పట్టపగలు పదేళ్ల బాలిక ఇంట్లోనే హత్యకు గురికావడం చాలా బాధాకరం. బండి రమేష్
జనం న్యూస్ ఆగస్టు 19 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి పట్టపగలు పదేళ్ల బాలిక ఇంట్లోనే హత్యకు గురవడం చాలా బాధాకరమని బాధిత కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని టిపిసిసి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్…
గణపతి మండపాలకు అనుమతి తప్పనిసరిఎస్సై నర్సింలు
జనం న్యూస్ ఆగస్టు 19 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలో వినాయక చవితి – మండప నిర్వాహకులకు సూచనలు చిలిపిచేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రతి మండప నిర్వాహకులు క్రింది…
విజయనగరంలో భారీ సైబర్ మోసం: వన్టౌన్ సీఐ
జనం న్యూస్ 19 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం పట్టణానికి చెందిన టీ.మోహన్ భారీ సైబర్ మోసానికి గురయ్యాడు. పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు సహకరిస్తానని చెప్పి దఫదఫాలుగా రూ.20 లక్షలను కేటుగాడు లాగేశాడు. నిందితుడి బ్యాంక్ ఖాతాలో…
ఓట్ చోర్ గద్ది చోడ్ కొవ్వొత్తులతో నిరసన
జనం న్యూస్ 19 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఏఐసీసీ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలో సోమవారం సా.6 గంటలకు మూడు లాంతర్ల నుంచి గంటస్తంభం వరకు “ఓట్ చోర్ గద్ది చోడ్” కొవ్వొత్తుల ర్యాలీనీ నిర్వహించారు. ఈసందర్భంగా…
కానిస్టేబుళ్ళుగా ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 20న హాజరుకావాలి
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 19 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం పోలీసు పరేడ్ గ్రౌండులో కానిస్టేబుళ్ళ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియకు హాజరై, సివిల్, ఎపిఎస్పీ ఉద్యోగాలకు ఎంపికైన పురుష, మహిళా…
ప్రజలందరూ సురక్షితంగా ఉండాలిఅదనపు కలెక్టర్ నగేష్
జనం న్యూస్ ఆగస్టు 19చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో శిథిలావస్థకు చేరిన భవనాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఉండ రాదు భారీ వర్షాలను దృష్టి లో పెట్టుకొని వాతావరణ శాఖ చేసిన భారీ వర్షసూచన నేపథ్యంలో.…
యువతిని నమ్మించి మోసగించిన కేసులో నిందితుడికి 1సం. ఖైదు
విజయనగరం మహిళా పిఎస్ డిఎస్పీ ఆర్.గోవిందరావు జనం న్యూస్ 19 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం మహిళా పోలీసు స్టేషనులో 2023 సంవత్సరంలో నమోదైన పోక్సో కేసులో నిందితుడువిజయనగరం పట్టణం, కొత్తపేటకు చెందిన దశమంతుల లక్ష్మణరావు (22సం.లు)కు…
కానిస్టేబుల్ నాని మాగులూరి కు ఉత్తమ సేవా పథకం అవార్డు
ఆగస్టు 19 జనం న్యూస్ 79 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా ది.18.08.2025 న ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కమిషనరేట్ నందు కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ సేవ గౌర పురస్కారాలు ఇవ్వడం జరిగింది, నందిగామ పోలీస్ స్టేషన్ నందు కానిస్టేబుల్…
ప్రజలందరూ సురక్షితంగా ఉండాలిఅదనపు కలెక్టర్ నగేష్జనం
జనం న్యూస్ ఆగస్టు 19చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలోశిథిలావస్థకు చేరిన భవనాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఉండ రాదుభారీ వర్షాలను దృష్టి లో పెట్టుకొని వాతావరణ శాఖ చేసిన భారీ వర్షసూచన నేపథ్యంలో. సోమవారం _అడిషనల్…
విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలి
:జనం న్యూస్ ఆగస్టు 19 చిలిపిచేడు మండల ప్రతినిధిమెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో చిట్కుల్ ప్రాథమిక పాఠశాలను మండల విద్యాధికారి శ్రీ విఠల్ సందర్శించి విద్యార్థులలో కనీస సామర్థ్యాలను పెంచేందుకు ఉపాధ్యాయులకు సూచనలు ఇచ్చారు. ప్రాథమిక పాఠశాలలోనే విద్యార్థుల అభ్యసనకు…












