• April 21, 2025
  • 28 views
హత్నూర. మండలంలో ఘనంగా ఈస్టర్ వేడుకలు

జనం న్యూస్. ఏప్రిల్ 20. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) హత్నూర మండల పరిధిలోని కాసాల, కొన్యాల, రెడ్డి ఖానాపూర్, రెడ్డిపాలెం,హత్నూర, దౌల్తాబాద్, తదితర గ్రామాలలో ఘనంగా ఈస్టర్ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాసాల గురువులు…

  • April 21, 2025
  • 29 views
వడగాలుల వల్ల ఇంటి కప్పు రేకులు కూలిపోయిన షెడ్డు

ఇ నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి.. కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వోడితల ప్రణవ్ చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి. .నిరుపేద కుటుంబానికి చెందిన గుండేటి సరిత.. పెద్ద పాపయ్య పల్లి.. జనం న్యూస్ // ఏప్రిల్ //21 // కుమార్ యాదవ్…

  • April 20, 2025
  • 35 views
భీమనపల్లి గ్రామంలో రాజమ్మ తల్లి అమ్మవారికి సారి

జనం న్యూస్ ఏప్రిల్ 20 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా భీమనపల్లి గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి రాజమ్మ తల్లి తీర్థం సందర్భంగా ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి గ్రామంలో రాజమ్మ తల్లి అమ్మవారికి చీర సారే సమర్పించడం జరిగింది…

  • April 20, 2025
  • 39 views
శ్రీ సరస్వతీ శిశు మందిర్ జమ్మికుంటల 10 వ తరగతీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం

పాఠశాల అభివృద్ధికి పాటుపడదాం… మా ఆచార్యుల సేవలు మరువలేనివి… జనం న్యూస్ // ఏప్రిల్ // 20 // కుమార్ యాదవ్// జమ్మికుంట) జమ్మికుంట పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో 1999 – 2000 విద్యా సంవత్సరంలో 10వ…

  • April 20, 2025
  • 29 views
కంకటాలరామం ఘనంగా సత్కరించిన ఆర్యవైశ్య సంఘ

జనం న్యూస్ ఏప్రిల్ 20 ముమ్మిడివరం ప్రతినిధి అమలాపురం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వైశ్య సంఘం ఆధ్వర్యంలో శనివారం రాత్రి జరిగిన కార్యవర్గ సమావేశంలో ఇటీవల రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమింపబడిన కంకటాల…

  • April 20, 2025
  • 35 views
ఐదవ తరగతి విద్యార్థుల ఆత్మీయ వీడ్కోల సమావేశం

ప్రధానోపాధ్యాయురాలు కుమారి మేఘనకు పలువురి ప్రశంసలు.. జనం న్యూస్ // ఏప్రిల్ // 20//కుమార్ యాదవ్ // హుజురాబాద్).. హుజురాబాద్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల (హై స్కూల్) ఆవరణలోని ప్రాథమిక పాఠశాల యందు శనివారం నాడు( 5) ఐదో తరగతి…

  • April 20, 2025
  • 31 views
జమ్మికుంటలో సప్తగిరి హాస్పిటల్ దారుణాలు

సిఎంఆర్ ఎఫ్ చెక్కుల గోల్మాల్ లో జమ్మికుంట సప్తగిరి ఆసుపత్రి సీజ్ చేసిన అధికారులు.. జనం న్యూస్ // ఏప్రిల్ // 20 // కుమార్ యాదవ్ // జమ్మికుంట) కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడుగు…

  • April 20, 2025
  • 305 views
సాయి భగవాన్ కాలనీలో అపార్ట్మెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మాన సభ

ముఖ్యఅతిథిగా అమీన్పూర్ మాజీ సర్పంచ్ గోకా శశికళ యాదవ రెడ్డి జనం న్యూస్ ఏప్రిల్ 20 సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని 20వ వార్డు శ్రీ సాయి భగవాన్ కాలనీలో అపార్ట్మెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మాన సభ నిర్వహించారు. ఈ…

  • April 20, 2025
  • 44 views
గల్ఫ్ బాధితులను మోసం చేస్తున్న ముఠా అరెస్ట్..!

జనంన్యూస్. 20. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు. జిల్లా లో గత పది రోజుల కిందట.తేదీ 05/4/2025, న నందిపేట పోలీస్ స్టేషన్ లో, పొగరు రవి కిరణ్, R/o, అన్నారం విలేజ్, నందిపేట మండలం, ఇచ్చిన దరఖాస్తు మేరకు, నిజామాబాద్ సిపి,…

  • April 20, 2025
  • 28 views
అంబేద్కర్ భవనం రావడం ఎస్ సి ఎస్ టి బీసీ మైనార్టీ అగ్రకుల పేదల ప్రజల అదృష్టం..అంబేద్కర్ ఆశయ కొనసాగిస్తాం

జనం న్యూస్ ఏప్రిల్ 20 శాయంపేట మండలం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయంలో తుడుం వెంకటేష్ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మారపల్లి రవీందర్ బుజ్జన్న ని మర్యాదపూర్వకంగా కలిసి…

Social Media Auto Publish Powered By : XYZScripts.com