• February 19, 2025
  • 42 views
సిపిఎం సిపిఐ జోగులాంబ గద్వాల ప్రెస్ నోట్ కేంద్ర బడ్జెట్ ను సవరించేదాకాపోరాడాతాం పక్షాలు.

కార్పొరేట్ అనుకూల విధానాలను అనుసరిస్తున్న కేంద్ర ప్రభుత్వం జనం న్యూస్ 19 ఫిబ్రవరి 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా ప్రస్తుతం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను వెంటనే సవరించాలని, బడ్జెట్…

  • February 19, 2025
  • 37 views
రహదారి భద్రత ప్రమాణాలను అందరూ పాటించాలి-విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్

జనం న్యూస్ 19 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా రహదారి భద్రత పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు ‘రహదారి భద్రత ర్యాలీ’ని పట్టణంలోని కోట జంక్షన్ వద్ద…

  • February 19, 2025
  • 31 views
వాహన షోరూంలు రెన్యూవల్‌ చేయించుకోవాలి

జనం న్యూస్ 19 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ వాహన షోరూం యజమానులు తప్పనిసరిగా ఫిబ్రవరి నెల చివరి నాటికి రెన్యూవల్‌ చేయించుకోవాలని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్‌ కమిషనర్‌ డి. మణికుమార్‌ అన్నారు. RTO కార్యాలయంలో జిల్లాలోని అన్ని వాహన…

  • February 19, 2025
  • 49 views
చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి.. ¡

జనంన్యూస్. 19. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని రావుట్ల గ్రామంలో. గ్రామపంచాయతీకి సమీపమున ఏర్పాటుచేసిన శివాజీ విగ్రహమునకు నేడు అనగా బుధవారం రోజున చత్రపతి శివాజీ మహారాజ్ . 395.వ జయంతిని పురస్కరించుకొని. గ్రామంలోని యువకులు. పెద్దలు రాజకీయ…

  • February 19, 2025
  • 44 views
పాములపర్తి లో ఘనంగా శివాజీ జయంతి వేడుకలు

జనం న్యూస్ ఫిబ్రవరి 20, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) చత్రపతి శివాజీ తరగని స్ఫూర్తి అని తాండా బాలకృష్ణ గౌడ్ అన్నారు,సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో బుధవారం చత్రపతి శివాజీ జయంతి,పురస్కరించు కొని…

  • February 19, 2025
  • 36 views
బిజేపీ అంజిరెడ్డి గెలుపు కోసం సిద్దిపేట రూరల్ మండలం అధ్యక్షులు అన్నసరం సురేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం

జనం న్యూస్, ఫిబ్రవరి 20, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) బిజేపీ ( ఎమ్మెల్సీ)అభ్యర్థి అంజిరెడ్డి గెలుపు కోసం సిద్దిపేట రూరల్ మండలం అధ్యక్షులు అన్నసరం సురేష్ గౌడ్, ఆధ్వర్యంలో మండల కేంద్రం రాఘవాపూర్ గ్రామంలో…

  • February 18, 2025
  • 37 views
తొలి ప్రాధాన్యతా ఓటుతో ఆలపాటిని గెలిపించండి కూటమి ప్రభుత్వం

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 18 రిపోర్టర్ సలికినిడి నాగరాజు 8 నెలల పాలనకు మద్ధతు తెలపండి మాజీమంత్రి ప్రత్తిపాటి పట్టణంలో పలు ప్రైవేట్ విద్యాసంస్థల ఉపాధ్యాయులను కలిసి రాజేంద్రప్రసాద్ విజయానికి సహకరించాలని కోరిన ప్రత్తిపాటి. గత పాలకులు…

  • February 18, 2025
  • 66 views
అభివృద్ధికి నోచుకోని ఏడుపాయల వన దుర్గ భవాని దేవస్థానం.

పాలకమండలి ఏర్పాటు చేయని అధికారులుBJYM మెదక్ జిల్లా అధ్యక్షులు సతీష్ పటేల్. జనం న్యూస్ ఫిబ్రవరి 18 మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ప్రతి నిధి యల్ సంగమేశ్వర్.ఈరోజు రాష్ట్రంలో ప్రఖ్యాతిగాంచిన ఏడుపాయల వన దుర్గ మాత దర్శనం చేసుకోవడం జరిగిందిఈ…

  • February 18, 2025
  • 50 views
బహుళజాతి మొక్క జొన్న సింజెంటా,హైటెక్ కంపినీలపై చర్యలు తీసుకోవాలి

ఒకఎకరాని1,50,000రూపాయలు నష్ట పరిహారం ఇవ్వాలి పిబ్రవరి 18: జనంన్యూస్ వెంకటాపురం మండలరిపోర్టర్ బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలంలో బిజెపి పార్టీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు తోట సతీష్ మాట్లాడుతూ బహుళ జాతి మొక్కజొన్న విత్తనాలైనా హైటెక్ ,సింజంట…

Social Media Auto Publish Powered By : XYZScripts.com