అర్హులకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి*ఎంపీడీవో కి వినతి పత్రం అందజేత
జనం న్యూస్ ఏప్రిల్ 28 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు నిరుపేదలకు, ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్న వారికి మొదటి ప్రాధాన్యం ఇచ్చి ఇల్లు నిర్మించి ఇచ్చే విధంగా ప్రత్యేక…
భూ భారతి చట్టం రైతులకు చట్టం
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జనం న్యూస్ ఏప్రిల్ 28( ఎల్కతుర్తి మండలం బండి కుమార్ స్వామి రిపోర్టర్) భూ భారతి చట్టం దేశానికే రోల్ మోడల్ అవుతుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. రవాణ, బీసీ…
మన దేశం కోసంఇది మన బాధ్యతభారీ ర్యాలీ
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 28 రిపోర్టర్ సలికినీడి నాగరాజు అందరికీ నమస్కారం భారతదేశానికి సవాలు విసిరి మన భూభాగంలోకి అడుగుపెట్టి మనవాళ్లను అతి కిరాతకంగా చంపి పైశాచిక ఆనందాన్ని పొందుతున్న దుష్టశక్తులకు శిక్షించే సమయం ఆసన్నమైనది. ఇలాంటి…
మీ దేశ బడ్జెట్ మొత్తం మా సైనిక బడ్జెట్ తో సమానం కాదు: ఓవైసీ
మీ దేశ బడ్జెట్ మొత్తం మా సైనిక బడ్జెట్ తో సమానం కాదు: ఓవైసీ జనం న్యూస్ ఏప్రిల్ 28 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో టూరిస్టులపై ఉగ్రవాద దాడి తర్వాత దాయాది దేశం…
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత అల్పాహారం పంపిణీ
జనం న్యూస్, ఏప్రిల్ 29 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ మాత శిశు హాస్పిటర్ వద్ద లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత అల్పాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్…
మేడే ఉత్సవాలను జయప్రదం చేయాలి-సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి
జనం న్యూస్ – ఏప్రిల్,28- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ – 139 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా వారసత్వంగా నిర్వహిస్తున్న మేడే ఉత్సవాలను జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి కోరారు. నందికొండ మునిసిపాలిటీ హిల్ కాలనీ లో నిర్వహించిన…
కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే….
జుక్కల్ ఏప్రిల్ 28 జనం న్యూస్ నిన్నటి రజతోత్సవ సభలో పాల్గొన్న జుక్కల్ నియోజకవర్గ గులాబీ నాయకులకు, పార్టీ ప్రతినిధులకు, కార్యకర్తలకు, యువ నాయకులకు, గులాబీ అభిమానులకు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి గులాబీ సైనికులకు కార్యక్రమం విజయవంతం చేసినందుకు ప్రతి ఒకరికి…
మృతిని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి
జనం న్యూస్ ఏప్రిల్ 28 శాయంపేట మండల కేంద్రానికి చెందిన మారెపల్లి నాగరాజు గోడకూలి మరణించగా విషయం తెలుసుకున్న శాయంపేట మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి నేడు వారి స్వగృహానికి వెళ్లి…
ఘనంగా లెక్చరర్ లైన్ నరేందర్ రిటైర్మెంట్ వేడుకలు
జనం న్యూస్ ఏప్రిల్ 28 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి మెదక్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కెమిస్ట్రీ లెక్చరర్ లైన్ నరేంద్ర రిటైర్మెంట్ సందర్భంగా సోమవారం ఉదయం మెదక్ లోని హెచ్ కన్వెన్షన్ హాల్ లో బంధుమిత్రులు కుటుంబ సమేతంగా నిర్వహించిన…
2లక్షల మంది భక్తులకు తలంబ్రాలు పంపిణికి శ్రీకారం
100కిలోల ముత్యాల తలంబ్రాలకు పూజలు నిర్భహించిన సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు దంపతులు జనం న్యూస్, ఏప్రిల్ 29 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా గజ్వేల్ భద్రాచల దేవస్థానం రామకోటి భక్త సమాజం సంస్థను…