• January 23, 2025
  • 43 views
నేనున్న అనికార్యకర్తలకు భరోసా ఇచ్చేనాయకుడు -ఎంపీధర్మపురి అర్వింద్

జనం న్యూస్ జనవరి 22: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల బీజేపీ అధ్యక్షడు ఏలేటి నారాయణమాట్లాడుతూ ఇప్పుడుఎలక్షన్లులేవు ఓట్లు అడిగే అవసరం లేదు అయినప్పటికీ తడ్పాకల్ గ్రామానికి (99 బూత్) చెందిన కార్యకర్త నర్రా రాజు కుగత నెలలో బైక్ ప్రమాదంలోతీవ్ర…

  • January 23, 2025
  • 56 views
లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం నూతన కమిటీ పాలకమండలి ప్రమాణ స్వీకారం

పయనించే సూర్యుడు జనవరి 23 మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి:- మూసాపేట్ లోని శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం నూతన ఆలయ కమిటీ పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిధులుగా హాజరైన…

  • January 23, 2025
  • 46 views
ఘనంగా సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు

జనం న్యూస్ జనవరి 23 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి:- భరతమాత దాస్య శృంఖలాలను తెంచేందుకు తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప పోరాటయోధుడు ఆజాద్ హింద్ పౌజు వ్యవస్థాపకుడు సుభాష్ చంద్రబోస్ అని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి…

  • January 23, 2025
  • 45 views
AIYF పల్నాడు జిల్లా కార్యదర్శిగా 2వసారి ఎన్నికైన CPI సుభాని

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 23 రిపోర్టర్ సలికినిడి నాగరాజు:- పల్నాడు జిల్లా అఖిల భారత యువజన సమాఖ్య AIYF మహాసభలు వినుకొండ నియోజకవర్గంలో జరిగిన నేపథ్యంలో జిల్లా కార్యదర్శిగా CPI సుభాని రెండోసారి ఎన్నికయ్యారు. సుభాని ఎన్నిక…

  • January 23, 2025
  • 41 views
ప్రజా సంక్షేమ పథకాలా కాంగ్రెస్ కార్యకర్తల పథకాలా

జనం న్యూస్ జనవరి 23 శాయంపేట మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు గంట శ్యాంసుందర్ రెడ్డి మైలారం గ్రామం మాజీ సర్పంచ్ ఆరికిల్ల ప్రసాద్ మండల ఉపసర్పంచ్ దైనంపల్లి సుమన్…

  • January 23, 2025
  • 41 views
ప్లాట్ల వేలం పేరుతో ప్రజలను మోసం చేయొద్దు హౌసింగ్ బోర్డు అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

రోడ్ల విస్తరణలో ప్లాట్లు పోయే ప్రమాదం ఉంది…కొనుగోలుదారులు జాగ్రత్త….ఎంఎల్ఏ కృష్ణారావు హెచ్చరిక. జనం న్యూస్ జనవరి 23 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి:- ప్లాట్ల వేలం పేరుతో ప్రజలను మోసం చేయొద్దని ఏమ్మెల్యే మాధవరం కృష్ణారావు హౌసింగ్ బోర్డు అధికారులకు సూచించారు.…

  • January 23, 2025
  • 38 views
తడ్కల్ లో 24 శుక్రవారం ప్రజా పాలన గ్రామసభ

మండల ప్రత్యేక అధికారి ఏడిఏ నూతన్ కుమార్, పంచాయతీ ప్రత్యేక అధికారి భాస్కర్, జనం న్యూస్,జనవరి 23,కంగ్టి:- సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలో స్థానిక గ్రామ సచివాలయంలో ప్రజా పాలన గ్రామసభను శుక్రవారం నిర్వహిస్తున్నామని పంచాయతీ కార్యదర్శి…

  • January 23, 2025
  • 31 views
సోషల్‌ మీడియాలో ఇంటి చిరునామా పెట్టొద్దు..

▪వ్యూస్‌ కోసం హోం టూర్స్‌ వద్దు..▪ఊరెళ్తున్నామంటూ పోస్ట్‌లు పెట్టొద్దు..▪తెలంగాణ పోలీసుల సూచన.. జనం న్యూస్ //23//జమ్మికుంట //కుమార్ యాదవ్.. సోషల్‌ మీడియా వినియోగం విస్తృతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో నేరగాళ్లు దీన్ని కూడా తమకు ఒక అవకాశంగా మలచుకుంటున్నారు. తెలంగాణ పోలీస్ సూచన…

  • January 23, 2025
  • 32 views
బి ఆర్ ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీని విమర్శించడం సరికాదు..

▪ జమ్మికుంట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు.. సుంకరి రమేష్ జనం న్యూస్ //23//జమ్మికుంట //కుమార్ యాదవ్.. ప్రజా పాలన భాగంగా తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల్లో గ్రామసభలు పట్టణాలలో వార్డు సభలు సంబంధించిన అధికారులు నిర్వహిoచారు.ఇ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ జమ్మికుంట…

  • January 23, 2025
  • 37 views
ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతివేడుకలు

జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 23:- తర్లుపాడు మండలం లింగారెడ్డి కాలనీ లో గల ప్రాధమిక పాఠశాలలో స్వాతంత్రసమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు ఘనముగా నిర్వహించారు దేశభక్తి, ధైర్యం,పోరాటం, స్వాతంత్రం సాధన కోసం చేసిన పోరాటం…

Social Media Auto Publish Powered By : XYZScripts.com