TTD చైర్మన్ బీఆర్ నాయుడుని మర్యాద పూర్వకంగా కలిసిన జనసేన నాయకులు
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ బీఆర్ నాయుడు ని జనసేన పార్టీ రాష్ట అధికార ప్రతినిధి కీర్తన సహకారంతో నందలూరు మండల జనసేన నాయకులు కొట్టే శ్రీహరి మర్యాద పూర్వకంగా కలవడం జరిగినది.TTD చైర్మన్…
అమలాపురం ఏ ఎస్ఎస్ కళాశాల యందు సామ్ డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు
జనం న్యూస్ జులై 7 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ భారత ప్రభుత్వం యువజన వ్యవహారాల మరియు క్రీడా మంత్రిత్వ శాఖ “మేర యువ భారత్ కోనసీమ జిల్లా ఆద్వర్యంలో అమలాపురం పట్టణ ఏఎస్ఎన్ కళాశాల నందు డాక్టర్ శ్యాం ప్రసాద్…
బొత్స Vs కొండపల్లి
జనం న్యూస్ 07 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ‘మాట నెరవేర్చని వారిని ఏం అంటాం.. మోసగాళ్లు కాదా, ప్రజాస్వామ్యంలో ఒక్కరోజైనా పరిపాలించే హక్కు వీళ్లకు ఉందా..ఈ విషయాన్ని ప్రజల ముందే తేల్చుకుందాం’ అంటూ బొత్స సత్యనారాయణ కూటమి…
584 పెంపుడు కుక్కలు, పిల్లులకు టీకాలు
జనం న్యూస్ 07 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ప్రపంచ జూనోటిక్ దినోత్సవం సందర్భంగా నగరంలోని బహుళార్థ పశు వైద్య కళాశాలలో జూనోటిక్ వ్యాధులపై ఆదివారం అవగాహన కల్పించారు. జేడీ వైవీ రమణ మాట్లాడుతూ… పశువుల నుంచి మనుషులకు,…
హెల్మెట్ ధారణతో ప్రాణాపాయం నుండి రక్షణ పొందండి
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 07 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, రోడ్డు ప్రమాదాల్లోప్రాణాపాయం నుండి రక్షణ పొంది, సురక్షితంగా గమ్య స్థానాలు…
భీమా సౌకర్యాలను ప్రజలు వినియోగించుకోవాలి: కలెక్టర్
జనం న్యూస్ 07 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక పీఎం జీవన జ్యోతి, సురక్ష భీమా యోజన, అటల్ పెన్షన్ యోజన పధకాల ద్వారా భీమా పొందాలని కలెక్టర్ అంబేద్కర్ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. అతి తక్కువ…
ఐక్యంగా ఉండి హక్కులు సాధనకై ఉద్యమించాలి
హక్కుల పరిరక్షణ కోసం పాటుపడాలి టీయూడబ్ల్యూజే (ఐజేయూ ) జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్. జనం న్యూస్ 7జూలై కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కె ఏలియా. జర్నలిస్టులు ఐక్యంగా ఉండి హక్కుల సాధన కోసం ఉద్యమించాలని తెలంగాణ…
. కేటీఆర్ సేన మండల అధ్యక్షులుగా శానం రాకేష్
జనం న్యూస్ జులై 7 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం కేటిఆర్ సేన రాష్ట్ర అద్యక్షులు మెంగాని మనోహర్ అదేశాలమేరకు భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు వీసం భరత్ రెడ్డి అధ్వర్యంలో శాయంపేట మండలం లోని గంగిరేణిగూడెం గ్రామ…
బీర్ పూర్ నూతన ఎస్.ఐ గా సబ్బాని రాజు
జనం న్యూస్ జూలై 6 జగిత్యాల జిల్లా బీర్ పూర్ మండల నూతన ఎస్ ఐ గా ఈ రోజు సబ్బాని రాజు బాద్యతలు స్వీకరించి నారు ఇక్కడ పని చేసిన ఎస్ ఐ కుమారస్వామి జగిత్యాల స్పెషల్ బ్రాంచ్ ఎస్…
బీరుపూర్ ఎస్.ఐ చేతుల మీదుగా సైబర్ క్రైమ్ అవగాహన పోస్టర్ ఆవిష్కరణ.
సైబర్ క్రైమ్ పై పోరాటంలో తుంగూర్ యువకుడు.. అభినందించిన ఎస్.ఐ కుమారస్వామి. జగిత్యాల, జూలై 6: జగిత్యాల జిల్లా బీర్ పూర్ మండలం లో తుంగూరు గ్రామానికి చెందిన సామాన్య యువకుడు కందుకూరి స్వామి సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ జగిత్యాల…