• August 25, 2025
  • 54 views
హోటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక విగ్రహాల పంపిణీ

జనం న్యూస్ 25 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా హోటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం ప్రజలకు ఉచితంగా వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు పట్టణంలోని కోట జంక్షన్ వద్ద, ఆర్ అండ్ బి జంక్షన్…

  • August 25, 2025
  • 60 views
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

విజయనగరం వన్ టౌన్ సిఐ ఆర్.వి.ఆర్.కె.చౌదరి|| జనం న్యూస్ 25 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్స్ క్వార్టర్స్ నందు 23-8-2025న గుర్తు తెలియని మృతదేహం లభ్యమయిందన్నారు. మృతి చెందిన వ్యక్తి వయసు…

  • August 25, 2025
  • 55 views
శాంతియుతంగా గణేష్ ఉత్సవాల నిర్వహణకు కమిటీ సభ్యులు సహకరించాలి విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్

జనం న్యూస్ 25 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఈ నెల 27న జరగనున్న వినాయక చవితి పండుగ సందర్భంగా జిల్లాలో ఏర్పాటు చేసుకొనే గణేష్ పందిళ్ళు, మండపాలు ఏర్పాటుకు తప్పనిసరిగా సంబంధిత శాఖకు నుండి అనుమతులు తీసుకోవాలని…

  • August 25, 2025
  • 52 views
మాన్సాస్‌ ఆస్తులపై హక్కు ఎవరిది?

జనం న్యూస్ 25 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఈ మధ్య కాలంలో మాన్సాస్‌ ట్రస్ట్‌ వ్యవహారాలపై పెద్ద చర్చ నడుస్తున్నది. ట్రస్ట్‌ ఆస్తులపై వ్యక్తులు ఆధిపత్యం సంపాదించడానికి చేస్తున్న ప్రయత్నాలే ఇందుకు కారణం. దొంగలు దొంగలు కలిసి…

  • August 25, 2025
  • 55 views
గుండె కల్లూరు గ్రామంలో గొర్రె కాపరులను కలిసిన మాజీ ఎమ్మెల్యే

బిచ్కుంద ఆగస్టు 25 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలంలో ఇటీవల వర్షాల వల్ల ప్రాజెక్టు వదిలగా మంజీరా లో చిక్కుకున్న గొర్రె కాపర్లు మరియు 650 గొర్లు వారికీ బిచ్కుంద మండలం గుండెకల్లుర్ గ్రామం లో…

  • August 25, 2025
  • 52 views
తడ్కల్ పాఠశాల ఆవరణంలో విద్యార్థులకు సరిపడా మూత్రశాలలు లేనందున విద్యార్థులకు ఇబ్బంది.

పాఠశాల విద్యార్థులకు ప్రమాదం దృష్ట్యా రోడుకు అనుకొని ఉన్న మొదటి గేటుకు తాళం. జిపఉప పాఠశాల ఇంచార్జ్ హెచ్ఎం అంజన,సిపిఎస్ హెచ్ఎం వెంకటేష్, జనం న్యూస్,ఆగస్ట్ 25,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ పాఠశాలకు రెండు గెట్లు ఉండగా…

  • August 24, 2025
  • 62 views
విద్యార్థులు అందరూ ఒక లక్ష్యంతో చదవాలి

జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఆగస్టు 24 తర్లుపాడు మండలం చెన్నారెడ్డి పల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు యం బాలరాజు అధ్యక్షతన చదువు ప్రాముఖ్యత పైన అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా…

  • August 24, 2025
  • 64 views
నూతన వధూవరులను ఆశీర్వదించిన ఆకేపాటి అమర్ నాథరెడ్డి

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి గ్రామం నందు నరసింహ యాదవ్ కుమారుడికి నూతనంగా వివాహం జరిగింది ఈ రోజు వారి స్వగృహం నందు నూతనవధూ వరులను ఆశీర్వదించారు వైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు మరియు రాజంపేట…

  • August 24, 2025
  • 82 views
కాకతీయ యూనివర్సిటీలో ఆడిటోరియంలో జిల్లా స్థాయిలో నితిన్

జనం న్యూస్ ఆగష్టు 24 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయం పేటమండలం మాలోతు నితిన్ అనే అబ్బాయికి కాకతీయ యూనివర్సిటీ ఆడిటోరియంలో జిల్లా స్థాయిలో నిర్వహించిన తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ లోని ఒకలాపురం డిస్నీల్యాండ్ స్కూల్ విద్యార్థులు తమ…

  • August 24, 2025
  • 66 views
రోడ్లపై ఏర్పాటు చేసి గణేష్ మండపానికి ఇరువైపులా దారి విడిచి పెట్టాలి..!

జనంన్యూస్. 24.నిజామాబాదు. మండపానికి ప్రక్క నుండి అంబులెన్స్లు మరియు సామాన్య ప్రజానీకం వెళ్లడానికి దారి విడువవలెనుఖలీల్ వాడి లోని రవితేజ గణేష్ మండపనికి ఇరువైపులా దారి ఏర్పాటు కుండా , సామాన్య ప్రజలకు మరియు నడకదారిన వెళ్లే ప్రజలకు ఎక్కడ ఎలాంటి…