నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతరను విజయవంతం చేయాలి
జనం న్యూస్ మార్చ్ 26 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఈనెల 28 నుండి వచ్చే నెల 27 వరకు జరిగే నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతరను విజయవంతం చేయాలని ఉత్సవ కమిటీ చైర్మన్ పీల నాగ శ్రీను (గొల్ల…
డంపు యార్డ్ మాకొద్దు
50వరోజు అంబేద్కర్ గారికి వినతిపత్రం సమర్పించిన జేఏసీ నాయకులు జనం న్యూస్ మార్చి 26 సంగారెడ్డి జిల్లా పటన్ చేరు నియోజక వర్గం పారానగర్ నల్లవల్లి డంప్ యార్డ్ వ్యతిరేకంగా గుమ్మడిదలలో 50వ రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ…
గీతంలో మాలిక్యులర్ డాకింగ్ పై కార్యశాల
ఆసక్తి గలవారు ఏప్రిల్ 7వ తేదీలోగా పేర్లు నమోదు చేసుకోవాలి జనం న్యూస్ మార్చి 26 హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలో ‘మాలిక్యులర్ డాకింగ్ అండ్ వర్చువల్ స్ర్కీనింగ్’పై ఒక రోజు ఆచరణాత్మక కార్యశాలను ఏప్రిల్ 11న నిర్వహించనున్నట్టు ప్రిన్సిపాల్…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన నూకాంబిక అమ్మవారి జాతరకు ఆహ్వానం
జనం న్యూస్ మార్చ్ 26 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన అనకాపల్లి నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతరకు స్పీకర్ అయ్యన్నపాత్రుడికి, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజుకి ఆహ్వానం అందిస్తున్న అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల…
కడుమూరు గ్రామంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన శ్రీమతి & శ్రీ మొర్రి సరిత, చిన్న బందయ్య
జనం న్యూస్ 26 మార్చి వికారాబాద్ జిల్లా రిపోర్టర్ వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం కడుమూరు గ్రామంలో కీ॥శే॥ మొర్రి పెద్ద లక్ష్మమ్మ గారి జ్ఞాపకార్ధం గా శ్రీమతి & శ్రీ మొర్రి సరిత, చిన్న బందయ్య గ్రామంలో (మినరల్ వాటర్)…
బిఎస్పీ జిల్లా అధ్యక్షుడిగా తడికల శివకుమార్ నియామకం.
జనం న్యూస్ 26 మార్చ్ ( కొత్తగూడెం నియోజకవర్గం ప్రతినిధి కురిమెళ్ళ శంకర్ ) బహుజన్ సమాజ్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు గా తడికల శివకుమార్ ను బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మందా ప్రభాకర్ నియమించారు.…
పరిపాటి రవీందర్ రెడ్డి కుమార్తె హర్షిత రెడ్డి అమెరికాలో మృతి
జనం న్యూస్ // మార్చ్ // 26// కుమార్ యాదవ్ (జమ్మికుంట).. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి (కల్లుపల్లి) గ్రామానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకులు పరిపాటి రవీందర్ రెడ్డి, కుమార్తె హర్షిత రెడ్డి (38 ) అమెరికాలో గత…
తడ్కల్ బ్లూమింగ్ బర్డ్స్ పాఠశాల విద్యార్థి నవోదయకు ఎంపిక
నరేన్ రిత్విక్ గౌడ్ ను అభినందించిన పాఠశాల యాజమాన్యం ఎం సాయిలు, జనం న్యూస్,మార్చ్ 26,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ బ్లూమింగ్ బర్డ్స్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు,జవహర్ నవోదయ ప్రవేశ పరీక్షలు వ్రాయగా మంగళవారం నవోదయ ఫలితాలు…
మానవత్వాన్ని చాటుకున్న నిత్య సాయి డాక్టర్ హేమా రఘు
14 సంవత్సరాల చిన్నారికి అవని హాస్పిటల్ లో ఉచిత ఆపరేషన్ ( జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ బెజ్జారపు శ్రీనివాస్ జనం న్యూస్, మార్చ్ 26,జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : మండలం లోని మేడిపల్లి గ్రామానికి చెందిన బండ్ర రాధ…
మంచినీళ్లు అడిగితే, పత్రికా విలేకరిని అవమానించిన, పంచాయతీ సెక్రెటరీ.
జనం న్యూస్, 26 మార్చి, కొల్లూరు గ్రామం, ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా. ( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి చింతల గట్టు నర్సిములు ) సంగారెడ్డి జిల్లా, ఝరాసంగం మండలంలోని కోలూరు గ్రామానికి, గత ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం ద్వారా…