• January 28, 2025
  • 50 views
రేపుమాఘ అమావాస్య సందర్భంగా భారీ ఏర్పాట్లు చేసిన అధికారులు

జనం న్యూస్ జనవరి 28 మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం చిట్కుల్ శివారులో వెలసిన మంజీరా నది పక్కన వెలసిన శ్రీ చాముండేశ్వరి ఆలయం రేపు మాఘ అమావాస్య సందర్భంగా అధికారులు ఏర్పాట్లు చేశారు మరియు మంజీరా నదిలో స్నానమాచరించే వారికి…

  • January 28, 2025
  • 63 views
ఆసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ దేవిడ్ చేతుల మీదుగా “ప్రజాజ్యోతి” డైరీ ఆవిష్కరణ.

ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి పత్రికలు.. జనం న్యూస్ జనవరి 28 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో:- కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా జ్యోతి డైరీ ను ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్ ఆవిష్కరించారు ఈ సందర్బంగా అదనపు కలెక్టర్…

  • January 28, 2025
  • 52 views
శాస్త్రవేత్తల నివేదిక అనంతరం చర్యలు తీసుకుంటాం

జనం న్యూస్ జనవరి 29 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ మునగాల మండల పరిధిలోని తాడ్వాయి గ్రామంలో జినెక్స్ కంపెనీకి చెందిన చిట్టి పొట్టి రకం విత్తనాలు నాటిన 45 రోజులకి ఈని కంకులు వస్తున్నాయని ఫిర్యాదు రావడం వలన…

  • January 28, 2025
  • 53 views
ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా సాగర్ కమల నెహ్రూ ఏరియా ఆసుపత్రి : -కలెక్టర్ ఇలా త్రిపాఠి

జనం న్యూస్- జనవరి 28- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని కమల నెహ్రూ ఏరియా ఆసుపత్రిని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు , ఓపి, క్యాజువాలిటీ, ఎం సి హెచ్, లేబర్…

  • January 28, 2025
  • 62 views
విద్యార్థులకు స్టేషనరీ అందించిన బ్యాంక్ ఆఫ్ బరోడా సిబ్బంది..,!

జనంన్యూస్. 28. నిజామాబాదు. ప్రతినిధి:- నిజామాబాదు. సిరికొండ మండలం. కొండాపూర్.బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ కొండాపూర్ బ్రాంచ్ వారిచే సిఎస్ఆర్ యాక్టివిటీస్ లో భాగంగా 76వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని బ్యాంక్ మేనేజర్ మల్లేష్ ముషీర్ నగర్ గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో…

  • January 28, 2025
  • 62 views
సచివాలయంలో సిడిఎంఏ కమిషనర్ సంపత్ ను మర్యాదపూర్వకంగా కలిసిన పీల గోవింద

జనం న్యూస్ జనవరి 28 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఈ రోజు గుంటూరు జిల్లా అమరావతి రాష్ట్ర సచివాలయంలో ఇటీవల సిడిఎంఏ కమిషనర్ గా నియమితులైన డా సంపత్ కుమార్ ని మర్యాద పూర్వకంగా కలిసిన రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్…

  • January 28, 2025
  • 52 views
రాష్ట్ర అవినీతి నిరోధక విభాగ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్గా వివిధ లక్ష్మణ నియామకం

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 28 రిపోర్టర్ సలికినిడి నాగరాజు పల్నాడు రాష్ట్ర అవినీతి నిరోధక విభాగ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా పలనాడు జిల్లాకు చెందిన బిరుదు లక్షణాలు నియమిస్తూ నియామక ఉత్తరంలో రాష్ట్ర అధ్యక్షుడు అందజేశారు ఆదివారం…

  • January 28, 2025
  • 70 views
సబ్ కలెక్టర్ చేతులమీదుగా ఆర్టిఐ నిఘా న్యూస్, ఆర్టిఐ లైవ్ ఛానల్ క్యాలెండర్ ఆవిష్కరణ…

జనం న్యూస్ జనవరి 28 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో:- కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆర్టిఐ నిఘా న్యూస్, ఆర్టిఐ లైవ్ ఛానల్ క్యాలెండర్ ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్ దేవిడ్ చేతుల మీడిగా ఆవిష్కరణ…చేశారు ఈ సందర్బంగా వారు…

  • January 28, 2025
  • 30 views
పరామర్శించిన కీర్తి రెడ్డి

జనం న్యూస్ జనవరి 28 శాయంపేట మండలంలోని కొత్తగట్టసింగారంలో గ్రామంలో భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు తోట సమ్మయ్య తల్లి తోట చిన్న ప్రమీల అనారోగ్యంతో మరణించారు వారి పార్థివ దేహం మీద పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించి…

  • January 28, 2025
  • 40 views
రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత

రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా విద్యార్థులకు అవగాహన రోడ్డు భద్రతా నియమాలు నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలి – కోదాడ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ షేక్ జిలాని జనం న్యూస్ జనవరి 29 మునగాల మండల ప్రతినిధి కందిబండ:- రోడ్డు భద్రతా…

Social Media Auto Publish Powered By : XYZScripts.com