తడపాకల్ హై స్కూల్లోఘనంగా నిర్వహించుకున్న రాఖీ పండుగ వేడుకలు
జనం న్యూస్ ఆగస్టు 07:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని తడపాకల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాఖీ పౌర్ణమిపండుగను పురస్కరించుకొని రాఖీ పండుగను పాఠశాల ప్రాంగణంలో హర్షాతిరేకాలతో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు సుధాకర్ ఆద్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులు…
మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 50వ డివిజన్ వైసీపీ కి చెందిన 200 కుటుంబాలు జనసేన పార్టీలో చేరిక.
జనం న్యూస్ 08 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు ఆకర్షితులై అవనాపు విక్రమ్, భావన గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరిన 50వ డివిజన్ వైసీపీ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర…
నలుగురిలో ముగ్గురి పరిస్థితి విషమం”
జనం న్యూస్ 08 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విశాఖ ఫిషింగ్ హర్బర్ సమీపంలోని వెల్డింగ్ షాప్లో సిలిండర్ పేలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారని KGH సూపరింటెండెంట్…
ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికుల పి. ఎఫ్ బకాయిలు చెల్లించాలి.
సమస్యల పరిష్కారం కోసం అడిగిన కార్మికుల పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న మన్యం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆర్.ఎం.ఓ, పి.ఆర్.ఓ లను సస్పెండ్ చేయాలి. తొలగించిన సూపర్వైజింగ్ కాంట్రాక్టు వర్కర్లను ముగ్గురిని కొనసాగించాలి. ఆసుపత్రుల్లో కాంట్రాక్టు కార్మికుల తొలగింపులు, చేర్పింపుల్లో…
నాటు తుపాకుల ఏరివేతే లక్ష్యంగా “కార్డన్ అండ్ సెర్చ్” ఆపరేషన్-విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఐపిఎస్
జనం న్యూస్ 08 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక నాటు తుపాకుల ఏరివేత, గంజాయి, నాటు సారా నియంత్రణే లక్ష్యంగా ఏజన్సీ ప్రాంతాల్లోని ముందుగా గుర్తించిన గిరిజన గ్రామాల్లో ‘కార్డన్ అండ్ సెర్చ్’ ఆపరేషను నిర్వహించాలని అధికారులను జిల్లా…
సూళ్లూరుపేట పట్టణ సాయినగర్ ప్రాంతంలో పేరుకుపోయిన చెత్త. తొలగించని మున్సిసిపల్ సిబ్బంది.
పయనించే సూర్యుడు ఆగస్ట్ 8(సూళ్లూరుపేట మండలం రిపోర్టర్, దాసు) : సూళ్లూరుపేట పట్టణ పరిధి సాయినగర్ ప్రాంతం నందు గత కొన్ని రోజుల నుండి మున్సిపల్ సిబ్బంది చెత్తను తొలగించక పోవడంతో చెత్త దిబ్బల పేరుకుపోయింది. కురుస్తున్న వర్షాలకు ఈ చెత్త…
కుందురు: ‘జగనన్నను గెలిపించుకోవాలి’
బేస్తవారిపేట ప్రతినిధి, ఆగష్టు 07 (జనం-న్యూస్) కొమరోలులో వైసీపీ కార్యకర్తల సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా, వైసీపీ ఇన్ ఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి మాట్లాడుతూ, ‘బాబు షూరిటీ భవిష్యత్తుకు మోసం గ్యారెంటీ’ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా కూటమి…
ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మీద దాడి చేయటం హేయమైన చర్య..
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 7 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 చిలకలూరిపేట/ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీ బీసీ సామాజిక వర్గానికి చెందిన రమేష్ యాదవ్ పైన దాడులు చేయటం హేయమైన చర్య అని జాతీయ బీసీ సంక్షేమ…
జనవాసం లో ప్రమాదకరంగా విద్యుత్ స్తంభం..
జనం న్యూస్ ఆగస్టు 7జగిత్యాల జిల్లా బీర్ పూర్ మండలం తుంగూరు గ్రామంలో కే.డి.సి.సి బ్యాంకుకు దగ్గరలో విద్యుత్ స్తంభం పగులులు ఏర్పడి ప్రమాదకరంగా ఉందని గ్రామస్తులు తెలుపుతున్నారు. కే.డీ.సీ.సీ బ్యాంకుకు నిత్యం ప్రతిరోజు చాలామంది రైతులు వస్తారని అలాగే రోడ్డు…
యువ తామత్తుకు బానిస కావొద్దు
జనం న్యూస్ ఆగస్టు 7 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ మహిళా సంరక్షణ, సైబర్ నేరగాళ్లు మోసం చేసే విధానాలు,డ్రగ్స్ చెడు వ్యసనాలు వల్ల నష్టాలు, సైబర్ నేరాలు, రోడ్ సేఫ్టీ,, ర్యాగింగ్, మొదలగు వాటిపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాట్లు డాక్టర్…