అర గంట విధుల సమయం పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బ్రాండిక్స్ కార్మికుల సమ్మె
సమ్మెకు సీఐటీయూ మద్దతు అచ్యుతాపురం(జనం న్యూస్): బ్రాండిక్స్ అధిస్థాన్ యాజమాన్యం ఫిబ్రవరి 1 నుండి అరగంట పని దినం పెంపుకు నిరసనగా ఏ,బి షిఫ్ట్ కార్మికులు మెరుపు సమ్మెకు దిగారు. కంపెనీ గేట్లు తోసుకొని బయటికి వచ్చి నిరసన తెలియజేశారు. ఈ…
జాతిపిత మహాత్మాగాంధి కి ఘననివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి…
జనం న్యూస్ 30 జనవరి 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్) ఎల్కతుర్తి మండల కేంద్రంలోని బస్టాండ్ కూడలి వద్ద కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన…
తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం నూతన సంవత్సర రాష్ట్ర క్యాలెండర్
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 30 రిపోర్టర్ సలికినిడి నాగరాజు:- జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దుల వెంకట కోటయ్య ఆవిష్కరించారు. పట్టణములోని వైయస్సార్ కాలనీ నందు గల వెంకట కోటయ్య గెస్ట్ హౌస్…
విద్యుత్ షాక్ తగిలి పాడే గేదె మృతి
జనం న్యూస్ జనవరి 30 మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చండూరు గ్రామంలో బుధవారం విద్యుత్ షాక్ తగిలి పాడే గేద మృతి చెందడం జరిగింది చండూరు గ్రామానికి చెందిన దార రవి అనే రైతు వ్యవసాయ పొలం వద్ద…
ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేయాలని గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందించిన బీ ఆర్ ఎస్ నాయకులు
జనం న్యూస్ జనవరి 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకుబీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ ఆధ్వర్యంలోపిఎసిఎస్ చైర్మన్ కుసుమ శరత్ మాజీ పరకాల మార్కెట్…
జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం
కుష్టి వ్యాధి ఒక సామాన్యమైన వ్యాధి కుష్టి వ్యాధి వంశపారపర్యం కాదు కుష్టి వ్యాధిని తొలి దశలో గుర్తించి మందులు వాడితే పూర్తిగా నయం జనం న్యూస్ జనవరి 31 జగిత్యాల జిల్లా బిరుపూర్ మండల పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో…
కులాంతర వివాహ ప్రోత్సాహక పథకానికి నిధులు మంజూరు చేయాలి
జనం న్యూస్ జనవరి 31 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ గత ఐదు సంవత్సరాల నుండి కులాంతర వివాహం చేసుకున్న వారికీ ఇచ్చే ప్రోత్సహకాలు పెండింగ్లోనే ఉన్నాయని బహుజన ఉద్యమకారుడు రాయరాల సుమన్ అన్నారు. గురువారం మునగాల మండల కేంద్రంలో…
జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులు
అచ్యుతాపురం(జనం న్యూస్):సత్యం, అహింసలే ఆయుధాలుగా దేశానికి స్వాతంత్య్ర సముపార్జించిన జాతిపిత మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా అచ్యుతాపురం సర్పంచ్ కూండ్రపు విమలా నాయుడు మరియు నాయకులు ఆ మహనీయునికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. అహింస అనే ఆయుధంతో సూర్యడస్తమించని బ్రిటీష్…
వరి పంటను పరిశీలించిన వ్యవసాయ అధికారులు
జనం న్యూస్ జనవరి 30 మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలంలోని చండూరుపైజాబాద్ గ్రామా ల్లో వరి పొలాలను సందర్శించడం జరిగింది. వరి పొలాల్లో మొగి పురుగు ఉధృతి గమనించడం జరిగింది.పురుగు నివారణకు కార్టప్ హైడ్రోక్లోరైడ్ 8 కిలోలు , క్లోరంట నిలిప్రోలు…
ఆలయ అభివృద్ధి కి సహాయం..!
జనంన్యూస్. 30. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని తూంపల్లి. పాకాల గ్రామాల మధ్య దట్టమైన అడవిలో వెలసిన శ్రీ ఎదురుగొండ శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధికి రూరల్ కాంగ్రెస్ నాయకుడు ఉమ్మజి నరేష్ అక్షరాలా 10000…