• November 12, 2025
  • 44 views
మైనార్టీ సంక్షేమానికి పెద్దపీట — పఠాన్ మెహర్ ఖాన్

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. 2025–26 బడ్జెట్‌లో మైనార్టీ సంక్షేమానికి ప్రభుత్వం రూ.5,434 కోట్లు కేటాయిం చడం పట్ల టీడీపీ ముస్లిం మైనార్టీ నాయకులు పఠాన్ మెహర్ ఖాన్ ఆనందం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మౌలానా అబుల్…

  • November 12, 2025
  • 46 views
తాగి బండి నడుపుతే జైలుకే..!

జనంన్యూస్. 12.నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు. మద్యం మత్తులో వాహనము నడిపిన వారిపై మోటర్ వెహికల్ సవరణ చట్టం 2019 ప్రకారము శిక్షలు ఈ దిగువ విధంగా గలవు: పోలీస్ కమీషనర్ వెల్లడి మోటర్ వెహికల్ యాక్ట్ 1988 ప్రకారం సెక్షన్ 185…

  • November 12, 2025
  • 40 views
అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

జుక్కల్ నవంబర్ 12 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం మైభాపుర్ గ్రామంలో రూ.20 లక్షల నిధులతో గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు మరియు జుక్కల్ మండలం బిజ్జల్వాడి గ్రామంలో రూ. 29 లక్షల నిధులతో ప్రభుత్వ పాఠశాల…

  • November 12, 2025
  • 42 views
సీనియర్ పాత్రికేయుడు రామ్మోహన్ తల్లి కి ఘన నివాళి అర్పించిన M.P.P

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.12-11-25 నందలూరు మండలం నాగి రెడ్డిపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని సీనియర్ పాత్రికేయుడు సాక్షి రామ్మోహన్ తల్లికి ఘన నివాళులు అర్పించిన మండల పరిషత్ అధ్యక్షులు మేడ విజయ భాస్కర్ రెడ్డి, కార్యక్రమంలో పాల్గొన్న మండల…

  • November 12, 2025
  • 39 views
ఆర్య వైశ్య సంఘ కార్తీక వన సమారాధన

జనం న్యూస్ నవంబర్ 12 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన, కాట్రేనికోన మండల ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమo కాట్రేనికోనలోని గ్రంధి నాగేశ్వరరావు కళ్యాణ మండపంలో మంగళవారం నిర్వహించారు.మండలం లోని ఆర్య వైశ్యలు అంతా…

  • November 12, 2025
  • 43 views
ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వం మరింత పేద విద్యార్థులకు మంచి విద్య ప్రభుత్వం అందిస్తే ప్రైవేట్

స్కూళ్లకు స్థానం లేదు. సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ డి వీరేశం జనం న్యూస్ నవార్త:సంగారెడ్డి జిల్లా సాధన సమితి రైతు సంఘం చైర్మన్ చిట్టెంపల్లి బాలరాజ్ మాట్లాడుతూ — ప్రైవేట్ విద్యాసంస్థలను తొలగించి, ప్రభుత్వ పాఠశాలల ద్వారా విద్యను బలోపేతం చేస్తే…

  • November 12, 2025
  • 39 views
శ్రీ శ్రీ శ్రీ హజరత్ ఖాదర్ వల్లి 134 వ ఉరుసు మహోత్సవానికి ఎం. పి మేడా రఘునాథ రెడ్డి కి ఆహ్వానం

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. సబ్ టైటిల్:- ఉరుసు మహోత్సవానికి M.P రఘు నాథ రెడ్డి కి మరియు ఏం.పి.పి మేడ విజయ భాస్కర్ రెడ్డి కి ఆహ్వానం పలికిన దర్గా కమిటి నాయకులు నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి మేజర్…

  • November 12, 2025
  • 38 views
ఇందూరు కళాభారతి నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ..!

జనంన్యూస్. 12. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఈ రోజు ఇందూరు కళాభారతి నిర్మాణ స్థలాన్ని సందర్శించి, అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు.ఎమ్మెల్యే కాంట్రాక్టర్, ఇంజనీరింగ్ అధికారులు మరియు సంబంధిత విభాగాల ప్రతినిధులతో చర్చించి, ప్రాజెక్టు ప్రగతిపై సమీక్ష…

  • November 12, 2025
  • 32 views
లక్ష్మీ హత్య కేసులో నిజానిజాలు

జనం న్యూస్ 12 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా పట్టణం షేరెల్లి వీధిలో జరిగిన బలిజ లక్ష్మీ హత్య కేసులో ప్రధాన నిందితుడు కల్లా రామిరెడ్డి డబ్బుపై…

  • November 12, 2025
  • 39 views
(సంగారెడ్డి జిల్లా) జహీరాబాద్ నియోజకవర్గం మొగుడంపల్లి మండల్ బీసీ జేఏసీ ఏర్పాటు

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 12 ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బీసీ జేఏసీ జహీరాబాద్ తాలూకా నాయకులు కొండపురం నర్సిములు, డాక్టర్. పెద్దగొల్ల నారాయణ, విశ్వనాథ్ యాదవ్, శంకర్ సగర ,వడ్డే శేఖర్ లు హాజరై…