• June 25, 2025
  • 96 views
ఎమర్జెన్సీ డే 50 సంవత్సరాలు అయిన సందర్భంగా ఎగ్జిబిషన్ సందర్శించిన బిజెపి ప్రముఖులు

జనం న్యూస్ జూన్ 25 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం లోకాంగ్రెస్ విధించిన అత్యవసర పరిస్థితి చీకటి అధ్యాయానికి 50 సంవత్సరాల అయిన సందర్భంగా ఎగ్జిబిషన్ ను సందర్శించిన బిజెపి జిల్లా అధ్యక్షుడు అడబాల సత్యనారాయణ…

  • June 25, 2025
  • 73 views
జూన్ 25 నిరంకుశత్వానికి ఎమర్జెన్సీ డే చీకటి అధ్యాయం

జనం న్యూస్ జూన్ 25 ముమ్మిడివరం ప్రతినిధి అమలాపురం పట్టణం లో స్థానిక ప్రెస్ క్లబ్ లో బీజేపీ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ ఆధ్వర్యంలో బుధవారం ఎమర్జెన్సీ డే చీకటి అధ్యాయం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా…

  • June 25, 2025
  • 62 views
డాక్టర్ గోపాల సుదర్శనం రాష్ట్ర స్థాయి ఉత్తమ పరిశోధక అవార్డు

జనం న్యూస్ :25;,జూన్ బుధవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్; ప్రభుత్వ అటానమస్ డిగ్రీ కళాశాలలో వాణిజ్య శాస్త్ర విభాగ అధిపతిగా మరియు పరీక్షల నియంత్రణ అధికారిగా సేవలందిస్తున్న కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ గోపాల సుదర్శనం రాష్ట్ర స్థాయి ఉత్తమ పరిశోధకుడు…

  • June 25, 2025
  • 69 views
మాదకద్రవ్యాల గురించి విద్యార్థులతో అవగాహన..

జనంన్యూస్. 25. సిరికొండ. ప్రతినిధి. సిరికొండ ఎస్సై ఎల్ రామ్ ఆధ్వర్యంలో చిన్న వాల్గోట్ మోడల్ స్కూల్ అండ్ కాలేజీ లో మత్తు పదార్థములు మరియు గంజాయి లాంటి మాదకద్రవ్యాలు వాడటo వల్ల కలిగే ఇబ్బందులు మరియు వాటికి యువత బానిస…

  • June 25, 2025
  • 57 views
సారధి వద్దు డి పి ఆర్ ఓ విధానమే సారధి వద్దు డి పి ఆర్ ఓ విధానమే ముద్దు.వేల మంది పొట్టగొట్టి వందమందికి ఉపాదా?

(జనం న్యూస్ చంటి జూన్ 25) తెలంగాణ ఉద్యమంలో అలుపెరగకుండా ఆడి పాడి ప్రతి పల్లెలో ప్రజలను చైతన్య పరచిన ఉద్యమ కళాకారులను సాంస్కృతిక సారధిలో ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆదుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం అని ఉద్యమ నిరుద్యోగ కళాకారుల…

  • June 25, 2025
  • 95 views
సౌమ్య నాథ స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల ను పరిశీలిస్తున్న టీ.టీ.డి జే.ఈ.వో

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు లో ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం జే.ఈ.వో వీర బ్రహ్మం, నందలూరు గ్రామంలో శ్రీ సౌమ్య నాథ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంలో జే. ఈ.వో రావడం జరిగినది,గుడిలో ఎద్దుల సుబ్బరాయుడు ఆర్టిసి జోనల్…

  • June 25, 2025
  • 60 views
సమాజంలో మాదకద్రవ్యాల నిర్మూలనలో విద్యార్థుల పాత్ర కీలకం

జనం న్యూస్ జూన్ 26(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం అవగాహన కార్యక్రమాలలో భాగంగా బుధవారం మునగాల పోలీసులు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల నందు విద్యార్థులకు డ్రగ్స్ నివారణపై పెయింటింగ్, డ్రాయింగ్ కార్యక్రమం నిర్వహించడం…

  • June 25, 2025
  • 54 views
ఎమర్జెన్సీ చీకటి రోజులకు ఏబై ఏళ్లు…సమ్ విదాన్ హత్య దివాస్

జనం న్యూస్ జూన్ 25 ముమ్మిడివరం ప్రతినిధి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలూరి దేశం లో ఎమర్జన్సీ విధించి 50 ఏళ్లు పూర్తి అయ్యాయని పాలూరి సత్యానందం చెప్పారు. ఆనాటి చీకటి రోజులు ప్రతి ప్రజాస్వామ్య వాదులు ఖండించాలని అన్నారు.…

Social Media Auto Publish Powered By : XYZScripts.com