• January 22, 2025
  • 35 views
ఏపీ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ వారోత్సవాలు

జనం న్యూస్ జనవరి 28 కాట్రేనికోన:- ఆంధ్రప్రదేశ్ రోడ్డు సేప్టీ ఎన్జీవో. జోనల్ చైర్మెన్ అరిగెల వెంకట రామారావు ఆద్వర్యంలో రాష్ట్ర రోడ్ రవాణాశాఖ వారోత్సవాల కార్యక్రమంలో బాగంగా ఈరోజు ఏపీఎస్ ఆర్టీసీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం…

  • January 22, 2025
  • 31 views
మధ్యాహ్నం భోజనం వర్కర్స్ యూనియన్ ఐ టి సి ఆధ్వర్యంలో ఎంఈఓ వినతి పత్రం

జనం న్యూస్ జనవరి 22 శాయంపేట మండలం మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఐ టి సి ఆధ్వర్యంలో ఎంఈఓ కి వినతి పత్రం ఇవ్వడమైనది ప్రభుత్వము సరైన సమయంలో బిల్లులు చెల్లించగా అవస్థలు పడుతున్నటువంటి వంట కార్మికులను ఆదుకోవాలని…

  • January 22, 2025
  • 34 views
365 రోజుల్లో ఏ ఒక్కరోజు క్యాలెండర్ డే అనేది లేకపోవడం విచిత్రం

నూతన కాలమానిని ఆవిష్కరణ చేసిన మున్నూరు కాపు జిల్లా అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్ జనం న్యూస్ జనవరి 22 బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా:- ఉమ్మడి మాచారెడ్డి మండల మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో నూతన కలమానిని ఆవిష్కరణ చేసిన మున్నూరుకాపు జిల్లా…

  • January 22, 2025
  • 26 views
కామారెడ్డి లో పామాయిల్ యూనిట్ హర్షణీయం

జిల్లా కాంగ్రెస్ నాయకులు నాగరాజ్ గౌడ్ జనం న్యూస్ జనవరి 22 బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా:- దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు 2025లో తెలంగాణ కు పెట్టుబడులు భారీగా మొదలవడం పట్ల జిల్లా కాంగ్రెస్ నాయకులు అంకన్నగారి నాగరాజ్…

  • January 22, 2025
  • 40 views
పథకాల కోసం అర్హులు దరఖాస్తు చేసుకునేలా ప్రజలందరికి అవగాహన కల్పించాలి

ఇందిరమ్మ ఇండ్లు,రేషన్ కార్డులు నిరంతర ప్రక్రియ మార్కెట్ కమిటీ చైర్మన్ కూడ్మేత విశ్వనాథ్ రావ్ . జనం న్యూస్ జనవరి 22 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో:- కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రైతు భరోసా,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,కొత్త ఆహార భద్రత కార్డులు (రేషన్…

  • January 22, 2025
  • 28 views
కార్యకర్తలకు అండగా ఎంపీ అరవింద్

అర్వింద్ ధర్మపురి కార్పస్ ఫండ్ ద్వారా బూత్ స్థాయి కార్యకర్తలకు 1.40 లక్షనలభై వేల రూపాయల చెక్కుల పంపిణీ జనం న్యూస్ జనవరి 22, (జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్ బెజ్జరపు శ్రీనివాస్):- జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం : మండలంలో భారతీయ…

  • January 22, 2025
  • 38 views
ప్రథమ వార్షికోత్సవ మహోత్సవం

జరం న్యూస్ జనవరి 22 కాట్రేని కొన:- డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం పల్లం గ్రామం నుంచి ఉప్పూడి వరకు అయోధ్య బాల రాముని ప్రతిష్టించి మొదటి వార్షికోత్సవం సందర్భంగా పాదయాత్ర కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్…

  • January 22, 2025
  • 37 views
అభివృద్ధి నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

జనం న్యూస్ జనవరి 22 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి:-   గోపాల్ నగర్ నుండి ముళ్ల కత్వ వరకు ఏర్పాటు చేసే డ్రైనేజీ పైపులైను గోపాల్ నగర్ కాలనీ దగ్గర వచ్చేసరికి కొంతమంది ఫ్లాట్ యజమానులు మా స్థలము నుండి పైప్…

  • January 22, 2025
  • 46 views
అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకం.ప్రజా పాలన వార్డ్ సభ లో హాజరైన ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్

జనం న్యూస్ 22 జనవరి 2025 విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా:-  ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని 24,27, 36 వార్డ్ లకు సంబంధించిన వార్డ్ సభ నందు తెలంగాణ రాష్ట్ర ప్రవేశపెట్టిన రైతు…

  • January 22, 2025
  • 32 views
అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ పోటీలకు చింత ప్రవీణ్

జనం న్యూస్ జనవరి 22 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి:- అభినందించి అండగా ఉంటానని హామీ ఇచ్చిన శేరిలింగంపల్లి కాంగ్రేస్ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్, పట్వారి  శేరిలింగంపల్లి నియోజకవర్గ ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ గణేష్ నగర్ నివాసి చింత ప్రవీణ్…

Social Media Auto Publish Powered By : XYZScripts.com