• November 11, 2025
  • 38 views
ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలి

జనం న్యూస్ 11 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు,ఐ పి యస్ ప్రజా సమస్యల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ…

  • November 11, 2025
  • 40 views
కేవలం నోటికి మాత్రమే తీపికడుపుకు మాత్రం పూర్తిగా చేదుపెద్ద మొత్తంలో నాసిరకం మిఠాయి షాపులులీటర్ పాలు కిలో చక్కెర ఎవరు కూడా తీసుకోరు రోజు క్వింటల కొద్ది మిఠాయిలు పాలకోవా అమ్ముతుంటారు అయినా ఏ అధికారికి పట్టింపు లేదుపి. రాములు నేతజాగో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 11 జహీరాబాద్ పట్టణంలో రోజురోజుకు గుజరాతి ల మిఠాయి షాపులు పెరుగుతూ ఉన్నాయి ఈ మిఠాయి షాపులలో తయారు చేసే మిఠాయిలు అన్నీ కూడా నాసిరకం వాస్తవానికి పాలతో మిఠాయిలు తయారు…

  • November 11, 2025
  • 43 views
సూళ్లూరుపేటలో  07.12.205వ తారీఖున అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి గ్రామోత్సవం

జనం న్యూస్ సూళ్లూరుపేట తిరుపతి జిల్లా తిరుపతి జిల్లా సూళ్లూరుపేట స్టార్ బస్టాండ్ వద్ద గల శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుండి శ్రీ హరిహర సుతుడు, ఆపద్బాంధవుడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, శ్రీ అయ్యన్…

  • November 11, 2025
  • 49 views
నందలూరులో రోడ్లపై ఇంటర్నెట్ కేబుల్‌లు – భయాందోళనలో ప్రజలు

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలంలోని ప్రధాన వీధులు,కాలనీలలో రోడ్లమీదుగా వదిలేయబడిన ఇంటర్నెట్ కేబుల్‌లు మరియు టెలి కమ్యూనికేషన్ కేబుల్ జాయింట్ బాక్సులు ప్రజలకు ఇబ్బందులతో పాటు భయాందోళనలను కలిగి స్తున్నాయి. కేబుల్‌లలో కరెంట్ ప్రవహిస్తుందో లేదో తెలియక…

  • November 11, 2025
  • 44 views
పల్లె నిద్ర’తో ప్రజలకు మరింత చేరువగా పోలీసులు

విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్ జనం న్యూస్ 11 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం దిబ్బగుడ్డివలస గ్రామంలో జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ‘పల్లె నిద్ర’ చేపట్టి, ప్రజలతో నవంబరు 9/10న మమేకమయ్యారు.…

  • November 11, 2025
  • 48 views
యువకుడి ఆత్మహత్యాయత్నం

జనం న్యూస్ 11 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ వీరఘట్టం మండలం కంబరవలసకి చెందిన కె.శ్రీధర్‌ సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే ఆయనను పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసుల వేధింపులు భరించలేక తాను ఈ…

  • November 11, 2025
  • 43 views
జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేయాలినగర పాలక సంస్థ కమిషనర్ నల్లనయ్య

జనం న్యూస్ 11 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేయాలని విజయనగరం నగర పాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య కోరారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ…

  • November 11, 2025
  • 41 views
ఎస్. కోట పంచాయతీ షాపింగ్ కాంప్లెక్స్ లో షాప్ లను బహిరంగ వేలం ద్వారా కేటాయించండి : ఆప్

జనం న్యూస్ 11 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ఎస్. కోట లో వున్న పంచాయతీ షాపింగ్ కాంప్లెక్స్ లో షాప్ లను బహిరంగ వేలం ద్వారా నిజమైన వ్యాపారస్తులకు కేటాయించి ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా కాపాడాలని…

  • November 11, 2025
  • 45 views
84 వ వార్డులో జీవీఎంసీ ఉద్యోగులకు బట్టలు పంపిణీ – మాదంశెట్టి నీలబాబు

జనం న్యూస్ నవంబర్ 11 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ జీవీఎంసీ 84వ వార్డులో మంగళవారం ఉదయం11 గంటలకు కొత్తూరు రాజుపాలెం రోడ్డు లో ఉన్న వార్డు ఆఫీస్ దగ్గర మహా విశాఖ నగర పాలక సంస్థ కమీషనర్ ఆదేశాలు మేరకు…

  • November 11, 2025
  • 48 views
పరమేశ్వరి పార్క్ జంక్షన్లో అన్న సమారాధన ప్రారంభించిన మాజీ ఎమ్మెల్సీ నాగ జగదీష్

జనం న్యూస్ నవంబర్ 11 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ శ్రీ భక్తాంజనేయ దేవస్థానం ఆధ్వర్యంలో కార్తీక మాసం మూడో మంగళవారం సందర్భంగా ప్రతి ఏడాది నిర్వహించినట్లే ఈ సంవత్సరం సుమారు 8000 మంది భక్తులకు భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని…