• April 1, 2025
  • 24 views
సంక్షేమ బోర్డు అమలు కై మే 20న సమ్మె కోన లక్ష్మణ

జనం న్యూస్ ఏప్రిల్ 1 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ను నెల రోజుల్లో పరిష్కారం చేయాలనీ లేకుంటే మే 20న సమ్మెకు చేస్తునట్లు ఆంధ్రప్రదేశ్ భవన…

  • April 1, 2025
  • 26 views
కొత్తూరు గ్రామం లో డంపింగ్ యార్డును పరిశీలిస్తున్న ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఆర్ డి ఓ ఆయేషా

జనం న్యూస్ ఏప్రిల్ 1 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి కొత్తూరు లో ఉన్న డంపింగ్ యార్డ్ ని శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ పరిశీలించిచుట్టూ ప్రభుత్వ భూమి ఎంత ఉందొ సర్వే చెయ్యమని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఎనిమిదిన్నర ఎకరాలలో…

  • April 1, 2025
  • 28 views
బదిలీపై వెళ్తున్న కానిస్టేబుల్ రంజిత్ కుమార్ కు సన్మానం

జనం న్యూస్ ఏప్రిల్ 1 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల పోలీస్ స్టేషన్ పరిధిలో గత 5 సంవత్సరాలుగా పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తించిన కానిస్టేబుల్ కే. రంజిత్ కుమార్ ఇటీవల జరిగినటువంటి బదిలీలలో శాయంపేట…

  • April 1, 2025
  • 30 views
ఎండలుమండిపోతున్నాయి

పనులకు వెళ్ళేవాళ్ళు జాగ్రత్తలుపాటించండి ఏప్రియల్ 1 జనంన్యూస్ బట్టా శ్రీనివాసరావు మూలుగుజిల్లా వాజేడుమండలం అరగుంటపల్లిగ్రామంలో జిల్లాఅధికారుల ఆదేశాలమేరకు వ్యవసాయ పనులకు వెళ్ళేవాళ్ళు వడదెబ్బకిగురికాకుండ ముందుజాగ్రత్తలుతీసుకోవాలని ఆదేశించడం జరిగింది అరగుంటపల్లిలో వ్యవసాయపనులుచేస్తున్నవారిదగ్గరుకువెళ్లి ఓవర్ ఎస్ ప్యాకేట్లు మరియు కడుపునొప్పికి మెట్రోజెల్ మందులు అందచేయడంజరిగినది…

  • April 1, 2025
  • 25 views
ఎన్టీఆర్ భరోసా పథకంలో డయాలసిస్ పేషెంట్ కి పది వేలు మంజూరు

జనం న్యూస్ ఏప్రిల్ 1 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ సామాజిక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంలో 84 వ వార్డు విలీన గ్రామాలు సిరసపల్లిలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న సిరసపల్లి సత్తిబాబు కు డయాలసిస్ చేసుకున్న పేషంట్ కి ప్రతినెల…

  • April 1, 2025
  • 28 views
ముస్లిం సోదరులతో కలిసి రంజాన్ వేడుకల్లో పాల్గొన్న కంభం ఎస్సై.

ఫ్రెండ్లీ పోలీస్ ఉదాహరణ కంభం పోలీస్ సిబ్బంది. జనం న్యూస్, ఏప్రిల్ 01, (బేస్తవారిపేట ప్రతినిధి): కంభం: ప్రజలకు సురక్షితమైన మరియు స్నేహపూర్వకమైన భద్రతను అందించేందుకు కంభం పోలీసులు కొత్త దిశగా అడుగులు వేస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీస్ కాన్సెప్ట్‌ను కొనసాగిస్తూ, స్థానిక…

  • April 1, 2025
  • 33 views
బీ ఎస్ పీ పార్టీ అధికారంలోకి వస్తేనేవరద బాధితుల సమస్య పరిష్కారం అవుతుంది.

బీ ఎస్ పీ పార్టి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు శివకుమార్ కొత్తగూడెం నియోజకవర్గం ఏప్రిల్ 01 ( జనం న్యూస్) చర్ల మండల కేంద్రంలో ఉన్న బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు కొండా కౌశిక్ అధ్యక్షతన మంగళవారం…

  • April 1, 2025
  • 29 views
యానాం అక్రమ డీజిల్ ఆంధ్రకు కోట్ల నష్టం

జనం న్యూస్ ఏప్రిల్ ఒకటి ముమ్మిడివరం ప్రతినిధి అమలాపురం :డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్ ని కోనసీమ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కలిసి విజ్ఞప్తిని చేశారు. యానాం నుండి అక్రమంగా వస్తున్న డీజిల్…

  • April 1, 2025
  • 29 views
ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాలలో ‘రాజీవ్ యువ వికాసం పథకం’ దరఖాస్తులు..!

జనంన్యూస్. 01. నిజామాబాదు. ప్రతినిధి. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి నిరుద్యోగ యువతీ, యువకులు స్వయం ఉపాధి పొందేందుకు గాను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకం కింద మండల అభివృద్ధి అధికారి…

  • April 1, 2025
  • 32 views
షార్ట్ సర్క్యూట్ తో కిరాణం షాప్ దగ్ధం

జనం న్యూస్ ఏప్రిల్ 1 నడిగూడెం మండలంలోని రామాపురం గ్రామానికి చెందిన సంఘం రమేష్ కిరాణం షాపు విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఆదివారం రాత్రి పూర్తిగా దగ్ధమైంది. సుమారు రూ. 4 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు బాధితుడు సంగం రమేశ్…

Social Media Auto Publish Powered By : XYZScripts.com