• July 3, 2025
  • 28 views
సుపరిపాలనపై ప్రజలకు వివరిస్తున్న నాగ జగదీష్

జనం న్యూస్ జులై 3 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు జూలై 2 వ తేదీ నుంచి మొదలైన సుపరిపాలన పై ఈరోజు ఉదయం 81 డివిజన్ లో మాజీ శాసన మండలి సభ్యులు…

  • July 3, 2025
  • 27 views
రాజీలేని పోరాటాలు యుటిఎఫ్ కే సాధ్యం.

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. రాజీలేని సమరశీల పోరాటాలు యుటిఎఫ్ ( యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్) కే సాధ్యమని నందలూరు యుటిఎఫ్ నాయకులుహరినాథ్ ,రమేష్, కృపానందం, సుధాకర్, శామ్యూల్ ,పేర్కొన్నారు.యుటిఎఫ్ ఆధ్వర్యంలో బదిలీ పై వెళ్లిన యూ టి ఎఫ్…

  • July 3, 2025
  • 29 views
కల్తీ మద్యం తయారీదారుల పై వెంటనే చర్యలు తీసుకోవాలి

జనం న్యూస్,జూలై 03,అచ్యుతాపురం: కల్తీ మద్యం తయారీదారుల పై వెంటనే చర్యలు తీసుకోవాలని అచ్యుతాపురం ఐద్వా జిల్లా కార్యదర్శి ఆర్ లక్ష్మి డిమాండ్ చేశారు. అచ్యుతాపురంలో కల్తీ మద్యం నిర్వహిస్తున్నారని, నాసిరకమైన మద్యాన్ని, స్పిరిట్ను తీసుకొచ్చి ఆరోగ్యాలను దెబ్బతీస్తున్నాయని, ముందు మత్తు…

  • July 3, 2025
  • 29 views
తేనెటి విందులో మాజీ ఎమ్మెల్యే కేపీ.

గిద్దలూరు ప్రతినిధి, జులై 03 (జనం న్యూస్): గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ సోషల్ మీడియా సభ్యుడు బత్తుల ప్రవీణ్ ఆహ్వానం మేరకు గిద్దలూరు పట్టణంలోని వారి నివాసంలో ఏర్పాటు చేసిన తేనీటి విందులో మాజీ ఎమ్మెల్యే, గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి…

  • July 3, 2025
  • 29 views
ఏఎంసి సెక్రెటరీ పై దాడి హేళన చర్య …. జిల్లా అధ్యక్షులు రాజ్ కుమార్

బిచ్కుంద జులై 3 జనం న్యూస్ ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని అగ్రికల్చర్ మార్కెట్ కార్యాలయం ముందర నల్ల బ్యాడ్జితో ఏఎంసి సెక్రెటరీ ఆధ్వర్యంలో సిబ్బందితో నిరసన తెలిపారు.బుధవారం నాడు…

  • July 3, 2025
  • 50 views
జగన్ ను కలిసిన ప్రకాశం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యూత్ జిల్లా విభాగం అధ్యక్షులు

గొంగటి శ్రీకాంత్ రెడ్డి. మాజీ జెడ్పీటీసీ దొనకొండ బేస్తవారిపేట ప్రతినిధి, జూలై 03 (జనం న్యూస్): టీడీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. జగన్ అంటే ఎవరికి నచ్చినా నచ్చకున్నా.. తప్పనిసరిగా జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతాడు. శ్రీకాకుళంలో మారుమూల ప్రాంతాల నుండి…

  • July 3, 2025
  • 27 views
డీఎస్సీ నియామకాలను వెంటనే చేపట్టాలి

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూలై 3 రిపోర్టర్ సలికినీడి నాగు ఎస్టీయూ గత నెల రోజులుగా జరిగిన డీఎస్సీ పరీక్షలు నిన్నటితో ముగిసినందున నియామకాలు వీలైనంత త్వరగా చేపట్టాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుతున్నట్లు…

  • July 3, 2025
  • 27 views
ఘనంగా సతీష్ కుమార్ పుట్టినరోజు వేడుకలు

జనం న్యూస్,జూలై03,అచ్యుతాపురం: రాంబిల్లి మండలం వెంకటాపురం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన ఉత్తరాంధ్ర వ్యవహారాలు ఇంచార్జ్ సుందరపు సతీష్ కుమార్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. పుట్టినరోజు వేడుకలో ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ముఖ్య అతిధిగా పాల్గొని…

  • July 3, 2025
  • 27 views
నాయకులగూడెం లో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ మెడికల్ క్యాంప్

జన0 న్యూస్ 03( కొత్తగూడెం నియోజకవర్గం ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం నాయకులగూడెం గ్రామంలో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయటం జరిగింది . ఈ క్యాంపుకు సుజాతనగర్ మండల రెవెన్యూ అధికారి తహసీల్దార్ ప్రసాద్…

  • July 3, 2025
  • 30 views
రేపు జులై 4న ఎల్ స్టేడియం లో జరిగే గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల సమ్మేళనం బహిరంగ సభను విజయవంతం చేయాలి

(జనం న్యూస్ చంటి జులై 3) దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు R & B గెస్ట్ హౌస్ లో కార్యాచరణ ప్రణాళిక నిర్వహణ కోసం చేగుంట మండల…

Social Media Auto Publish Powered By : XYZScripts.com