యువత డ్రగ్స్ జోలికి వెళితే కఠిన చర్యలు…
జనం న్యూస్ ఆగస్టు 11 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలీస్ హేచ్చరిక… ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ గంజాయి, మత్తు పదార్థాల పూర్తి నిర్మూలన లక్ష్యంగా… డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సూపరిండెండెంట్ ఆఫ్…
గొల్ల కోటి రాజబాబు ని యోగక్షేమాలు తెలుసుకున్న పితాని బాలకృష్ణ
జనం న్యూస్ ఆగస్టు 11 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం 11.8.2025 తేదీన సిహెచ్ గున్నేపల్లి గ్రామ కాపురస్తుడు వైఎస్ఆర్ పార్టీ ఎంపీటీసీ సీనియర్ నాయకులు శ్రీ గొలకోటి రాజబాబు అనారోగ్యంతో హైదరాబాద్ పల్స్ ఆసుపత్రిలో…
ఆటో కార్మికులను ఆదుకోవాలని ఆందోళన
జనం న్యూస్,ఆగస్టు11, అచ్యుతాపురం: రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభిస్తున్న సందర్భంగా నష్టపోతున్న ఆటో కార్మికులను ఆదుకోవాలని ఈరోజు కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సీఐటీయూ…
జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం వేడుకలు
జనం న్యూస్ ఆగష్టు 11 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహించారు ఇట్టి కార్యక్రమంలో భాగంగా మండలంలోని 36 ప్రభుత్వ స్కూళ్లలో 6 ప్రైవేట్ స్కూళ్లలో 54…
నాగార్జునసాగర్ కెనరా బ్యాంకు శాఖను తరలించవద్దని ప్రజావాణి లో నల్లగొండ కలెక్టర్ కు వినతిపత్రం
జనం న్యూస్- ఆగస్టు 11- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ కెనరా బ్యాంకు శాఖను హాలియాకు తరలించ వద్దంటూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు గణేష్ తంగరాజు, కొమ్ము రాందాస్ లు నల్లగొండ జిల్లా కలెక్టర్…
జిల్లా స్థాయి భజన పోటీలు ఆహ్వాన గోడ పత్రిక ఆవిష్కరణ
జనం న్యూస్,ఆగస్టు11,అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం ఎస్టిబిఎల్ లో గల ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ నివాసం వద్ద అచ్యుతాపురం మండలం మోసయ్యపేట గ్రామంలో గల శ్రీశ్రీశ్రీ గౌరీ పరమేశ్వరుల ఆలయంలో జరగనున్న జిల్లా స్థాయి భజన పోటీలు ఆహ్వాన…
బివి రాజు.ఇనిస్ట్యూట్ ఆఫ్ కళాశాలలో ఘనంగా 29వ.నూతన ఇంజనీరింగ్ విద్యార్థుల పరిచయ వేదిక కార్యక్రమం
జనం న్యూస్. ఆగస్టు11. మెదక్ జిల్లా. నర్సాపూర్. నర్సాపూర్ మున్సిపల్ పట్టణ సమీపంలోని బివిరాజు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బివిఆర్ఐటి.కళాశాలలో బీటెక్ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలో నూతనంగా చేరిన విద్యార్థులకు పరిచయ వేదిక కార్యక్రమం ఇండక్షన్ ప్రోగ్రాంను.ఘనంగా నిర్వహించారు.ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్…
గురుకుల పాఠశాలను సందర్శించిన mla
జుక్కల్ జూలై 12 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సందర్శించారు.పాఠశాలకు విచ్చేసిన ఎమ్మెల్యేకి విద్యార్థులు ఘన స్వాగతం పలికారు..పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి,విద్యార్థులతో…
లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే..!
జనంన్యూస్. 11.నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు.ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నిజామాబాదు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ. పాల్గొనడం జరిగింది.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు వివిధ కారణాలతో అనారోగ్యంతో బాధపడి చికిత్స చేసుకున్న బాధితులకు…
బాల సాహిత్యం పై పరిశోధన జరగాలి
జనం న్యూస్ ;11ఆగస్టు సోమవారం:సిద్దిపేట నియోజికివర్గ ఇన్చార్జి వై.రమేష్ నేటి బాలలే రేపటి పౌరులు అట్టి బాలల ఎదుగుదలకు తోడ్పడే బాలసాహిత్యంపై విరివిగా పరిశోధన జరగాలని ఉండ్రాళ్ళ రాజేశం, పెందోట వెంకటేశ్వర్లు, ఎడ్ల లక్ష్మి, కాల్వ రాజయ్య, బస్వ రాజ్ కుమార్…