• January 24, 2025
  • 28 views
బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ వద్ద అనధికారిక రిసార్ట్స్ పై అధికారులు చర్యలు తీసుకోవాలి.

AIYF రాష్ట్ర ఉపాధ్యక్షులు CPI సుభాని జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 24 రిపోర్టర్ సలికినిడి నాగరాజు:- బాపట్ల జిల్లా సూర్యలంక దగ్గర మత్యకారుల నివాస ప్రాంతాల్లో ఎటువంటి పర్మిషన్స్ లేకుండా అనధికారికంగా రిసార్ట్స్ నిర్వహిస్తూ ఆసాంఘిక కార్యకలాపాలకు…

  • January 24, 2025
  • 32 views
ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య?

జనం న్యూస్ 24 జనవరి 2025 విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లా బ్యూరో ఇంచార్జీ:- జోగులాంబ గద్వాల్ జిల్లా ఖమ్మం జిల్లాఅవమాన భారంతో మహిళ తన ఇద్దరు పిల్లలకు ఉరేసి, తానూ ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన ఖమ్మం జిల్లా మధిర మండలంలో…

  • January 24, 2025
  • 29 views
గురుమూర్తి కేసులో సంచలన విషయాలు

జనం న్యూస్ 24 జనవరి 2025 విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లావివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందని భార్యను చంపి కుకర్‌లో ఉడకపెట్టిన భర్త.పండుగ తర్వాత ఇంట్లోకి పిల్లలు రాగానే దారుణమైన వాసన వచ్చిందని పోలీసులకు…

  • January 24, 2025
  • 38 views
రోగులకు పండ్లు పంపిణీ చేసిన అధికారులు

జనం న్యూస్ జనవరి 24 శాయంపేట మండలం కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజ్వల్ క్షేత్ర సిబ్బంది పోతు సునీల్ ఆధ్వర్యంలో బీసీ ఐ హెచ్ అండ్ ఎం మేనేజర్ ఇన్నారెడ్డి జన్మదిన సందర్భంగా రోగులకు పండ్లు పంపిణీ చేశారు ఈ…

  • January 24, 2025
  • 30 views
ఎంపీడీవో ఫణి చంద్ర కు వినతి పత్రం అందజేసిన గ్రామస్తులు

జనం న్యూస్ జనవరి 24 శాయంపేట మండలంలోని గోవిందాపూరం గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ ముప్పు చంద్ర శేఖర్ ను విధుల నుండి తొలగించాలని గ్రామస్తులు ఎంపీడీవో ఫణి చంద్ర కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా గోవిందాపురం గ్రామస్తుడు దుగ్యాల…

  • January 24, 2025
  • 35 views
40 లీటర్ల నాటు సారా స్వాధీనం

జనం న్యూస్ జనవరి 24 శాయంపేట మండలంలోని సూర్యనాయక్ తండ గ్రామంలో ఎక్ష్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు 40 లీటర్ల నాటు సారా ను స్వాధీనం చేసుకున్నారు నాటు సారా తయారీకి నిల్వ ఉంచిన 500 లీటర్ల చెక్కర పానకాన్ని ద్వసం…

  • January 24, 2025
  • 35 views
ప్రజా పాలనా ??? లేక నిర్బంధ పాలనా??? : మాజీ కార్పోరేటర్ తూము శ్రావణ్ కుమార్

జనం న్యూస్ జనవరి 24 కుకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి:- సమస్యలపై ప్రజల పక్షాన కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పోరాటం చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వారితో పాటు, తమను అక్రమ నిర్బంధం చేస్తుందని మూసాపేట్ మాజీ కార్పోరేటర్ తూము…

  • January 24, 2025
  • 33 views
కానిస్టేబుల్స్ ఎంపిక ప్రక్రియలో పి.ఈ.టి.ల సేవలు అభినందనీయం

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 24 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్:-పోలీసు పరేడ్ గ్రౌండులో నిర్వహించిన స్టెఫెండరీ పోలీసు కానిస్టేబులు ఉద్యోగ నియామకాల ప్రక్రియలో పాల్గొన్న పి.ఈ.టి.ల సేవలను జిల్లా ఎస్పీ వకుల్…

  • January 24, 2025
  • 32 views
చంద్రబోస్‌ పోరాట స్ఫూర్తిని ప్రతీ ఒక్కరూ అలవర్దుకోవాలి

జనం న్యూస్ 24 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్:- నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ పోరాట స్ఫూర్తిని ప్రతీ ఒక్కరూ అలవర్చుకోవాలని జనసేన నాయకులు అవనాపు విక్రమ్‌ గురువారం అన్నారు. స్వాతంత్ర్య సమరయోధులు చంద్రబోస్‌ జయంతిని పురష్కరించుకుని విజయనగరం బాలాజినగర్‌…

  • January 24, 2025
  • 45 views
సర్వేయర్ల సమస్యలు పరిష్కరించాలని మంత్రికి వినతి

జనం న్యూస్ 24 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్:- సర్వేయర్ల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కు విజయనగరం టీడీపీ కార్యాలయంలో గురువారం సర్వేయర్ల వినతిపత్రం అందజేశారు. సర్వే అధికారి సరెండర్‌ రద్దు చేసి ఉప సర్వే…

Social Media Auto Publish Powered By : XYZScripts.com