గుండెపోటుతో డివైఎఫ్ఐ నాయకులు మృతి
జనం న్యూస్ నడిగూడెం ,ఫిబ్రవరి 08 మండల పరిధిలోని సిరిపురం గ్రామానికి చెందిన డివైఎఫ్ఐ నాయకులు షేక్ సైదా హుస్సేన్(38) శనివారం గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మృతి పట్ల సిపిఎం మండల కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ, డివైఎఫ్ఐ కోదాడ డివిజన్…
AIYF రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఎన్నికైన CPI సుభాని
✍️జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 8 రిపోర్టర్ సలికినిడి నాగరాజు ✍️శ్రీకాకుళంలో మూడు రోజులు పాటు జరిగిన అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్ర మహాసభలలో AIYF రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఎన్నికైన CPI సుభాని,ఈ సందర్భంగా పలువురు…
పేసా చట్టానికి తూట్లు
గ్రావెల్ దంద్దను అడ్డుకునేది ఏవరు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతర అధికారులు-గిరిజనేతర కాంట్రాక్టర్లదే దందా వినతిపత్రం ఇచ్చిన స్పందించని వాజేడు తహసీల్దార్అ క్రమ మోర్రం తొలకాలపై జిల్లా కలెక్టర్ స్పందించాలి-(ALF)రాష్ట్ర అధ్యక్షుడు దబ్బకట్ల.సుమన్ జనంన్యూస్ బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా వాజేడు మండల…
బిజెపి నాయకులు విజయోత్సవ సంబరాలు
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 8 రిపోర్టర్ సలికినిడి నాగరాజు: భారతీయ జనతా పార్టీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో70 సీట్లకు 48 సీట్లు సాధించి ఘనవిజయం సాధించింది.ఈ సందర్భంగా పట్టణ ములోని యనార్టీ సెంటర్లో భారతీయ జనతా పార్టీ…
మాజీ మంత్రి విడుదల రజిని అరాచకాలు బయట పెడతాం- పత్తిపాటి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 8 రిపోర్టర్ సలికినిడి నాగరాజు: అరాచకాలు చేసి తప్పు చేసిన వారిని వదిలేది లేదు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పురుషోత్తపట్నం పేరు ఎత్తే అర్హత నీకుందా విడుదల రజిని నాన్న నాన్న బాబాయ్ బాబాయ్…
ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు
జనం న్యూస్ ఫిబ్రవరి 8 నడిగూడెం మండల పరిధిలోని శ్రీరంగాపురం గ్రామంలో శనివారం ఎస్ బి ఐ బ్యాంకు సహకారంతో వి ఐ డి ఎస్ నిర్వహణలో భాగంగా ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక అక్షరాస్యత,…
మిషన్ భగీరథ ట్యాంకుల పరిశీలన
జనం న్యూస్ ఫిబ్రవరి 8 నడిగూడెం నడిగూడెం మండలంలోని నారాయణపూరం సిరిపురం,వల్లాపురం గ్రామాలలో మిషన్ భగీరథ ట్యాంకులు, పైపులైన్లను ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ఇర్ఫాన్ తో కలిసి ఎంపీఓ విజయలక్ష్మి శనివారం పరిశీలించారు. గ్రామాలలో మంచి నీటి సరఫరా పైపులను పరిశీలించి ఏమైనా…
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా సంబరాలు చేసుకున్న మండల బిజెపి శ్రేణులు
జనం న్యూస్ 8 ఫిబ్రవరి 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్)ఎల్కతుర్తి మండల కేంద్రంలోని చౌరస్తాలో బీజేపీ మండల అధ్యక్షులు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో బాణసంచా పేల్చి, మిఠాయిలు పంచుకున్నా నేతలు. వెలువడిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో…
పూడిమడక సముద్ర తీరాన్ని పరిశీలించిన సీఐ గణేష్
అచ్యుతాపురం(జనం న్యూస్): ఉమ్మడి విశాఖ జిల్లాలో అతి పెద్ద మత్స్యకార గ్రామమైన పూడిమడకలో ఈ నెల 12న మహా మాఘ పౌర్ణమి సందర్భంగా పూడిమడక సముద్ర తీరాన్ని స్థానిక సీఐ గణేష్ మరియు ఎస్ఐలు పరిశీలించారు.జాతర సందర్భంగా 11వ తేదీ మంగళవారం…
ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ చారిత్రక విజయాన్ని సాధిస్తోంది…
జనం న్యూస్ ఫిబ్రవరి 8 ముమ్మిడివరం ప్రతినిధి : ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఘన విజయం దిశగా దూసుకుపోతుండడంపై బీజేపీ , రాజానగరం అసెంబ్లీ కన్వీనర్ నీరు కొండ వీరన్న చౌదరి హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్రమోదీ, అమిత్షాల…