• January 17, 2025
  • 26 views
విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.

జనం న్యూస్ జనవరి 16 కూకట్పల్లి నియోజకవర్గం ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో శ్రీ కనకదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అమ్మవారి ఆలయంలో వేద పండితుల ఆశీర్వచనాలు పొందినారు…

  • January 16, 2025
  • 36 views
ట్రాక్టర్ బోల్తా – ఇరువురు మృతి

ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, జనవరి 16, (జనం న్యూస్):- ప్రకాశం జిల్లా, బేస్తవారపేట మండలం కలగొట్ల వద్ద పొగాకు కూలీల ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటన లో మార్కాపురం మండలం భూపతిపల్లి గ్రామానికి చెందిన కాశయ ,శ్రీను…

  • January 16, 2025
  • 28 views
ట్రావెల్ బస్సు బోల్తా – మార్కాపురం ప్రయాణీకుల కు గాయాలు

ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, జనవరి 16, (జనం న్యూస్):- అన్నమయ్య జిల్లా: శ్రీ లక్ష్మీ నరసింహా ట్రావెల్స్ (యస్ యల్ యన్ యస్ టీ) బస్సు ప్రకాశం జిల్లా మార్కాపురం నుంచి బెంగుళూరు వెళ్తుండగా అన్నమయ్య జిల్లా కురబలకోట…

  • January 16, 2025
  • 34 views
మధుర గ్రామంలో చేపల వేటకు వెళ్ళి మత్స్యకారుడు మృతి 

జనం న్యూస్. జనవరి 16. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) చేపల వేటకు వెళ్ళి మత్స్యకారుడు మృతి చెందిన సంఘటన హత్నూర మండలంలోని మధుర గ్రామంలో గురువారంనాడు ఉదయం చోటు చేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మధుర…

  • January 16, 2025
  • 65 views
మొక్కజొన్న పంటని నాశనం చేసిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టం

జనం న్యూస్ బద్రి… గురజాల జనసేన నియోజకవర్గ సమన్వయకర్త కటకం.అంకారావు కారంపూడి మండలం పెద్దకొదమగుండ్లలో జనసేన నాయకులు మాడ.రామకృష్ణ మొక్కజొన్న పంటను కొంతమంది దుండగులు ధ్వంసం చేసిన విషయం తెలుసుకొని ఫోన్ లొ మాడ రామకృష్ణతో మాట్లాడిన గురజాల నియోజకవర్గ జనసేన పార్టీ…

  • January 16, 2025
  • 29 views
గౌరీ శంకర్లను దర్శించుకున్న కూటమి నాయకులు

జనం న్యూస్ రిపోర్టర్ మండపేట నియోజకవర్గం (అంగర వెంకట్) రాయవరం మండలం వెదురుపాక గ్రామంలో తూర్పు కాపుల కుల దైవం శ్రీ గౌరీ శంకరుల జాతర మహోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో గల కూటమి నాయకులు గౌరీ…

  • January 16, 2025
  • 23 views
సర్వీస్ ప్రోవైడర్స్ మేళను ప్రారంభించిన ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి

జనం న్యూస్ జనవరి 16 (మాచర్ల ) :- మాచర్ల మున్సిపల్ ఆఫీస్ లో జరిగినటువంటి సర్వీస్ ప్రొవైడర్స్ మేళ లో ముఖ్యఅతిథిగా శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి పాల్గొన్నారు. పురపాలక సంఘ కార్యాలయ ఆవరణలో గురువారం నిర్వహించిన సర్వీస్ ప్రొవైడర్స్…

  • January 16, 2025
  • 42 views
వెదురుపాక లో ఘనంగా శ్రీ గౌరీ శంకరుల జాతర మహోత్సవం

జనం న్యూస్ రిపోర్టర్ మండపేట నియోజకవర్గం (అంగర వెంకట్) మండలంలోని వెదురుపాక గ్రామంలో గౌరీ శంకరుల జాతర మహోత్సవాన్ని గురువారం గౌరీ శంకర తూర్పు కాపు విద్యా విజ్ఞాన అభివృద్ధి సంఘం వారు ఘనంగా నిర్వహించారు. రెండు సంవత్సరాలకి ఒకసారి నిర్వహించే…

  • January 15, 2025
  • 30 views
నిమ్మల శ్రీధర్ ఆధ్వర్యంలో పెనుగొండ కు తరలిన టిడిపి శ్రేణులు

జనం న్యూస్ జనవరి 15 (గోరంట్ల మండల ప్రతినిధిపక్రోద్దీన్) శ్రీ సత్య సాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం నుంచి తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నిమ్మల శ్రీధర్ ఆధ్వర్యంలో మంత్రి సవితమ్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయుటకు గోరంట్ల నుండీ…

  • January 15, 2025
  • 28 views
ప్రతి ఒక్కరు మన పండుగలు, సాంప్రదాయ, సంస్కృతులను పరిరక్షించుకోవాలి…

రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు.. జనం న్యూస్ జనవరి 15 గోకవరం మండలం రిపోర్టర్ బత్తిన ప్రశాంత్ కుమార్ : మన పండుగలు, సాంప్రదాయ, సంస్కృతులను ప్రతి ఒక్కరూ ఆచరిస్తూ పరిరక్షించుకోవాలని, విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు,…

Social Media Auto Publish Powered By : XYZScripts.com