• January 29, 2025
  • 46 views
టైటిల్….5 కోట్లుతో ఆర్& బి రోడ్డు పనులకు శ్రీకారం…

ఎర్రావారిపాళెం జనవరి 29 జనం న్యూస్: చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని ఎర్రవారిపాలెం మండలంలో సుమారు 5 కోట్ల రూపాయలతో ఆర్ అండ్ బి రోడ్డు నిర్మాణ పనుల అభివృద్ధికి శ్రీకారం చుట్టడంతో చుట్టుపక్కల ఉన్న పల్లెలు మురిసిపోయాయి. బుధవారం…

  • January 29, 2025
  • 44 views
చిలకలూరిపేట పట్టణంలోని మధర్ థెరిస్సా కాలనీ కి చెందిన సీనియర్ జర్నలిస్ట్

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 29 రిపోర్టర్ సలికినిడి నాగరాజు సూర్య దినపత్రిక విలేకరి గాదె అంజిరెడ్డి ఇటీవల మరణించడం జరిగింది, అంకిరెడ్డి రమేష్ కార్యాలయం వద్ద సంతాప సభ హాజరై వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు…

  • January 29, 2025
  • 43 views
కుంభమేళా తొక్కిసలాట బాధాకరం:

జనం న్యూస్ జనవరి 29 అమలాపురంజిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ బిజెపి నాయకులు యళ్ల దొరబాబు : ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాలో చోటుచేసుకున్న తొక్కిసలాటపై జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ బిజెపి నాయకులు యళ్ల వెంకట రామ మోహన్ రావు దొరబాబు…

  • January 29, 2025
  • 44 views
ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు

కండక్టర్ డ్రైవర్ అప్రమత్తంతో సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు జనం న్యూస్ జనవరి 30 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని జగన్నాధపురం గ్రామ శివారులో బుధవారం ఆర్టీసీ బస్సులో షార్ట్ సర్క్యూట్ తో మంటలు…

  • January 29, 2025
  • 48 views
వేల గొంతులు లక్ష డప్పుకుల సభ విజయవంతం చేయండి.

తెలంగాణ జర్నలిస్టుల పోరం ఆధ్వర్యంలో భారీ జన సమీకరణ. కొత్తగూడెం ఆర్ సి జనవరి 29 ( జనం న్యూస్ పత్రిక) ఎస్సీ వర్గీకరనే లక్ష్యంగా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 7వ తారీఖున హైదరాబాద్ లో నిర్వహిస్తున్నలక్ష డప్పులు-వెయ్యిల గొంతుల సభను…

  • January 29, 2025
  • 29 views
పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి

జనం న్యూస్ జనవరి 29, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిట్యాల విజేందర్ రెడ్డి, సుంచు నరేందర్…

  • January 29, 2025
  • 30 views
దళితుల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ లక్ష్యం..

▪దళిత పక్షపాతిగా కాంగ్రెస్ పార్టీ పెద్దన్న పాత్ర ▪యూత్ కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్లపల్లి నాగరాజు.. జనం న్యూస్ //జనవరి 29//జమ్మికుంట //కుమార్ యాదవ్..దళిత బంధు రెండో విడత ప్రక్రియ ప్రారంభించడం జరిగిందని,గాంధీ చౌరస్తాలో యూత్ కాంగ్రెస్ కరీంనగర్…

  • January 29, 2025
  • 25 views
అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది

ఆర్యవైశ్య సంఘం సభ్యులు జనం న్యూస్ జనవరి 29, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) జగదేవపూర్ అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని మండల ఆర్యవైశ్య సంఘం సభ్యులు అన్నారు.బుధవారం జగదేవపూర్ మండల కేంద్రంలోని కూరగాయల…

  • January 29, 2025
  • 20 views
తర్లుపాడు మండలంలో తాడివారి పల్లి. మంగళ కుంట గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం.

జనం న్యూస్. తర్లుపాడు మండలం జనవరి 29. తాడేవారి పల్లి. మంగళ కుంట గ్రామాలలో పొలం పిలుస్తుందికార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ అధికారి టి. వెంకటేశ్వర్లుమాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయుచున్న ఫార్మర్ రిజిస్ట్రీ…

Social Media Auto Publish Powered By : XYZScripts.com