• August 29, 2025
  • 42 views
పల్లి నల్లనయ్యకు గిడుగు రామ్మూర్తి పురస్కారం

ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం నేడు నల్లనయ్యకు ప్రధానం చేయనున్న రాష్ట్ర సాంసృ్కతిక శాఖ నల్లనయ్యకు అభినందనల వెల్లువ జనం న్యూస్ 29 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఆంధ్రప్రదేశ్లోని సాంస్కృతిక, సాహిత్య పరంగా తన ఒక్కరికే సాధ్యమైన విశేష…

  • August 29, 2025
  • 40 views
విజయనగరంలో పట్టాలు తప్పిన గూడ్స్‌

జనం న్యూస్ 29 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరంలో ఓ గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. విజయనగరం రైల్యే స్టేషన్‌ సమీపంలో శుక్రవారం వేకువజామున ఈ ఘటన జరిగింది. గూడ్స్‌ రైలు టర్నింగ్‌ తిరుగుతుండగా అదుపు తప్పడంతో…

  • August 29, 2025
  • 43 views
వినూత్న వినాయకుడులు సందడి….

జనం న్యూస్ 29 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం వినాయక నవరాత్రులు మొదలయ్యాయి దీంతో విజయనగరం పట్టణంలో వినూత్న వినాయక మండపాలు సందడి చేస్తున్నాయి. ఈ వినాయక విగ్రహాలను చూసేందుకు భారీగా ప్రజలు తరలివస్తున్నారు. ఇందులో కొన్ని…

  • August 29, 2025
  • 50 views
కుండలేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు

జనం న్యూస్ ఆగస్టు 28 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన, దక్షిణ కాశీగా పేరుపొందిన కుండలే శ్వరం పుణ్యక్షేత్రంలో స్వామి వారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి ఏ హరి హరినాథ్ శర్మ కుటుంబ సమేతంగా దర్శించు కున్నారు,ముందుగా కుండలేశ్వరం పుష్కర…

  • August 28, 2025
  • 58 views
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నల్లా పవన్

జనం న్యూస్ ఆగస్టు 28 అమలాపురం బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా అమలాపురం కి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు నల్లా పవన్ కుమార్ నియమితులయ్యారు. గురువారం పార్టీ అధిష్టానం నుంచి వచ్చిన లిస్టులో ఆయన పేరు ఉంది. ఆయన ఇప్పటి…

  • August 28, 2025
  • 48 views
వినాయక మండపాలను దర్శించి ప్రత్యేక పూజలు చేసిన ఎం. ఎల్. ఎ ఆకెపాటి అమర్ నాథ్ రెడ్డి.

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి గ్రామం లో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రారంభించిన వై.ఎస్.ఆర్.సి పి.అన్నమయ్య జిల్లా అధ్యక్షులు మరియు రాజంపేట శాసన సభ్యులు ఆకేపాటీ…

  • August 28, 2025
  • 48 views
శ్రీరంగపురంలో ఓటరు జాబితా ప్రచురణ

జనం న్యూస్ ఆగస్టు 28 నడిగూడెం త్వరలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం నడిగూడెం మండలం శ్రీరంగాపురం గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో వార్డుల వారీగా ఓటర్ల జాబితాను గురువారం ప్రచురించారు. ఈ ఓటర్ల జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ…

  • August 28, 2025
  • 70 views
డాక్టర్ రఘునాథ్ కుమారుని ఆశీర్వదించిన

కురిమల శంకర్ తెలంగాణ జర్నలిస్టు మీడియా యూనియన్ జిల్లా అధ్యక్షులు జనం న్యూస్ 27 ఆగస్టు(కొత్తగూడెం నియోజకవర్గం ప్రతినిధి ఈరోజు చుంచుపల్లి మండలంలోని బాబు క్యాంప్ ఏరియాలో గల మినీ ఫంక్షన్ హాల్ నందు డాక్టర్ కురిమెల్లా రఘునాథ్ మరియు మౌనిక…

  • August 28, 2025
  • 51 views
సేనతో సేనాని” కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ.

శ్రీ శ్రీ శ్రీ సౌమ్యనాథ్ స్వామి ఆలయం నందు నందలూరు మండల జనసేన పార్టీ నాయకుల చేతుల మీదగా పోస్టర్స్ ఆవిష్కరణ. జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. విశాఖపట్నంలో ఈ రోజు 28,29,30వ తేదీలలో జనసేన పార్టీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా…

  • August 28, 2025
  • 51 views
వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

జనం న్యూస్ ఆగస్ట్ 28 సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు నియోజక వర్గం రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా అప్రమత్తంగా ఉండాలని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి, మండల పార్టీ…