హెల్మెట్ ధారణతో ప్రాణాపాయం నుండి రక్షణ పొందండి
– విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 28 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాపాయం నుండి రక్షణ పొంది, సురక్షితంగా…
ఆర్టీసీ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి .
జనం న్యూస్ 28 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్:- ఆర్టీసీలో పనిచేస్తున్న ఔట్సోర్సింగు ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం స్థానిక విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ప్రజా రవాణా అధికారి అప్పలనారాయణ కలిసి, వినతిపత్రం అందించారు.ఈసందర్భంగా…
ఆవుల రాజిరెడ్డి సూచన మేరకు కుటుంబసభ్యులకు సి యం అర్ ఆఫ్ చెక్కుఅందజేత
జనం న్యూస్ జనవరి 28 మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం:- ఫైజాబాద్ గ్రామంలో అంతిరెడ్డి గారి నర్సింహ రెడ్డి కూతురు ప్రణవికి 16000 రూపాయల సీఎం ఆర్ ఎఫ్ చెక్కును కుటుంబసభ్యులకు అందజేయడం జరిగింది కార్యక్రమంలో. గ్రామ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు…
బాలానగర్ డివిజన్ పరిధిలో కూకట్పల్లి ఎమ్మెల్యే పర్యటన.
జనం న్యూస్ జనవరి 28 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి:- బాలానగర్ డివిజన్ పరిధిలో ఉన్న స్మశాన వాటికలలో పెండింగ్ పనులపై బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి తో కలిసి కూకట్పల్లి శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు శివాలయం టెంపుల్…
ఆవుల రాజిరెడ్డి సూచన మేరకు కుటుంబసభ్యులకు సి యం అర్ ఆఫ్ చెక్కుఅందజేత
జనం న్యూస్ జనవరి 28 మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం:- ఫైజాబాద్ గ్రామంలో అంతిరెడ్డి గారి నర్సింహ రెడ్డి కూతురు ప్రణవికి 16000 రూపాయల సీఎం ఆర్ ఎఫ్ చెక్కును కుటుంబసభ్యులకు అందజేయడం జరిగింది కార్యక్రమంలో. గ్రామ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు…
లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత..,!
జనంన్యూస్. 28. నిజామాబాదు. ప్రతినిధి.:- అప్లై చేసుకున్న 3 నెలలోపు చెక్కులు వచ్చే విదంగా కృషి చేసిన ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలుపుతు హర్షం వ్యక్తం చేసిన లబ్ధిదారులు. సీఎంఆర్ఎఫ్ అప్లై చేసుకున్న మొత్తం ఖర్చులో 50% లబ్ధిదారులకు చెల్లించాలని అసెంబ్లీలో…
వనికుంటలో అగ్నిప్రమాద బాధితులను పరామర్శించిన మద్దుల వెంకట కోటయ్య యాదవ్
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 28 రిపోర్టర్ సలికినిడి నాగరాజు:- కీర్తి రూరల్ డెవలప్మెంట్ తరఫున బాధితులకు దుప్పట్లు నూతన వస్త్రాలు అందజేసిన.. మద్దుల ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం మానవ ధర్మం అటువంటి వారిని ఆదుకోవడంలోనే జీవితానికి సార్ధకత…
మృతుని కుటుంబాన్ని పరామర్శించిన కీర్తి రెడ్డి
జనం న్యూస్ జనవరి 28 శాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామంలో ఇటీవల కాలంలో అనారోగ్యంతో మరణించిన దుర్శెట్టి బిక్షపతి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి వారి వెంట…
పద్మశ్రీ అవార్డ్ గ్రహీత మందకృష్ణ మాదిగ చిత్రపటానికి క్షీరాభిషేకం
తడ్కల్ క్లస్టర్ ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు లాల్ కుమార్, జనం న్యూస్,జనవరి 28,కంగ్టి:- సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ క్లస్టర్ ఎంఆర్పిఎస్ సంఘం మంగళవారం మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించినందుకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుని చిత్రపటానికి క్షీరాభిషేకం…
పద్మశ్రీ అవార్డ్ గ్రహీత మందకృష్ణ మాదిగ చిత్రపటానికి క్షీరాభిషేకం
తడ్కల్ క్లస్టర్ ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు లాల్ కుమార్, జనం న్యూస్,జనవరి 28,కంగ్టి:- సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ క్లస్టర్ ఎంఆర్పిఎస్ సంఘం మంగళవారం మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించినందుకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుని చిత్రపటానికి క్షీరాభిషేకం…