ఘనంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి వేడుకలు
జనం న్యూస్ జులై 8 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎంపీగా ముఖ్యమంత్రిగా దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన సేవలు చిరస్మరణీయమని టిపిసిసి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ పేర్కొన్నారు.…
అధిక సాంద్రత పత్తి సాగుపై వీడియో కాన్ఫరెన్స్
జనం న్యూస్ జులై 8 నడిగూడెం మండల పరిధిలోని సిరిపురం రైతు వేదిక క్లస్టర్ నందు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఖరీఫ్ సీజన్ నందు అధిక సాంద్రత పత్తి సాగుబడి పంట మెళకువల గురించి వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించారు.ప్రతి…
వైద్య శిబిరం ను పోలీస్ సిబ్బంది సద్వినియోగపర్చుకోవాలి..!
జనంన్యూస్. 08.నిజామాబాదు. ప్రతినిధి. మందులు వాడేకంటే ముందుజాగ్రత్తలు తీసుకోవడం మంచిది…! పోలీస్ హెడ్ క్వార్టర్స్ యందు ” మెగా వైద్య శిబిరం. ను పోలీస్ శాఖ ఆధ్వర్యం మల్లారెడ్డి, నారాయణ హాస్పిటల్స్ హైదరాబాద్ వారి సౌజన్యంతో ” ఈ కార్యాక్రమం నిర్వహించగా…
వెండి బంగారు వర్తక సంఘ నూతన కార్యవర్గాన్ని సన్మానించిన ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్
( జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ బెజ్జారపు శ్రీనివాస్) జనం న్యూస్ జులై 8, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : పట్టణంలో గల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఈరోజు నూతనంగా ఎన్నుకోబడిన వెండి బంగారు వర్తక సంఘం నూతన కార్యవర్గాన్ని…
తాటిపల్లిలో ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం..!
జనంన్యూస్. 08.సిరికొండ. ప్రతినిధి. నిజామాబాదు రూరల్ నియోజకవర్గం లోని సిరికొండ మండలం తాటిపల్లి గ్రామంలో ఘనంగా ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు మరియు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న తాటిపల్లి గ్రామస్తులు తాటిపల్లి MRPS గ్రామ…
గంజాయి,డ్రగ్స్ వాడితే కఠిన చర్యలు
జనం న్యూస్ జూలై 09(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- యువత గంజాయి, డ్రగ్స్ లాంటి మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు తమ దృష్టికి వస్తే పోలీస్ శాఖ పరంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని,ఎవరైనా గంజాయిని తాగినా, విక్రయించినా వారిపై కఠినచర్యలు…
13వ తేదీన జరిగే ఊర పండుగ అంకురార్పనా..!
జనంన్యూస్. 08.నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు సర్వసమాజ్ కమిటీ మరియు విజయ్ కిసాన్ మున్నూరుకాపు సంఘం, గాజుల్ పేట్ వారి ఆధ్వర్యంలో 13 తేది ఆదివారం నాడు జరిగే ఊర పండుగకూ అంకురార్పణగా గాజులు పేట్ వీధిలల్లో బండారునూ పోయటం జరిగింది, ఈ…
ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం..!
జనంన్యూస్. 08.సిరికొండ. ప్రతినిధి. నిజమాబాద్ జిల్లా సిరికొండ మండలం జినిగాల గ్రామంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు మొట్టల దీపక్ మాదిగ గారు మాట్లాడుతూ దండోరా అను…
చిన్న సన్న కారుల రైతులను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యం
నందలూరు మండలం లో నేడు చిన్న సన్న కారు రైతు లను ఆదుకోవడం ప్రభుత్యం లక్ష్యం అని టిడిపి మండల క్లస్టర్ ఇంచార్జ్ పసుపులేటి ప్రవీణ్,టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్ మంగళవారం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి…
సామాజిక న్యాయానికి ప్రతిరూపం మాదిగ దండోరా..
జనం న్యూస్ జులై 8 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం ముక్కెర ముఖేష్ మాదిగ దేవయ్య మామిడి భాస్కర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి మండల కేంద్రంలో వివిధ కుల పెద్దలు వివిధ పార్టీల నాయకులు…