గణనాథులను దర్శించుకుని పూజ కార్యక్రమంలో పాల్గొన్న.బిఆర్ఎస్ కెవి రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవి
జనం న్యూస్ సెప్టెంబర్ 3 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాసరెడ్డి కూకట్ పల్లి నియోజకవర్గం ప్రగతి నగర్ 117 డివిజన్ లో నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా ముఖ్య అతిథిగా గణేష్ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు పూజా కార్యక్రమంలో పాల్గొన్న… బిఆర్ఎస్ కెవి…
యూఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులుగా ఎన్నికైన కరోల్ల నవీన్, వేముల ప్రవీణ్
జనం న్యూస్ :3 ఆగస్టు బుధవారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ : భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా ప్రథమ మహాసభలను గత నెల 30,31 తేదీలలో గజ్వేల్ పట్టణ కేంద్రంలో నిర్వహించుకోవడం జరిగింది . ఈ మహాసభలలో…
మిమిక్రీ, మ్యాజిక్ కళాకారుడు వై.రమేష్కి గౌరవ డాక్టరేట్
జనం న్యూస్ : 3 ఆగస్టు బుధవారం:సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి;సిద్దిపేట: సిద్దిపేట కు చెందిన ప్రముఖ మిమిక్రీ, వెంట్రిలాక్విజం, మ్యాజిక్ కళాకారుడు వై.రమేష్ కు ఇంటర్నేషనల్ కల్చర్ అండ్ రీసెర్చ్ స్ఫూర్తి అకాడమీ ఇటీవల గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది.ఈ కార్యక్రమం…
గ్రామపంచాయతీ సిబ్బందికి ప్రభుత్వం వెంటనే ఉద్యోగ భద్రత కనీస వేతనాన్ని అమలు చేయాలి
జీవో నెంబర్ 51ని సవరించాలి మల్టీ పర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలి పాత కేటగిరీలనన్నిటిని కొనసాగించాలని గ్రామపంచాయతీ సిబ్బందికి ప్రభుత్వం వెంటనే ఉద్యోగ భద్రత కల్పించాలి గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎస్ రాధాకృష్ణ జనం…
చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
జనం న్యూస్ సెప్టెంబర్ 04(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- మునగాల మండల పరిధిలోని మొద్దుల చెరువులో బుధవారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. అటుగా వెళ్తున్న స్థానికులు మృతదేహాన్ని గమనించి మునగాల పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి…
సాయిరాం యూత్ గణేష్ ఉత్సవ సమితి భీమారం ఆధ్వర్యంలో ఘనంగా లక్ష్మీ గణపతి హోమం , *సామూహిక అన్న ప్రసాద వితరణ.
(జనం న్యూస్ 3 సెప్టెంబర్ ప్రతినిధి కాసిపేట రవి) భీమారం మండల కేంద్రంలోని రావి చెట్టు కాలనీ లో సాయిరాం యూత్ గణేష్ ఉత్సవ సమితి ఆద్వర్యంలో నిర్వహిస్తున్న 50 వ గణేష్ నవరాత్రి వార్షికోత్సవ మహోత్సవ వేడుకలలో భాగంగా బుధవారం…
చాలి చాలని యూరియా
సహకార సంఘం కార్యాలయం ముందు రైతులు ధర్నా. కార్యాలయం కు తాళం వేసిన రైతులు. జూలూరుపాడు,03 సెప్టెంబర్,జనం న్యూస్ : మండల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నందు రైతులు యూరియా కొరత ఉండటంతో ఆందోళన చేపట్టి రైతులు సహకార…
ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో నేడు మహా అన్నప్రసాద వితరణ
జనం న్యూస్- సెప్టెంబర్ 3- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ మెయిన్ బజార్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో 29వ గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నేడు గురువారం మధ్యాహ్నం 12 గంటలకు మహా అన్నప్రసాద…
వంగిపురం గ్రామం లో హెచ్ఐవి/ ఎయిడ్స్ మరియు మాదక ద్రవ్యాలు పై లింక్ వర్కర్ స్కిమ్ ద్వారా అవగాహన కార్యక్రమం
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 3 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ సంస్థ ఆదేశాలు మేరకు, గుంటూరు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ సంస్థ (దిశ )…
నాగార్జునసాగర్ కు చేరిన బైక్ యాత్ర..
జనం న్యూస్- సెప్టెంబర్ 3- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- గిన్నిస్ బుక్ లో చోటు కోసం ఓ వ్యక్తి ద్విచక్ర వాహనం మీద యాత్ర చేస్తూ బుధవారం నాగార్జునసాగర్ చేరు కున్నారు కర్ణాటకలోని బెంగళూర్ కు చెందిన దివాకర్ రెడ్డి దేశంలోని 28…












