ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ఎజెండాగా, ఇచ్చిన ప్రతి హామీని, మాటను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుంది
రాష్ట్రాభివద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారు. ఏపీ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య. జనం న్యూస్,ఎన్టీఆర్ జిల్లా, నందిగామ,జనవరి 27 : ‘ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకెళుతోందని ఏపీ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య…
ఇరిగేషన్ డి ఈ కి వినతి పత్రం అందజేసిన చండూరు గ్రామ ప్రజలు
జనం న్యూస్ జనవరి 27మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం చండూరు గ్రామానికి సంబంధించినటువంటి లిఫ్ట్ గురించి. కౌడిపల్లి ఇరిగేషన్ డిఇ జగన్నాథం సార్ ని, కలవడం జరిగింది. త్వరలోనే లిఫ్ట్ పనులు ప్రారంభించాలని హామీ ఇచ్చారు గత కొన్ని ఏళ్లుగా ఎవరు…
కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో జరిగిన తెలంగాణ సీఎం వాలీబాల్ టోర్నమెంట్ ఉత్సవాలు ఘనంగా ముగిసాయి. బండి రమేష్
జనం న్యూస్ జనవరి 27 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి:- తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వాలీబాల్ జట్టులతో ఆర్మీ కి చెందిన క్రీడాకారుల సైతం ఈ పోటీల్లో పాల్గొన్నారు మూడు రోజులపాటు హోరాహోరీగా జరిగిన ఈ పోటీల్లో వైజాగ్…
సిపిఎస్ ను వెంటనే రద్దు చేయాలి
జనం న్యూస్, జనవరి 27, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ):- తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ వర్గల్ మండల శాఖ ఆధ్వర్యంలో సమస్యల సేకరణ కార్యక్రమం చేపట్టారు. మండలంలోని వర్గల్, గౌరారం, తునిఖి ఖల్సా,మీనాజీ పేట్,అంబర్…
మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఎంపీడీవో
విద్యార్థులకు ప్రభుత్వ మెనూ ప్రకారం రుచికరమైన భోజనాన్ని అందించాలి విద్యార్థులు తినే భోజనం వండే సమయంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి జనం న్యూస్ జనవరి 27 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్:- మునగాల మండల కేంద్రంలోని స్థానిక మోడల్ స్కూల్ లో…
తుమ్మపాలలో పశుసంవర్ధక శాఖ వారి ఆధ్వర్యంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం
జనం న్యూస్ జనవరి 27 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ : పశు సంవర్ధక శాఖ వారి ఆధ్వర్యంలో రైతు సేవ కేంద్రం,తుమ్మపాల లో డా” సిహెచ్.అనిల్ కుమార్ ఆధ్వర్యం లో ఉచిత పశు ఆరోగ్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ…
జనవాణి అర్జీలు కార్యక్రమంలో పాల్గొన్న సుందరపు విజయ్ కుమార్
జనం న్యూస్ జనవరి 27 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ:-ఈరోజు విజయవాడ లో జనసేన పార్టీ మంగళగిరి కేంద్ర కార్యాలయం వద్ద జనవాని అర్జీలు స్వీకరిస్తున్న కార్యక్రమం నందు పాల్గొన్న ఎలమంచిలి నియోజవర్గం శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్
.గాలికొదిలేసిన ప్రజా పాలన ప్రజా సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం
జనం న్యూస్ జనవరి 27 శాయంపేట మండలం:- 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి నివాళి అర్పించకపోవడం సిగ్గుచేటు రాష్ట్రంలో కొనసాగుతున్న రాక్షస పాలన ప్రతి చిన్న విషయానికి బిఆర్ఎస్ నాయకులను విమర్శించడం…
సన్నపేటలో ఉచిత పశువైద్య శిబిరం
జనం న్యూస్ జనవరి 27 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ:- కసింకోట మండలంలో విస్సన్నపేట గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత పశు వైద్య శిబిరాన్ని సర్పంచ్ ఉప్పునూరి మాణిక్యం అప్పారావు ప్రారంభించారు. 70 పశువులకు నట్టల నివారణ మందులు మరియు…
చౌటుప్పల్ లో వేల గొంతులు లక్షల డప్పుల సన్నాహక ప్రదర్శన.
జనం న్యూస్ చౌటుప్పల్ ప్రతినిధి జనవరి 27:- కళా నేతల కళా ప్రదర్శన చౌటుప్పల్ లోని బస్ స్టాండ్ ఆవరణ నుండి అంటేద్కర్ చౌరస్తా వరకు అంబేద్కర్ చౌరస్తా నుండి బస్టాండ్ ఆవరణ వరకు డప్పులతో ర్యాలీ, యస్సీ వర్గీకరణ రాష్ట్రం…