మట్టపర్తి చంద్రశేఖర్ దంపతుల్ని సత్కరించిన బిజెపి నాయకులు ఇళ్ల సత్యనారాయణ
జనం న్యూస్ జూలై 11 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు వ్యాస పూర్ణిమ (గురు పూర్ణిమ) సందర్భంగా అమలాపురం రూరల్ మండలం అధ్యక్షుడు బొంతు శివాజీ ఆధ్వర్యంలో, అమలాపురం రూరల్…
ఏర్గట్ల మండలకేంద్రంలోబూత్ స్థాయి అధికారుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన అసిస్టెంట్ కలెక్టర్
జనం న్యూస్ జూలై 10:నిజామాబాద్ జిల్లాఏర్గట్లమండలము : స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఏర్గట్లమండల కేంద్రం లోని రైతు వేదిక భవనంలో కొనసాగిన బూత్ స్థాయి అధికారుల శిక్షణ కార్యక్రమాన్ని నిజామాబాద్ అసిస్టెంట్ కలెక్టర్,బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి అంకిత్…
హైకోర్టు ఆర్డర్ ఉన్న భూముల సమస్య పరిష్కరించని రెవెన్యూ అటవీ అధికారులు…!
జనంన్యూస్ 11. నిజామాబాదు. రూరల్. సహనం నశించిన లబ్ధిదారులు భూములపైకి వెళ్ళక తప్పదు సీపీఐ(ఎం-ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) జిల్లా నాయకులు ఆర్. రమేష్.హేచ్చరించారు. సిరికొండ 532 సర్వే నంబర్ భూముల సమస్యను పరిష్కరించకుంటే ప్రజా ఆగ్రహం తప్పదని, హైకోర్టు ఆర్డర్…
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు రూపం బోనాలు..!
జనంన్యూస్. 11. నిజామాబాదు. టౌన్. అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్. నిజామాబాదు. వినాయక్ నగర్ లక్ష్మి సిల్క్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన మహాలక్ష్మి అమ్మ వారి బోనాల పండుగ ఊరేగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా…
ఏడాదిలో ఏ ప్రభుత్వం చేయని సంక్షేమం అభివృద్ధి కూటమిప్రభుత్వం చేసింది ప్రత్తిపాటి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూలై11 రిపోర్టర్ సలికినీడి నాగు తల్లికివందనం. పింఛన్ల చెల్లింపులో ప్రభుత్వం చరిత్ర సృష్టించింది : ప్రత్తిపాటి. 15 ఏళ్లు చంద్రబాబు అధికారంలో ఉంటే అందరికీ న్యాయం జరుగుతుంది : ప్రత్తిపాటి మూడు గ్రామాల్లో రూ.80లక్షల…
మోసపు కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి’
జనం న్యూస్ 11 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక తల్లికి వందనం పథకం పట్ల వస్తున్న మోసపు కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని విజయనగరం వన్ టౌన్ సీఐ శ్రీనివాసరావు సూచించారు. పట్టణంలో బీపీఎం పాఠశాలలో ఆత్మీయ సమావేశంలో…
అంజనీ పుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్” ఆధ్వర్యంలో విద్యార్థులకు “నోట్ పుస్తకాలు” పంపిణీ
జనం న్యూస్ 11 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక స్థానిక 42వ డివిజన్, కామాక్షినగర్ లో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ వ్యవస్థాపకులు త్యాడ రామకృష్ణారావు (బాలు) ఆధ్వర్యంలో…
పోలీసు సంక్షేమ పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంఖు స్థాపన
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 11 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని కంటోన్మెంట్ పోలీసు లైన్స్ లో నడపబడుతున్న శార్వాణి పోలీసు సంక్షేమ ఆంగ్ల పాఠశాలలో అదనపు…
అంజనీ పుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్” ఆధ్వర్యంలో విద్యార్థులకు “నోట్ పుస్తకాలు” పంపిణీ
జనం న్యూస్ 11 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక స్థానిక 42వ డివిజన్, కామాక్షినగర్ లో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ వ్యవస్థాపకులు త్యాడ రామకృష్ణారావు (బాలు) ఆధ్వర్యంలో…
జరజాపుపేట యువకుడిపై పోక్సో కేసు నమోదు: ఎస్ఐ
జనం న్యూస్ 11 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలోని జరజాపుపేటకు చెందిన ఓ యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ గణేశ్ బుధవారం తెలిపారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను…