• July 11, 2025
  • 23 views
చికెన్ మటన్ షాపులను తొలగించాలని విద్యార్థుల ధర్నా…

బిచ్కుంద జూలై 11 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని పాఠశాల గేటు పక్కన ఉన్న చికెన్, మటన్ షాపు నిర్వాహకులు వ్యర్థాలను పాఠశాల ఆవరణలో పడేస్తున్నారని, మందుబాబులకు అడ్డాగా మారిందని బిచ్కుంద ప్రభుత్వ పాఠశాల విద్యార్థు లు…

  • July 11, 2025
  • 25 views
.మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఏపీఏం కిషన్.

. జనం న్యూస్ శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి సంగం మండలంలోని కృష్ణా నగర్, గవిచర్లలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు కళాజాత నిర్వహించారు. వడ్డీ లేని రుణాలు,…

  • July 11, 2025
  • 25 views
ప్రపంచ జనాభా దినోత్సవం

జనం న్యూస్ 11- 7- 2025 అల్లాదుర్గ్ మండల్ జిల్లా మెదక్ నేడు ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని పీహెచ్సీ గడి పెద్దాపూర్ నందు ర్యాలీ, అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీమతి శ్రీ అశ్విని మేడం…

  • July 11, 2025
  • 23 views
రక్తదానం చేస్తే ప్రాణదానం చేసినట్టుగా భావించాలి ఎమ్మెల్సీ అంజిరెడ్డి, రవి కుమార్ యాదవ్

జనం న్యూస్ జులై 11 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు కుమార్ యాదవ్ జన్మదినం సందర్భంగా ఆల్విన్ కాలనీ డివిజన్ భూదేవి హిల్స్ కాలనీలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి బీజేవైఎం…

  • July 11, 2025
  • 23 views
..కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ప్రతిష్ఠాపనకు విరాళాల సేకరణ.

.జనం న్యూస్ శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని ప్రధాన కూడలి వద్ద పద్మశాలి కులస్తుల ఆరాధ్యుడు కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం నాయకులు నడుం బిగించారు. మండల…

  • July 11, 2025
  • 21 views
బీసీ గురుకులంలో డెంగ్యూ, మలేరియా పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

జనం న్యూస్ – జూలై11-నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ – మహాత్మ జ్యోతిబాపూలే బిసి గురుకుల పాఠశాలలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాల మేరకు అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ డాక్టర్ నగేష్ ఆధ్వర్యంలో డెంగ్యూ,మలేరియా నివారణ మాసోత్సవం లో…

  • July 11, 2025
  • 24 views
మంజులను పరామర్శించిన బిఎస్పీ జిల్లా నాయకత్వం

కొత్తగూడెం,జూలై 11 ( జనం న్యూస్) మనం పత్రిక ఇంచార్జ్, జర్నలిస్ట్ జంపన్న సతీమణి జాడి మంజుల గత కొన్ని సంవత్సరాలనుండి గుండె, లివర్,సంబంధిత సమస్యలతో బాధపడుతున్న మంజుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకొన్నారు. అయితే హైదరాబాద్ లోని మహావీర్ హాస్పిటల్…

  • July 11, 2025
  • 20 views
మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో పాల్గొన్న నీరుకొండ

జనం న్యూస్ జూలై 11 ముమ్మిడివరం ప్రతినిధి క నానాజీ తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజవర్గం సీతానగరం మండలం వెదుళ్ళపల్లి శ్రీ బొల్లి మునియ్య జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ మరియు గురుపౌర్ణమి సందర్భంగా…

  • July 11, 2025
  • 21 views
కల్తీ కల్లు తాగి చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

జనం న్యూస్ జూలై 11 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చనిపోయిన వారి ఇళ్ళకి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు, జన సమూహం మధ్యలో ఉన్న కల్లు కాంపౌండ్లను మూసివేయాలి అని అదేవిధంగా చనిపోయిన…

  • July 11, 2025
  • 22 views
సరస్వతి లిటరరీ ఫెస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

జనం న్యూస్ జూలై 11 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి జేఎన్టీయూ ఆడిటోరియం లో వర్మ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన సరస్వతి లిటరరీ ఫెస్ట్ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాల్గొన్నారు… ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ పాఠశాలల…

Social Media Auto Publish Powered By : XYZScripts.com