• November 13, 2025
  • 42 views
రాజ్యసభ సభ్యుడు మేడ రఘునాథరెడ్డిని కలిసిన స్వర్ణాంధ్ర మదర్ ల్యాండ్ విక్టరీ అసోసియేషన్ అధ్యక్షులు వేపగుంట సామ్రాజ్

జనం న్యూస్ గ్రంథాలు అన్నమయ్య జిల్లా రాజ్యసభ సభ్యులు మేడ రఘునాథరెడ్డిని రాజంపేటలో పర్యటనలో భాగంగా నందలూరు మదర్ ల్యాండ్ విక్టరీ అసోసియేషన్ అధ్యక్షులు వేపగుంట సామ్రాజ్ సమస్యలపై వినతి పత్రం అందజేశారు జిల్లా పరిషత్ హై స్కూల్ క్రీడా మైదానం…

  • November 13, 2025
  • 41 views
మహిళలకు శుభవార్త.. 19న చీరల పంపిణీ*సంగారెడ్డి జిల్లా

ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ నవంబర్ 13 TG: ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఈ నెల 19న తెలంగాణలోని మహిళా సంఘాల 65 లక్షల సభ్యులకు చీరల పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే 4.10 కోట్ల మీటర్ల సేకరణ…

  • November 13, 2025
  • 36 views
రేపటి నుండి జీవన్ముక్త మహారాజ్ ఉత్సవాలు

జహీరాబాద్, నవంబర్ 13 సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి బి వీరేశం జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం అంత్వార్ గ్రామంలో ఈనెల 14 నుండి 18 వరకు శ్రీ జీవన్ముక్త మహారాజ్ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆ సంస్థానాధీషులు జ్ఞానేశ్వర్ మహారాజ్…

  • November 13, 2025
  • 44 views
పీ.ఏ.పల్లి మండలం లోని పత్తి రైతుల ఆటో బోల్తా.

నల్లగొండ జిల్లా:- -నేరేడుగొమ్ము (మం), బుగ్గతండ వద్ద రోడ్డుప్రమాదం. -అదుపు తప్పి కూలీల ఆటో బోల్తా. -ప్రమాదంలో 10 మంది కూలీలకు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం. -క్షతగాత్రులను దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలింపు.-భాదితులు పీఏ పల్లి (మం), పెద్దగుమ్మడం గ్రామస్థులు. -పత్తి…

  • November 13, 2025
  • 48 views
గౌతమ్ రెడ్డికి రక్షణ కల్పించాలి

జనం న్యూస్,నవంబర్ 13,అచ్యుతాపురం: వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతం రెడ్డి కారును కాల్చేసి దాడికి ప్రయత్నించ్చిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని,గౌతమ్ రెడ్డికి రక్షణ కల్పించాలని వైసీపీ ట్రేడ్ యూనియన్ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు చోడిపల్లి అప్పారావు కోరారు.…

  • November 13, 2025
  • 35 views
నెట్టెంపాడులో మొసళ్ళు కలకలం.

జనం న్యూస్ 13 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా ధరూర్ మండలం నెట్టెంపాడు గ్రామం లో రోడ్డుపైకి వచ్చి సంచరిస్తున్న 3 మొసళ్ళు.భయాందోళనలో కాలనీవాసులు.అటవీ శాఖ అధికారులు…

  • November 13, 2025
  • 36 views
పోలీసులే ర్యాలీ, రాస్తోరోకో చేసినట్లు ఉంది: బొత్స

జనం న్యూస్ 13 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ చీపురుపల్లిలో శాంతియుత ర్యాలీని పోలీసులు అడ్డుకోవడం పట్ల ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్రంగా స్పందించారు. శాంతియుతంగా ర్యాలీను అడ్డుకొని ప్రజలను ఇబ్బందులకు గురి చేశారన్నారు.పోలీసులు రాజకీయ నాయకులు కాదని……

  • November 13, 2025
  • 35 views
విజయనగరంలో వైసీపీ నిరసన ర్యాలీ

జనం న్యూస్ 13 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం విజయనగరంలో ప్రజా ఉద్యమ ర్యాలీ నిర్వహించారు.మాజీ డిప్యూటీ స్పీకర్‌ వీరభద్ర స్వామి నేతృత్వంలో తహసిల్దార్‌…

  • November 13, 2025
  • 35 views
మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా జరిగిన ర్యాలీలో పాల్గొన్న భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త చిన్న శ్రీను *మరియు వారి కుమార్తె సిరమ్మ

జనం న్యూస్ 13 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు మరియు మాజీ ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ భీమిలి నియోజకవర్గం తగరపువలస ఫుట్బాల్ గ్రౌండ్…

  • November 13, 2025
  • 32 views
మండలంలో ఎస్సీల భూ సమస్యలు పరిష్కరించాలి

జనం న్యూస్ 13 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా కేటి దొడ్డి మండలం పాతపాలెం గ్రామంలోని ఎస్సిల స్మశాన వాటికకు చెందిన 10 గుంటల భూమికీ హద్దులు…