మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
జనం న్యూస్ జులై 8 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రానికి చెందిన మామిడి త్రిశూల్ గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మరణించగా విషయం తెలిసిన వెంటనే మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వారి ఇంటికి…
సమ్మె విజయవంతం చేయాలని గోడ పత్రిక ఆవిష్కరణ
జనం న్యూస్ 08 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జూలై 9వ తేదీన చేపట్టబోయే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని ఏఐటియుసి నాయకులు రంగరాజు పిలుపునిచ్చారు. విజయనగరం నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులు సమ్మెకు సంబంధించిన…
సఖి వాల్ పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్
జనం న్యూస్ 08 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక బాధిత మహిళలకు సఖి వన్ స్ట్రాప్ సెంటర్ ద్వారా అవసరమైన అన్ని రకాల సేవలను అందించడం జరుగుతోందని కలెక్టర్ అంబేడ్కర్ అన్నారు. సఖీ వాల్ పోస్టర్ను తమ ఛాంబర్లో…
స్నానాల గదిలో వీడియో చిత్రీకరించిన వ్యక్తి అరెస్ట్
విజయనగరం వన్ టౌన్ సిఐ ఎస్.శ్రీనివాస్ జనం న్యూస్ 08 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం పట్టణము చెందిన ఒక వివాహిత స్నానం చేస్తుండగా వీడియో చిత్రీకరించేందుకు ప్రయత్నించి, ఆమె భర్తపై దాడికి పాల్పడిన కేసులో పట్టణానికి…
భవానీని అభినందించిన వైఎస్ జగన్
జనం న్యూస్ 08 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా కొండకరకాం గ్రామానికి చెందిన వెయిట్ లిఫ్టర్ రెడ్డి భవానీకి మాజీ సీఎం జగన్ ‘ఎక్స్’ వేదికగా సోమవారం శుభాకాంక్షలు తెలిపారు. కజకిస్థాన్లో ఇటీవల జరిగిన ఏషియన్…
సీసీ రోడ్డు వేశారు డ్రైనేజీ మరిచారు
జనం న్యూస్ జూలై 08(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- మునగాల మండలం తాడువాయి గ్రామంలో కొద్దిపాటి వర్షానికి తాడువాయి గ్రామంలోని పలు వీధుల్లో, డ్రైనేజీ సమస్య వల్ల సీసీ రోడ్డులపై నీళ్లు నిలిచిపోయి వీధులు బురదమయంగా మారుతున్నాయని,మాజీ జెడ్పిటిసి కోల…
బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని పోలీస్ అధికారులను ఆదేశించిన ఎస్పి
జనం న్యూస్ జులై 07 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈ రోజు జిల్లా ఎస్.పి. కాంతిలాల్ పాటిల్ ఐ.పి.ఎస్. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఫిర్యాదుదారుల సమస్యలను విని, వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబందిత…
స్టేషన్ బేతంపూడి పంచాయతీలో ఇందిరమ్మ కమిటీల అవినీతి
జనం న్యూస్ 06 జూలై( కొత్తగూడెం నియోజకవర్గం ) సుజాతనగర్ మండల పరిధిలోని స్టేషన్ బేతంపూడి గ్రామపంచాయతీలో ఇందిరమ్మ ఇల్లుల కేటాయింపు లో ఇందిరమ్మ కమిటీ సభ్యులు వారి అవకతవకలు చేయడం జరిగిందని ఆ గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు…
సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్సీ దండే విఠల్
సీఎం సహాయనిధితో పేద ప్రజలకు ఉపశమనం ఎమ్మెల్సీ దండే విఠల్ జనం న్యూస్ జులై 07 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో _కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ 26 వర్డ్ కు చెందిన షేక్ పెంటు కి సీఎం సహాయనిధి…
అందె వెంకటరాజము స్మారక పురస్కారానికి ఎంపికైన బండకాడి అంజయ్య గౌడ్
జనం న్యూస్ ;7 జులై సోమవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ; భారతి సాహితీ సంస్థ కోరుట్ల వారు అందిస్తున్న అందె వెంకటరాజము స్మారక పురస్కారంకు సిద్దిపేటకు చెందిన అవధాని బండకాడి అంజయ్య గౌడ్ ఎంపికైనట్లు కవి ఉండ్రాళ్ళ రాజేశం తెలిపారు.…