిపేట, ఎస్సీ కాలనీకు…