ఘనంగా జరిగిన ధ్వజస్తంభం ప్రతిష్టపన కార్యక్రమం
ధ్వజస్తంభం ప్రతిష్టపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మేడా విజయ శేఖర్ రెడ్డి జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలంలోని గొల్లపల్లి గ్రామంలో శ్రీ గణపతి శ్రీకృష్ణ శ్రీ సీతా లక్ష్మణ హనుమ సమేత శ్రీరామచంద్ర స్వాములు వారి…
ప్రభుత్వం అందిస్తున్న పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి: ఉమారాణి
జనం న్యూస్ మార్చి 15(నడిగూడెం) జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పంచాయతీ కార్యదర్శి ఎలక ఉమారాణి అన్నారు. శనివారం నడిగూడెంలో MNREGS నిధులు రూ.70 వేలతో నిర్మిస్తున్న పశువుల కొట్టములను పంచాయతీ…
కౌన్సిలర్లు, అధికారులు వారానికోసారి ప్రజల్ని కలిసి వారి సమస్యలు తెలుసుకోవాలి ప్రత్తిపాటి
మున్సిపాలిటీ పరిధిలో జరిగిన గ్రీవెన్స్ లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ప్రత్తిపాటి. రోడ్లపై గుంతలు, డ్రైనేజ్ ల నిర్మాణం, చేపలమార్కెట్ ఏర్పాటు, కుక్కల బెడద, టిడ్కో ఇళ్ల సముదాయంలో ప్రార్థనా మందిరాల నిర్మాణ సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు. జనం…
ప్రజల సహకారంతోనే స్వచ్ఛ సాకారం. పత్తిపాటి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 15 రిపోర్టర్ సలికినిడి నాగరాజు స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర లక్ష్యం ఆవశ్యకతను ప్రతి ఒక్కరూ గ్రహించాలి మాజీమంత్రి ప్రత్తిపాటి. ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలు వివరించి, ప్రజలకు స్వయంగా జూట్ సంచులు…
ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం
కొత్తగూడెం నియోజకవర్గం రిపోర్టర్ 15మార్చ్ ( జనం న్యూస్) ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం ను కలెక్టరేట్ లో జిల్లా అడిషనల్ కలెక్టర్ , సంబంధిత అధికారులు మరియు కన్స్యూమర్ వాలంటరీ ఆర్గనైజర్ తో డిస్ట్రిక్ట్ మేనేజర్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం…
ఆర్టీవో కార్యాలయం బ్రోకర్ వ్యవస్థపై చర్యలు తీసుకోవాలి,
ఆర్టీవో కార్యాలయంలో చలాను ల ధరల పట్టిక ఏర్పాటు చేయాలి ప్రజాసంఘాల , ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఏవో మల్లెపూల మధుకర్ కి వినతి జనం న్యూస్ మార్చ్ 15 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరోకుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వాహనాల…
ఘనంగా నీలం మధు జన్మదిన వేడుకలు
పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో నీలం అభిమానుల సేవాకార్యక్రమాలు. జనం న్యూస్ మార్చి 15 సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేత, మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ జన్మదిన వేడుకలు శుక్రవారం…
ప్రయాణికులు దాహం తీర్చండి.. చేతి పంపు మరమ్మతులు చేయండి
బెజ్జుర్ :మార్చి 15 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జుర్ మండలకేంద్రంలోని మారుమూల, దట్టమైన అటవీ ప్రాంతంలో మానక దేవర వద్ద బోర్ చెడిపోయి దాదాపు నెలలు గడిచిన బోర్ చెడిపోయిందని తెలిసి కూడా చూసి చూడనట్లు…
మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని సస్పెన్షన్ను నిరసిస్తూ నందికొండలో బిఆర్ఎస్ శ్రేణుల ధర్నా
జనం న్యూస్- మార్చి 16- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అసెంబ్లీ స్టేషన్ మొత్తం సస్పెండ్ చేయటాన్ని నిరసిస్తూ బిఆర్ఎస్ శ్రేణులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు, బిఆర్ఎస్…
నడిగూడెం బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా రౌతు కళ్యాణ్
జనం న్యూస్ మార్చి 15(నడిగూడెం) నడిగూడెం మండలం కేంద్రం లోని భారతీయ జనత పార్టీ కార్యాలయంలో బిజెపి మండల అధ్యక్షులు బండారు వీరబాబు అధ్యక్షతన శనివారం సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో రౌతు కళ్యాణ్ ను మండల ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది.…