ప్రమాదవశత్తు బాలుడు మృతి..!
జనంన్యూస్. 11.సిరికొండ. నిజామాబాదు రూరల్ నియోజకవర్గం లోని సిరికొండ మండల కేంద్రం లోని కొండాపూర్ గ్రామం లో తేదీ: 11.07.2025 రోజున ఉదయం సుమారు 11 గంటల సమయంలో కొండాపూర్ గ్రామంలో కొత్త కుమ్మరి రాణి కొడుకు కొత్త కుమ్మరి రిత్విక్,…
పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి.
లగడపాటి రమేష్ చందు లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం అధ్యక్షులు జనం న్యూస్ 11జూలై ( కొత్తగూడెం నియోజకవర్గం ) ఈరోజు లక్ష్మీదేవి పల్లి మండలం శ్రీనగర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఇందిరానగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం…
ఏర్గట్ల నూతన ఎస్సైని అంబేద్కర్ యువజన సంఘాలు ఘనంగా సన్మానం
జనం న్యూస్ జూలై 11 :నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలకేంద్రంలో ఉన్న పోలీస్ స్టేషన్ కు నూతన ఎస్సైగా పడాల రాజేశ్వర్ బాధ్యతలు చేపట్టిన సందర్బంగా ఏర్గట్ల మండలంలోని అంబేద్కర్ యువజన సంఘాల సభ్యులు, బాంషేఫ్ సభ్యులు శుక్రవారం రోజునా మర్యాదపూర్వకంగా…
శ్రీ సౌమ్యనాథ స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన చమర్తి జగన్ మోహన్ రాజు
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామిబ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం నాడు శ్రీ సౌమ్య నాద స్వామి కళ్యాణం సందర్భంగా స్వామి వారికి టిడిపి పార్లమెంటు అధ్యక్షులు చమర్తి జగన్ మోహన్ రాజు పట్టు వస్త్రాలను సమర్పించారు.ఈ…
మండలంలో సరిపడా యూరియా నిల్వలు
జనం న్యూస్ జూలై 12(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- మునగాల మండల పరిధిలోని పలు సహకార సంఘాల్లో, ప్రైవేట్ దుకాణాల్లో యూరియా నిల్వలను మునగాల మండల వ్యవసాయ అధికారి రాజు శుక్రవారం పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మునగాల మండల రైతులకు…
విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం వేదిక
జనం న్యూస్ జూలై 11 జగిత్యాల జిల్లా\ బీర్పూర్ లో ని రైతు వేదిక లో జరిగిన విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిస్కారవేదిక సభలో రాయికల్, సారంగపూర్, బీర్పూర్ మండలం లో ని వినియోగదారుల నుండి 10 దరఖాస్తుల వరకు స్వీకరించడం…
చట్టాలను అతిక్రమిస్తే కఠినమైన చర్యలు తప్పవు ఏర్గట్ల నూతన ఎస్సై పడాల రాజేశ్వర్
జనం న్యూస్ జూలై 11 :నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలకేంద్రంలో నున్న పోలీస్ స్టేషన్ కు నూతన ఎస్సైగా పడాల రాజేశ్వర్ రావడం జరిగింది. ఎస్సై ని పాత్రికేయులు శుక్రవారం రోజునామర్యాద పూర్వకంగా కలువడం జరిగింది. ఈ సందర్బంగా ఎస్సై మాట్లాడుతూ…
డా. శ్రీవాణి సుబ్బలక్ష్మికి ఫ్రెండ్లీ క్లబ్ఆధ్వర్యంలో ఘన సత్కారం
జనం న్యూస్ జూలై 11 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కాట్రేని కొన ఫ్రెండ్లీ క్లబ్ సభ్యురాలు, ఉన్నత విద్యావంతురాలు శ్రీమతి ఆణివిళ్ళ శ్రీవాణీ సుబ్బలక్ష్మికి, మచిలీపట్నం కృష్ణా యూనివర్సిటీ నందు…
సిరికొండ ఫారెస్ట్ రేంజ్ లో పులి..!
జనంన్యూస్. 11.సిరికొండ.ప్రతినిధి. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం లోని సిరికొండ మండల అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్టు అటవీశాఖ అధికారులు తెలిపారు. గత ఐదు ఆరు నెలల నుండి జగిత్యాల జిల్లా కొడిమ్యాల రేంజ్ పరిధి నుండి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ…
క్యాంప్ ఆఫీస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యం లో హైరిస్క్ వ్యక్తులకు హెపటైటిస్ B మరియు C నిర్ధారణ పరీక్షలు ప్రారంభం.
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూలై 11 రిపోర్టర్ సలికినీడి నాగు పల్నాడు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం మరియు జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ వారి సహకారంతో, ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (APSACS)…