• January 21, 2025
  • 33 views
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి

అచ్యుతాపురం(జనం న్యూస్):స్పోర్ట్స్ జీవో 2024 డిసెంబరు10న రగ్బీ క్రీడను క్యాటగిరీ ఏ లో చేర్చినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరియు శాప్ చైర్మన్ రవి నాయుడు ఆంధ్రప్రదేశ్ రగ్బీ క్రీడాకారుల తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతూ అనకాపల్లి జిల్లా రగ్బీ అసోసియేషన్ సభ్యులు…

  • January 21, 2025
  • 33 views
సజావుగా కొనసాగుతున్న కానిస్టేబులు ఉద్యోగాల నియామక ప్రక్రియ

– విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 21 జనవరివిజయనగరం టౌన్ రిపోర్టర్గోపికృష్ణ పట్నాయక్ స్టెఫెండరీ పోలీసు కానిస్టేబులు ఉద్యోగ నియామకాలకు ప్రాధమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకుపి.ఎం.టి. మరియు పి.ఈ.టి. పరీక్షల ప్రక్రియ కొనసాగుతున్నట్లుగా…

  • January 20, 2025
  • 43 views
ఏనుగు బాధితులను ఆదుకోవాలి…

చిన్నగొట్టిగల్లు జనవరి 20 జనం న్యూస్: ఏనుగుల దాడులలో నష్టపోయిన బాధితులను ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు బెల్లంకొండ మురళి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం బాకరాపేట శ్యామల రేంజ్ అటవీ శాఖ అధికారి…

  • January 20, 2025
  • 31 views
ఎంపీ హరీష్ చొరవతో ఆయిల్ కంపెనీ లీజు సొమ్ములు విడుదల

జనం న్యూస్ జనవరి 20 కాట్రేనికోన ఉప్పూడి గ్రామంలో గతంలో చమురు,సహజవాయువు వెలికితీతలో భాగంగా ప్రైవేటు స్థలం లీజుకు తీసుకుని కార్యకలాపాలు చేశారు. పీహెచ్ఎస్ సంస్థ బొబ్బిలి పాపారావు, మద్దింశెట్టి ఈశ్వరరావు,గొల్ల కోటి నాగపార్వతి ల నుండి స్థలం తీసుకున్నారు. గ్యాస్…

  • January 20, 2025
  • 36 views
కేతగుడిపిలో పశువైద్య శిబిరం ఏర్పాటు.

జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 20 తర్లుపాడు మండలం లోని కేతగుడిపి గ్రామం నందు పశు ఆరోగ్య శిబిరం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమనికి కేతగుడిపి గ్రామ సర్పంచ్ డి. పెద్ద మస్తాన్ 15000/-రూపాయలు విలువ చేసే మందులు స్పాన్సర్ చేసారు,పశువైద్య…

  • January 20, 2025
  • 34 views
సర్కిల్ ఇన్స్పెక్టర్ పి.రమేష్ కు ఘనసత్కారం జర్నలిస్టు సంఘాల నాయకులు

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 20 రిపోర్టర్ సలికినిడి నాగరాజు : పట్టణ సీ.ఐ. పి.రమేష్ కు 2024 బెస్ట్ ఇన్వెస్టిగేషన్ అవార్డును పల్నాడుజిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు చేతులు మీదుగా అందుకున్నారు. సి.ఐ.ని హృదయపూర్వకంగా కలిసి ప్రత్యేక…

  • January 20, 2025
  • 32 views
గంజాయి కేసులో ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిని తీసుకొని వెళ్ళిన నెల్లూరు పోలీసులు

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 20 రిపోర్టర్ సలికినిడి నాగరాజు చిలకలూరిపేట పట్టణంలో పురుషోత్తపట్నం గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని నెల్లూరు డీఎస్పీ స్థాయి అధికారులు వచ్చి వారం రోజులుగా ఇక్కడే మకాం వేసి ఈరోజు తెల్లవారుజామున తీసుకెళ్లడం…

  • January 20, 2025
  • 37 views
విద్యార్థిని విద్యార్థులకు ట్రాఫిక్ నియంత్రణ జాగ్రత్తలు

జనం న్యూస్ జనవరి 20 కాట్రేనికోన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంఏపీ రోడ ఎన్జీవో జిల్లాచైర్మెన్ అరిగెల వెంకట రామారావు ఆధ్వర్యంలో రాష్ట్ర రోడ్ వారోత్సవాలు చదువుకుంటున్న విద్యార్థులకు మోటారు వాహనాలు నడుపుతున్నపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించినవిషయములు అధికారుల…

  • January 20, 2025
  • 41 views
కూటమి ప్రభుత్వం సంత్ సేవాలాల్ జయంతిని సెలవు దినంగా ప్రకటించాలి.

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 20 రిపోర్టర్ సలికినిడి నాగరాజు : రాష్ట్రమంతట అధికారికంగా నిర్వహించాలి.ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక నాయకులు.చిలకలూరిపేట: రాష్ట్ర ప్రభుత్వం వాల్మీకి మహర్షి,కనక దాసు, వడ్డే ఓబన్న జయంతిలను అధికారికంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా…

  • January 20, 2025
  • 43 views
నెల్లిమర్లలో వైద్య విద్యార్థి ఆత్మహత్య

జనం న్యూస్ 20 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ నెల్లిమర్ల మిమ్స్‌ వైద్య కళాశాలలో 8685 చదువుతున్న వైద్య విద్యార్థి ఆతుకూరి సాయి మణిదీప్‌ ఆదివారం తన హాస్టల్‌ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. చదువుపై ఏకాగ్రత లేకపోవడం, కుటుంబ…

Social Media Auto Publish Powered By : XYZScripts.com