బిచ్కుంద డిసెంబర్ 5 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం రాజుల గ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా శుక్రవారం పత్లాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అజయ్ పటేల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్…
జనం న్యూస్ 5.కొమురం భీమ్ జిల్లా. జిల్లా. స్టాఫ్ఫర్. ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కోర్టు రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ‘అర్మన్ & బ్రదర్స్’ కిరాణా, జనరల్ షాప్ను శుక్రవారం డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క, నియోజకవర్గ ఇంచార్జ్ శ్యామ్…
జనం న్యూస్ డిసెంబర్ 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని మందార పేట గ్రామానికి చెందిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొమ్ముల శివను నర్సంపేట నియోజకవర్గం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన లో భాగంగా ఉదయం…
జనం న్యూస్ 5-12-2025 ఆందోల్ నియోజకవర్గం జోగిపేట మున్సిపాలిటీ జోగిపేట్ 17వ వార్డు మాజీ కౌన్సిలర్ చిట్టిబాబు ఆధ్వర్యంలో జోగిపేట్ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ జన్మదిన సందర్భంగా ఈరోజు వారి జన్మదిన వేడుకల్లో పాల్గొని…
జనం న్యూస్- డిసెంబర్ 5- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్- నాగార్జునసాగర్ బీసీ గురుకుల పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి కోకో పోటీలకు ఎంపికైనట్లుగా ప్రిన్సిపల్ రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 6 7 తేదీలలో సికింద్రాబాద్ వెస్లీ బాయ్స్ జూనియర్ కళాశాలలో…
జనం న్యూస్ డిసెంబర్ 5 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం.05-12-25 శుక్రవారం మధ్యాహ్నం 3.00 గంటలకు ముమ్మడివరం మండలం తానేలంక గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న బాలిక అదృశ్యంపై మాజీ శాసనసభ్యులు…
జనం న్యూస్ డిసెంబర్ 5 చిలిపి చెడు మండల ప్రతినిధి చిలిపి చెడు మండలంలో ఫైజా బాద్ గ్రామములో ఎఫ్.ఈ.ఓ. పర్టిలైజర్, సీడ్స్ షాప్ను శుక్రవారం ఏ.డీ.ఏ.పుణ్యవతి ఆకస్మికంగా తనిఖీ చేశారు .యూరియా, కాంప్లెక్స్ ఎరువుల నిల్వ, అమ్మకాలు ఈ పాస్…
జనం న్యూస్ డిసెంబర్ 5 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ గోకవరం మండలం, జి. కొత్తపల్లి గ్రామములో ఆదర్శ ప్రైమరీ & హైస్కూల్ నందు డిసెంబర్ 5 మరియు 6 వ తేదీల్లో వైజ్ఞానిక ప్రదర్శన (సైన్స్ ఫెయిర్ ) జరుపబడుతుందిని…
జనం న్యూస్ డిసెంబర్ 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని గంగిరేణి గూడెం గ్రామ ప్రజలకు విజ్ఞప్తి ప్రజలకు సేవ చేయడం కోసం గ్రామాని అభివృద్ధి చేయడం కోసం నిత్యం ప్రజల కోసమే పని చేస్తానని యువత…
జనం న్యూస్ డిసెంబర్ 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని ఆరేపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దామర కొండ హిమబిందు నామినేషన్ వేసినట్లు తెలంగాణ ఉద్యమకారుడు దామర కొండ కొమురయ్య తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ…