ధర్మారంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
పేద వర్గాలకు అండగా నిలబడిన డా. బి అర్ అంబేద్కర్..ప్రజల హక్కులను కాపాడిన మహోన్నత వ్వక్తి.. కాంగ్రెస్ నాయకులు అజయ్ కుమార్.. జనం న్యూస్ // ఏప్రిల్ // 14 // కుమార్ యాదవ్,// జమ్మికుంట ).. జమ్మికుంట మండలం ధర్మారం…
మొక్కలు నాటిన విద్యుత్ శాఖ ఏఈలు
జనం న్యూస్,ఏప్రిల్14 అచ్యుతాపురం:భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా విద్యుత్ శాఖ ఏఈలు ఎం శ్రీనివాసరావు,నాగరాజు అద్వర్యంలో అచ్యుతాపురం విద్యుత్ సబ్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవిష్యత్ తరాలు భూమిపై…
చుంచనకోట గ్రామంలో అంబేద్కర్ జయంతి వేడుకలు
జనం న్యూస్, ఏప్రిల్ 15 ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా చేర్యాల్ మండలం చుంచనకోట గ్రామంలో అంబేద్కర్ 134 జయంతి పురస్కరించుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు…
బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు
బిచ్కుంద ఏప్రిల్ 14 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మల్లికార్జున్ అప్ప బిచ్కుంద మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో ఆ మహానీయుని…
భూభారతి రెవెన్యూ కొత్త చట్టాన్ని అమలు చేసినందుకు ప్రభుత్వ రంగం సిద్ధం చేస్తుంది
జనం న్యూస్, ఏప్రిల్ 15 ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్ ) భూభారతి రెవెన్యూ కొత్త చట్టాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నది. శిల్పారామంలో అధికారు లు, మేధావుల మధ్య రేపు ప్రారంభించడానికి పెద్ద…
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు కానుంది
జనం న్యూస్, ఏప్రిల్ 15 ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్ ) తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ సోమవారం నుంచి అమలు కానుంది దాదాపు ముప్పై ఏళ్ల పాటు వర్గీకరణ కోసం జరిగిన పోరాటానికి ప్రతిఫలంగా దీని…
ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు
జనం న్యూస్ ఏప్రిల్ 14 నడిగూడెం మండలం లోని రత్నవరం గ్రామంలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. యూత్ అధ్యక్షుడు కామళ్ళ వినోద్ మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయాలను యువత ముందుకు తీసుకెళ్లాలని, సమాజంలో సమానత్వం కోసం…
పెద్ద కంజర్ల గ్రామంలో దారుణ హత్య
జనం న్యూస్ ఏప్రిల్ 14 సంగారెడ్డి జిల్లాపటాన్ చేరు మండలం పెద్ద కంజర్ల గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. కిష్టయ్య పల్లి గ్రామానికి చెందిన 32 సంవత్సరాల సురేష్ పెద్ద కంజర్ల గ్రామానికి చెందిన ప్రమీల 24 సం”లు ఐదు సంవత్సరాల క్రితం…
కూకట్పల్లి వై జంక్షన్లో అంబేద్కర్ జయంతి వేడుకలు ముఖ్య అతిథులుగా హాజరైన కేంద్ర మాజీ మంత్రి సర్వే, శేరి సతీష్ రెడ్డి
జనం న్యూస్ ఏప్రిల్ 14 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా కూకట్పల్లి నియోజకవర్గంలోని వై జంక్షన్ వద్ద దళిత ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన నివాళి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ కేంద్రమంత్రి,…
ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
జనం న్యూస్, ఏప్రిల్14, అచ్యుతాపురం: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలు అచ్యుతాపురం మండలంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పాల్గొని అచ్యుతాపురంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల…