• November 12, 2025
  • 38 views
నిర్లక్ష్యపు నీడలో పంచాయతీ భవనాలు

(జనం న్యూస్ 12నవంబర్ ప్రతినిధి కాసిపేట రవి) భీమారం మండలం నర్సింగాపూర్ గ్రామపంచాయతీ కాజిపల్లి మరికొన్ని గ్రామపంచాయతీలలో పంచాయతీ భవనం కొత్తగా నిర్మిస్తామని చెప్పి మూడు సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటి వరకు పూర్తి చేయకుండా అసంపూర్తిగా నిలుపుదల చేయడంతో పిచ్చి మొక్కలు…

  • November 12, 2025
  • 42 views
సోయా కొనుగోలు చేయాలని బిచ్కుంద రైతులు ధర్నా రాస్తారోకో…

బిచ్కుంద నవంబర్ 12 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలోని రైతులు వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ముందు రోడ్డుపై సోయా కొనుగోలుపై ఎలాంటి నిబంధన లేకుండా కొనుగోలు చేయాలని ధర్నా రాస్తారోకో నిర్వహించారు.సోయ కొనుగోలుపై రోజు…

  • November 12, 2025
  • 49 views
దేశాయ్ సమస్యలపై ఆందోళనలు ఉదృతం..!

జనంన్యూస్. 12. నిజామాబాదు. దేశాయ్ సమస్యలపై ఆందోళనలు ఉదృతం చేయనున్నట్లు తెలంగాణ ప్రగతిశీల భీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధానకార్యదర్శి ఆర్. రమేష్ స్పష్టం చేశారు. బుధవారం నాడు తెలంగాణ ప్రగతిశీల భీడీ వర్కర్స్ యూనియన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త…

  • November 12, 2025
  • 50 views
ఆస్తికోసం కొత్త డ్రామా మొదలుపెట్టిన మహిళ

జనం న్యూస్ 12- 11- 2025 గత 20 సంవత్సరాల కింద వివాహం చేసుకున్న మహిళ ఆ భర్తకు ఆరు సంవత్సరాలు మాత్రమే సంసారం చేసినట్టు నటిస్తూ ఉన్న ఆస్తి కొల్లగొట్టింది ఆ తర్వాత డబ్బుల కాశపడి గ్రామంలో సదుపాయాలు బాగాలేవని…

  • November 12, 2025
  • 45 views
కూటమి ప్రభుత్వంలో నిరుద్యోగులకు పండగే పండగ – మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్

జనం న్యూస్ నవంబర్ 12 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత లక్షల కోట్లు పెట్టుబడులు రాష్ట్రానికి రావడంతో నిరుద్యోగులకు పండగే పండుగ రాబోతుందని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఐటీ శాఖ మాత్యులు…

  • November 12, 2025
  • 38 views
శ్రీ బోగలింగేశ్వర దేవస్థానంలో పేదలకు దుప్పట్ల పంపిణీ చైర్మన్ సత్యనారాయణ

జనం న్యూస్ నవంబర్ 12 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ శ్రీ భోగలింగేశ్వర దేవస్థానంలో ఈరోజు ఉదయం కార్తీక్ మాసం సందర్భంగా రిటైర్డ్ లెక్చరర్ ఎం ఆర్ జి కుమార్జి సూర్యనారాయణ దంపతులు చలి తీవ్రతను గమనించి పేద వాళ్లకు దుప్పట్లు…

  • November 12, 2025
  • 131 views
ఇందిరమ్మ ఇల్లు నిర్మాణ కోసం భూమి పూజ చేసిన కాంగ్రెస్ నాయకులు….

బిచ్కుంద నవంబర్ 12 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ బిచ్కుంద మండల కేంద్రంలోని మున్సిపాలిటీ పరిధిలో దౌతాపూర్ గ్రామంలో జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు ఆదేశాల మేరకు జి గంగారం ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో కాంగ్రెస్ నాయకులు…

  • November 12, 2025
  • 40 views
సౌత్ ఇండియా కాపు అసోసియేషన్ మహిళా అధ్యక్షురాలు గా “కరెడ్ల “

జనం న్యూస్ నవంబర్ 11 ( ముమ్మిడివరం ప్రతినిధి): గ్రంధి నానాజీ కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం జి.రాగంపేటకు చెందిన శ్రీమతి కరెడ్ల దేవి గారిని సౌత్ ఇండియా కాపు అసోసియేషన్ మహిళా అధ్యక్షురాలుగా నియమించారు. ఈమె గతంలో రాష్ట్ర మహిళా…

  • November 12, 2025
  • 40 views
శ్రీ పార్వతి భట్టి విక్రమార్కేశ్వర స్వామివార్లకు నక్షత్ర హారతి

జనం న్యూస్ నవంబర్ 12 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ దక్షిణ భారతదేశంలోనే ఏకైక ఆలయండాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం ఆలమూరు గ్రామంలో వేంచేసియున్న శ్రీ పార్వతీ భట్టీ స్వామివార్లకు కార్తీక పౌర్ణమి రోజున ఇచ్చిన నక్షత్ర…

  • November 12, 2025
  • 38 views
గంటస్తంభం వద్ద రామ్‌చరణ్‌ స్టెప్పులు

జనం న్యూస్ 12 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం నగర ప్రతీకగా నిలిచిన చారిత్రక గంటస్తంభం ఇప్పుడు సినీ తెరపై మెరవబోతోంది. రామ్‌ చరణ్‌ హీరోగా తెరకెక్కుతున్న “పెద్ది” సినిమాలోని “చికిరి.. చికి6..” పాటలో విజయనగరం గంటస్తంభం…