• November 13, 2025
  • 46 views
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బార్ అసోసియేషన్ ఖండన

భద్రాద్రి కొత్తగూడెం నవంబర్ 11 ( జనం న్యూస్) బుధవారం నిర్మల్ న్యాయస్థానం పరిధిలో అడ్వకేట్ పి. అనిల్ కుమార్ వృత్తి పరమైన విధులు నిర్వహిస్తున్న సమయంలో పోలీసు సిబ్బంది ఆయన వాహనాన్ని న్యాయస్థాన ప్రాంగణంలో ధ్వంసం చేయడం, ఆయన విధులకు…

  • November 13, 2025
  • 46 views
వెంకటరత్నం మృతి సీపీఎం పార్టీకి తీరం లోటు

జనం న్యూస్ నవంబర్ 13 మునగాల సీపీఎం పార్టీ సీనియర్ నాయకులు రాంపంగు వెంకటరత్నం మృతి సీపీఎం పార్టీకే తీరంలోని సీపీఎం పార్టీ మండల కార్యదర్శి బుర్రి శ్రీరాములు అన్నారు. గురువారం నేలమర్రి గ్రామంలో సీపీఎం పార్టీ సీనియర్ నాయకులు కామ్రేడ్…

  • November 13, 2025
  • 40 views
బీసీ జేఏసీ ధర్మదీక్ష విజయవంతం – రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ముగింపు

జనం న్యూస్ అక్టోబర్ 11 (భద్రాద్రి కొత్తగూడెం,) మణుగూరు: రాష్ట్ర జేఏసీ నాయకులు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన బీసీ జేఏసీ ధర్మదీక్ష పోరాటం ఈరోజుతో విజయవంతంగా ముగిసింది.ఈ సందర్భంగా బీసీ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు…

  • November 13, 2025
  • 42 views
ఘనంగా కాళోజి వర్ధంతి

జనం న్యూస్ నవంబర్(13) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో గురువారం నాడు బిఆర్ఎస్ పార్టీ కార్యంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అధ్యక్షతన ఘనంగా కాలోజి వర్ధంతిని బిఆర్ఎస్ శ్రేణులు నిర్వహించినారు. ఈ సందర్భంగా సీతయ్య మాట్లాడుతూ…

  • November 13, 2025
  • 48 views
డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం

కోదాడ జనం న్యూస్ నవంబర్ 13 డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం అని బిఎస్ఎఫ్ఐ నాయకులు ప్రేమానంద్ పిలుపు ఇచ్చారు. గురువారం కోదాడ పట్టణంలోని పలు పాఠశాలల్లో యాంటీ డ్రగ్స్ అవర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. మాదకద్రవ్యాల ప్రభావం నుంచి సమాజాన్ని దూరంగా…

  • November 13, 2025
  • 58 views
క్షయ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం పంపిణీ.

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. జాగ్రత్తలు పాటిస్తే వ్యాధులు దూరం తప్పనిసరిగా మాస్క్ ధరించాలి వ్యాధిగ్రస్తులు వైద్యులు సిబ్బంది సూచనలు సలహాలు పాటించ డంతోపాటు ఆరు నెలల పాటు మందులు వాడితే పూర్తిస్థాయిలో క్షయ వ్యాధి దూరమవుతుందని నందలూరు మండల…

  • November 13, 2025
  • 45 views
వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం..

13-11-2025 సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్జనం న్యూస్ బి వీరేశంజహీరాబాద్ పట్టణం తవకల్ ఫంక్షన్ హాల్ లో ఈ రోజు జరిగిన జహీరాబాద్ పట్టణం చౌహాన్ కిషన్ (టీచర్) కుమార్తె వివాహా వేడుకల్లో ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం గారు పాల్గొని…

  • November 13, 2025
  • 66 views
శ్రీవాణి స్కూల్లో ముందస్తుగా బాలల దినోత్సవ వేడుకలు

జనం న్యూస్; నవంబర్ 13 గురువారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్ శ్రీ వాణి స్కూల్ భారత్ నగర్ సిద్దిపేటలో ముందస్తుగా బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా గురువారం రోజున జరిగాయి. విద్యార్థినీ విద్యార్థులు నెహ్రూ , భగత్ సింగ్,…

  • November 13, 2025
  • 40 views
16వ సిద్ధి వినాయక స్వామి వార్షికోత్సవం.

జనం న్యూస్ నవంబర్ 13 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఐ పోలవరం మండలం తిల్లకుప్ప గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సిద్ధి వినాయక స్వామి 16వ వార్షికోత్సవం కాళ్లకూరి కామేశ్వర శర్మ పండిత ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది.…

  • November 13, 2025
  • 36 views
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ శిబిరం

జనం న్యూస్, నవంబర్ 13, జగిత్యాల జిల్లా, ఇబ్రహీంపట్నంమండలం: మండలం లో ఈ రోజు లో మెట్ పల్లి లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు వెల్మల శ్రీనివాసరావు అధ్యక్షతన ఇబ్రహీంపట్నం గ్రామంలో బసవతారక ఇండో అమెరికా క్యాన్సర్…