మేము తినే అన్నమే ప్రణవ్ బాబు తిన్నారు.. లబ్ధిదారులు శ్రీవాణి – శ్రీనివాస్
రేషన్ కార్డు లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి సహాపంక్తి భోజనం చేసిన ప్రణవ్.. జనం న్యూస్ // ఏప్రిల్ // 7 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. హుజురాబాద్ పట్టంలోని 13వ వార్డులో రేషన్ కార్డు లబ్దిదారుడు పోతుల శ్రీవాణీ –…
కనకగిరి రిజర్వ్ ఫారెస్ట్ ను పరిశీలించిన డివిజనల్ అధికారి కోటేశ్వరరావు
జంతువులకు నీటి తొట్టెలు ఏర్పాటు చేయండి. జనం న్యూస్,ఏప్రిల్07, జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు అటవీ రేంజ్ రిధిలోని సూరారం గ్రామ సమీపంలోని కనకగిరి రిజర్వ్ ఫారెస్ట్ ను సోమవారం నాడు కొత్తగూడెం డివిజనల్ అధికారి కోటేశ్వరరావు పరిశీలించారు. వేసవి…
పైనిర్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ డిమాండ్
జనం న్యూస్,ఏప్రిల్07, అచ్యుతాపురం:అచ్యుతాపురం సెజ్ పరిధి అధిస్తాన్ లో ఉన్న పైనిర్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈరోజు మధ్యాహ్నం ఏ,బి షిఫ్ట్ కార్మికులు పరిశ్రమ గేటు బయట ఆందోళన చేపట్టారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్…
ప్రజా సమస్యలకు మూలం, గత ప్రభుత్వ దుర్మార్గాలు, అవినీతే ప్రత్తిపాటి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 7 రిపోర్టర్ సలికినీడి నాగరాజ శాశ్వత అధికారమనే అహంకారంతో వైసీపీనేతలు యథేచ్ఛగా అవినీతి, భూ కబ్జాలు చేశారు : ప్రత్తిపాటి. సెంటు పట్టాలు, డ్వాక్రారుణాల స్వాహా, భూ ఆక్రమణల్లో మాజీమంత్రి, ఆమె కుటుంబ…
మేము తినే అన్నమే ప్రణవ్ బాబు తిన్నారు.. లబ్ధిదారులు శ్రీవాణి – శ్రీనివాస్
రేషన్ కార్డు లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి సహాపంక్తి భోజనం చేసిన ప్రణవ్.. జనం న్యూస్ // ఏప్రిల్ // 7 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. హుజురాబాద్ పట్టంలోని 13వ వార్డులో రేషన్ కార్డు లబ్దిదారుడు పోతుల శ్రీవాణీ –…
డిగ్రీ విద్యార్థుల ప్రత్యేక శిబిర ప్రారంభం ….
బిచ్కుంద ఏప్రిల్7:- జనం న్యూస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్ )బిచ్కుంద ఎన్ఎస్ఎస్ యూనిట్ I & II ఆధ్వర్యంలో పుల్కల్ మరియు పెద్దదేవడ గ్రామంలో ప్రత్యేక శిబిరం నేటి నుండి తేదీ 13 /04 /25 వరకు నిర్వహిస్తున్నారని పుల్కల్…
శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే….
జనం న్యూస్ రిపోర్టర్ నర్సంపేట 07-04-2025 స్థానిక శ్రీ చైతన్య పాఠశాలలో ప్రీ ప్రైమరీ మరియు ప్రైమరీ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూకేజీ మరియు ఐదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లను అందజేశారు…
వాహనదారులకు తిప్పలు తప్పవా
రైతన్నలను వేడుకుంటున్న వాహనదారులు.. జనం న్యూస్ // ఏప్రిల్ // 7 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలోని కొంతమంది వాహనదారులు రైతులకు మొరపెట్టుకుంటున్నారు.వరి కోతలు మొదలయ్యాయి. రైతులు రోడ్లపై వరి ధాన్యాన్ని పొసే వరకు వాహనదారులు,…
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరం
జనం న్యూస్,ఏప్రిల్ 08,పెద్దపల్లి జిల్లా ప్రతినిధి లయన్స్ క్లబ్ ఆఫ్ సెంటినరీ కాలనీ మరియు రేకుర్తి కంటి హాస్పిటల్ కరీంనగర్ వారి సంయుక్త ఆధ్వర్యంలో లద్నాపూర్ గ్రామంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎంపీటీసీ వనం రామచందర్ రావు,కాంగ్రెస్ మంథని అసెంబ్లీ…
మాతృ మరణాలు మరియు శిశు మరణాలను అంతం చేయడంపై సమీక్ష – జిల్లా ఆరోగ్యశాఖ అధికారి అన్నప్రసన కుమారి
జనం న్యూస్, ఏప్రిల్ 08, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి ఆశాజనకమైన భవిష్యత్తు కోసం ఆరోగ్యకరమైన ఆరంభం2025 ఏప్రిల్ 7 న జరుపుకునే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం తల్లి మరియు నవజాత శిశువుల ఆరోగ్యంపై ఏడాది పొడవునా నిర్వహించబడే ప్రచారాన్ని ప్రారంభిస్తుంది. దీనిలో…