• February 24, 2025
  • 39 views
బి వి ఆర్ ఐ టి ఇంజినీరింగ్ కళాశాలలో విజయవంతంగా ముగిసిన ఈ బాహా సే ఇండియా 2025 బగ్గీల పోటీలు

జనం న్యూస్. ఫిబ్రవరి 23. మెదక్ జిల్లా. నర్సాపూర్. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) నర్సాపూర్ మున్సిపల్ పట్టణ సమీపంలోని శ్రీ విష్ణు బి వి ఆర్ ఐ టి ఇంజినీరింగ్ ఇనిస్ట్యూట్ ఆఫ్ కళాశాలలో విజయవంతంగా ముగిసిన ఈ బాహా…

  • February 24, 2025
  • 33 views
రఘువర్మకే జనసేన మద్దతు: మంత్రి నాదెండ్ల

జనం న్యూస్ 24: ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాకలపాటి రఘువర్మకే తమ మద్దతు ఉంటుందని మంత్రి నాదెండ్ల మనోహర్‌ ప్రకటించారు. ఉభయగోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం…

  • February 24, 2025
  • 36 views
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.

18 సంవత్సరాల తర్వాత కలిశారు. జనం న్యూస్ 24 ఫిబ్రవరి ( వికారాబాద్ డిస్టిక్ రిపోర్టర్ కావలి నర్సిములు ) వికారాబాద్ జిల్లా, పూడూర్, మండల పరిధిలోని మంచన్ పల్లి ZPHS హైస్కూల్లో 2007-2008  వ SSC బ్యాచ్ పూర్వ విద్యార్థుల…

  • February 24, 2025
  • 38 views
డ్రోన్స్ తో నేరాలకు చెక్ పెడుతున్న జిల్లా పోలీసులు

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 24: ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ జిల్లాలో నేరాలను నియంత్రించుటలో భాగంగా జిల్లా వ్యాప్తంగా నేరాలు జరిగేందుకు ఆస్కారం ఉన్న శివారు ప్రాంతాలను, రద్దీ ప్రాంతాల్లోను, పండగల్లో…

  • February 24, 2025
  • 43 views
జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన గ్రూపు 2 మెయిన్ పరీక్షలు

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 24 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ఎపిపిఎస్సీ గ్రూపు 2 మెయిన్ పరీక్షలు నిర్వహించిన జిల్లాలోని అన్ని పరీక్ష కేంద్రాల్లో ప్రశాంతంగా ముగిసినట్లుగా జిల్లా ఎస్పీ వకుల్…

  • February 24, 2025
  • 43 views
జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన గ్రూపు 2 మెయిన్ పరీక్షలు

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 24 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ఎపిపిఎస్సీ గ్రూపు 2 మెయిన్ పరీక్షలు నిర్వహించిన జిల్లాలోని అన్ని పరీక్ష కేంద్రాల్లో ప్రశాంతంగా ముగిసినట్లుగా జిల్లా ఎస్పీ వకుల్…

  • February 24, 2025
  • 48 views
యువతులపై లైంగిక దాడికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలి..!

జనంన్యూస్. 24. నిజామాబాదు. ప్రతినిధి. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ డిమాండ్. నిజామాబాదు జిల్లా.ధర్పల్లి మండలం దుబ్బాక అడవి ప్రాంతంలో నలుగురు యువకులు ఇద్దరు యువతులపై లైంగిక దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భీంగల్ ఏరియా…

  • February 24, 2025
  • 46 views
జామి మండలంలో అగ్నిప్రమాదం

జనం న్యూస్ 24 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ జామి మండలం యాతపాలెంలో గడ్డికుప్ప కాలి అగ్ని ప్రమాదం సంభవించింది. ఆదివారం యాతపాలెం గ్రామానికి చెందిన ఆర్‌ హాచలంకు చెందిన కల్లాంలో ఈ ప్రమాదం సంభవించి గడ్డి కుప్పలు…

  • February 24, 2025
  • 56 views
పట్టభద్రుల బహిరంగ సభను విజయవంతం చేయండి వొడితల ప్రణవ్ బాబు

కరీంనగర్ జిల్లా కేంద్రంలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ..హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్,నాయకులు,కో-ఆర్డినేటర్ లతో ప్రత్యేక సమావేశం.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో హుజురాబాద్ నుండి మెజారిటీ వచ్చేలా కృషి చేయండి..-సిఎం రేవంత్ రెడ్డి సభకు పట్టభద్రులు తరలిరండి. జనం న్యూస్…

  • February 24, 2025
  • 55 views
అబద్ధాల హామీలు ఇచ్చి తప్పుడు ప్రచారాలతో సీఎం అయినావు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

జనం న్యూస్ ఫిబ్రవరి 24 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి అబద్దాల హామీలు ఇచ్చి తప్పుడు ప్రచారాలతో సీఎం అయిన రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసిందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని సర్వనాశనం అయిందని అందుకే ప్రజలు కెసిఆర్ ప్రభుత్వం…

Social Media Auto Publish Powered By : XYZScripts.com