జర్నలిస్టుల పేరుతో భవన నిర్మాణదారుల నుంచి అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్న పార్టీ కార్యకర్తలు నాయకులపై చర్యలు తీసుకోవాలి
జనం న్యూస్ జనవరి 28 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి:- జర్నలిస్టుల పేరుతో భవన నిర్మాణదారుల నుంచి అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్న పార్టీ కార్యకర్తలు నాయకుల పై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ కూకట్పల్లి జర్నలిస్టులు మంగళవారం నియోజకవర్గo కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్…
యువగళం పాదయాత్ర ప్రభంజనమే కూటమి పార్టీల కనీవినీ ఎరుగని విజయానికి బాటలు వేసింది ప్రత్తిపాటి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 27 రిపోర్టర్ సలికినిడి నాగరాజు:- సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే రోజున (జనవరి 27-2023)న నాటి అవినీతి, అరాచక, దుర్మార్గపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమరశంఖం పూరిస్తూ టీడీపీ యువనేత నారాలోకేశ్ తొలి అడుగు…
2024 సార్వత్రిక ఎన్నికల్లో సమర్ధవంతంగా విధులు నిర్వహించిన ఎలక్షన్ సెల్ పోలీసు అధికారులు మరియు సిబ్బందిని అభినందించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ ఏ ఆర్ దామోదర్.
ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్, జనవరి 27 (జనం న్యూస్):- 2024 సార్వత్రిక ఎన్నికల్లో పటిష్ట బందోబస్తు స్కీమ్ ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికల ప్రక్రియ సజావుగా, శాంతియుతంగా ముగిసే విధంగా సమిష్టిగా, సమన్వయంతో ఎలక్షన్ సెల్…
భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడికి ఘన సన్మానం
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా:- భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా 2వ సారి సాయి లోకేష్ ఎంపిక కావడం పట్ల కిరణ్ కుమార్ అలాగే ఎన్డీఏ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా టీడీపీ నాయకులు షేక్ మౌల.పఠాన్…
శ్రీశ్రీశ్రీ బోగాఆంజనేయ స్వామి వార్షికోత్సవానికి సుగవాసి బాల సుబ్రహ్మణ్యం ని ఆహ్వానిస్తున్న కుంపిణిపురం గ్రామ ప్రజలు.
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా:- ఫిబ్రవరి 04వ తేదీ నుంచి జరిగే శ్రీ శ్రీ శ్రీ భోగా ఆంజనేయ స్వామి వార్షికోత్సవానికి ఈరోజు మంగళవారం నాడు రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ సుగవాసి బాలసుబ్రమణ్యం ను రాయచోటి…
మహిళ వైద్య సేవలకు ఆర్ధిక సహాయం సాయం అందించిన మండలనేని చరణ్తేజ
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 27 రిపోర్టర్ సలికినిడి నాగరాజు:- కష్టాల్లో ఉన్న వారిని నిస్వార్థంగా ఆదుకునే మానవతావాది.. రాజకీయాల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను పాటించే వ్యక్తి మండలనేని చరణ్తేజ అని పలువురు కొనియాడారు.…
న్యాయమైన హక్కులకు అడ్డుస్తే చావు డప్పు కొడతాం..
▪స్వాగతిస్తే లగ్గం డప్పు కొడతాం ▪ కళా మండలి జిల్లా అధ్యక్షులు ప్రభు కళామండలి జిల్లా ఉపాధ్యక్షులు శ్రీరామ్.. ▪ జిల్లా మహిళా డప్పు కళా మండలి అధ్యక్షురాలిగా నక్క జ్యోతి.. ప్రధాన కార్యదర్శిగా భావానీ.. జనం న్యూస్ //జనవరి 28//జమ్మికుంట…
అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్య వివాహేతర సంబంధంతో భర్తను హత్య చేయించిన భార్య
జనం న్యూస్. జనవరి 27. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) గత నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు వివాహేతర సంబంధంతో ప్రియుడు మరో ముగ్గురితో కలిసి భర్తను హత్య చేయించిన ఘటన…
బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో నూతన కమిటీ ఎన్నిక
జనం న్యూస్ జనవరి 28 శాయంపేట మండల కేంద్రంలోని ఎస్ వి కే కే ఫంక్షన్ హాల్ లో బీసీ కమిటీ ఎన్నిక ఏర్పాటు చేశారు దాసు సురేష్ బీసీ రాష్ట్ర అధ్యక్షులు పిలుపుమేరకు బీసీ రాజ్యాధికార రాష్ట్ర వ్యవస్థాపక నాయకుడు దామరకొండ…
ఉత్తమ సేవా అవార్డు అందుకున్న చందుర్తి డిప్యూటీ తాహసిల్దార్ కె శ్రీలత..
జనం న్యూస్ //జనవరి 28//కుమార్ యాదవ్.. వినవంక మండలానికి చెందిన శ్రీలత.. డిప్యూటీ తహసిల్దార్ గా చందుర్తి మండలం లోని కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. గణతంత్ర దినోత్సవం రోజున పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన వేడుకల్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్,…