యునైటెడ్ వెల్ఫేర్ జిఎస్డబ్ల్యూఎస్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ
జనం న్యూస్ జనవరి 11 ముద్దనూరు : ముద్దనూరు మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ అలవలపాటి ముకుందా రెడ్డి సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం యునైటెడ్ వెల్ఫేర్ జి ఎస్ డబ్ల్యూ ఎస్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నూతన సంవత్సర…
శ్రీ మారెమ్మ దేవి ఆలయం ముక్కోటి ఏకాదశి సందర్భంగా భరతనాట్యం
జనం న్యూస్ జనవరి 10 గోరంట్ల మండల ప్రతినిధి శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం గుమ్మయ్యగారిపల్లిలో వెలసిన శ్రీ మారెమ్మ దేవాలయంలో శ్రీ మారెమ్మ దేవి ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ దేవిరాజు స్వామి మరియు ఆలయ కమిటీ…
జీవిత బీమా చెక్కు అందజేత
జనం న్యూస్ కాట్రేనికోన, జనవరి 10 ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పి ఎం జె జె బి వై) పథకం ద్వారా వార్షిక ప్రీమియం కేవలం 436 రూపాయలు చెల్లించడం ద్వారా సహజ మరణం పొందిన ఖాతాదారునికి రెండు…
ముందస్తు సంక్రాంతి సంబరాలు
జనం న్యూస్ జనవరి 11 ముద్దనూరు : స్థానిక సువిధ స్కూల్లో శుక్రవారం ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు పాఠశాల కరస్పాండెంట్ కుడుముల శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి…
చతుర్ధ వార్షికోత్సవ మహోత్సవం
జనం న్యూస్ జనవరి 10 కాట్రేని కొన ముమ్మిడివరం మండలం సిహెచ్ గున్నేపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సీతా సమేత కళ్యాణ రామస్వామి వారి శత్రుద వార్షికోత్సవ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకములు సప్తనది జలాభిషేకం లక్ష తులసి పూజ…
వజ్రకరూర్ మేజర్ గ్రామ పంచాయతీలో గోకుల్ షెడ్ ను ప్రారంభించిన సర్పంచ్ మోనాలిసా, ఏవో శ్రీనివాసులు
జనం న్యూస్ జనవరి 10(రిపోర్టర్ నల్లబోతుల రాజు) అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం స్థానిక వజ్రకరూరు మేజర్ గ్రామపంచాయతీ నందు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా గోకుల్ షెడ్ ను వజ్రకరూర్ సర్పంచ్ మోనాలిసా, ఎంపీడీవో ఆఫీస్…
రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాస రావు ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ
జనం న్యూస్ జనవరి 10 గోకవరం మండలం రిపోర్టర్ బత్తిన ప్రశాంత్ కుమార్: విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాస రావు ఆధ్వర్యంలో గత కొన్నేళ్ళుగా ప్రతి శుక్రవారం స్థానిక దేవిచౌక్ శ్రీ కనక…
శాస్త్రీయ విధానంలో డ్రోన్లను వినియోగించాలి
జనం న్యూస్,జనవరి 10 తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రకృతి వ్యవసాయ విస్తరణ కొరకు డ్రోన్ సహాయంతో సాంకేతిక మరియు శాస్త్రీయ విధానంలో డ్రోన్ పిచికారి కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఇందులో భాగంగా శుక్రవారం మండలంలో గల…
దలవాయిపల్లి గ్రామంలో గోశాలను ప్రారంభించిన మొక్క రూపనంద్ రెడ్డి
దళాయపల్లి గ్రామంలో పద్మాకర్ రెడ్డి గోశాలను ప్రారంభించిన టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి మరియు కడప జిల్లా ఉమ్మడి జిల్లాల డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్క రూపనంద రెడ్డి శుక్రవారం ఆయన గోశాలను ప్రారంభించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అన్ని గ్రామాలలో…
మాజీ ఎమ్మెల్యే “అన్నా”ను సన్మానించిన 5 వ వార్డ్ కౌన్సిలర్ మంగమూరి..
వైకాపా మునిసిపల్ వింగ్ అధ్యక్షుడు గా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపిన మంగమూరి.. ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, జనవరి 10, (జనం న్యూస్):- మార్కాపురం: మార్కాపురం మునిసిపల్ 5 వ వార్డు కౌన్సిలర్ మంగమూరి శ్రీనివాస్ ను, వైకాపా అధినేత…